బుధవారం, 24 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 30 జనవరి 2019 (13:34 IST)
సంబంధిత వార్తలు
చీర కట్టుకుని బయటికి వెళ్తే.. నా ఎద.. నడుము అందాలను? చిన్మయి
దంతాలు రంగు ఎందుకు మారుతాయో తెలుసా..?
అక్కినేని అభిమానుల మనసు దోచుకున్న ఎన్టీఆర్..!
ప్రపంచంలోనే బ్యూటీఫుల్ డాగ్కు ఏమైందంటే?
అభిమాని కుటుంబానికి అండగా నిలబడ్డ హీరో సందీప్ కిషన్
ఫ్యాన్కి ఒక్కటే రెక్క ఉంది..?
అంజి: అదేమిటి ఫ్యాన్కి ఉండాల్సిన మూడు రెక్కలలో ఫ్యాన్కి ఒక్కటే రెక్క ఉంది..?
రామయ్య: అదా.. ఆస్తి పంపకాల్లో నా కొడుకులిద్దరు చెరో రెక్క పట్టుకుపోయారులే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు దాఖలు
నెల్లూరు జిల్లాలో మంగళవారం నాటికి 41 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36, నెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన వారిలో నెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆయన సతీమణి సునందారెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థి మూలం రమేష్లు నామినేషన్లు దాఖలు చేశారు.
జగన్ మోహన్ రెడ్డి పార్టీకి పరోక్షంగా డ్యామేజ్ చేస్తున్న కేసీఆర్, ఎలా?
కేసీఆర్. గత పదేళ్లలో ఏనాడు కూడా ఓ టీవీ ఛానల్ ఆఫీసుకి వెళ్లి మాట్లాడిన సందర్భం వుందా అంటే లేదనే చెప్పాలి. అలాంటి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రముఖ టీవీ ఛానల్ టీవీ9తో అనేక విషయాలు ముచ్చటించారు. ప్రస్తుతం ఏపీలో మే 13న ఎన్నికలు జరుగునున్న నేపధ్యంలో కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేసారు. తనకు అందుతున్న సమచారం ప్రకారం ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ రాబోతోందని జోస్యం చెప్పారు. ఐతే కూటమి గెలుస్తుందని మరికొందరు అంటున్నారు కదా అంటే... ఐనా పక్క రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు గురించి తను ఆలోచించడం లేదన్నారు. అంతేకాదు... ఏపీలో భారాస కార్యాలయం ఏర్పాటు పైన కూడా ఇప్పుడు ఆలోచన చేయడం లేదని ఆయన వెల్లడించారు.
ఎముకలు, పుర్రెలతో జంతర్ మంతర్ వద్ద రైతుల ర్యాలీ
తమిళనాడుకు చెందిన సుమారు 200 మంది రైతులు మంగళవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పంటల ధరలు, నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఫిర్యాదులు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. తమ ప్రాణాలను బలిగొన్న రైతుల పుర్రెలు, ఎముకలను మోసుకెళ్లిన నిరసనకారులు వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను ఎత్తిచూపారు.
విడోలు, విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్.. కోట్లు దోచేశాడు..
విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులను లక్ష్యంగా చేసుకుని మ్యాట్రిమోనిలో మోసానికి పాల్పడుతున్న చిత్తూరు జిల్లాకు చెందిన కొమినేని వంశీ చౌదరి అలియాస్ కృష్ణవంశీ, కన్నయ్య (38) అనే వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. 38 ఏళ్ల ఈ నిందితుడు సైబర్ క్రైమ్ మ్యాట్రిమోనియల్ సైట్లో స్నేహం చేసిన తర్వాత ఒక మహిళను మోసగించాడు. అతని వద్ద నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు, నకిలీ రబ్బర్ స్టాంప్, ఇండియన్ కస్టమ్స్ నకిలీ పత్రాలు, నకిలీ గూగుల్ కంపెనీ ఐడీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్.. ఏం జరిగింది?
పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది ఈసీ. అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ పొన్నూరు పట్టణంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?
డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్సుతో చేసిన హల్వాను మహిళలు తింటుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. డ్రైఫ్రూట్స్ హల్వా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రై ఫ్రూట్స్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫాస్పరస్ వంటి వివిధ విటమిన్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. పరిమిత కేలరీలను కలిగిన డ్రై ఫ్రూట్స్ హల్వా తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్-రిచ్ డైట్ ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. బాదం, వాల్నట్, పిస్తా వంటివి హృదయ సంబంధ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి డ్రై ఫ్రూట్స్ హల్వా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
రాత్రులు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు తింటున్నారా.. ఐతే అదే కారణం?
మీరు చాక్లెట్లు లేదా ఐస్ క్రీమ్లు తింటూ రాత్రులు గడిపినట్లయితే, చక్కెర పదార్థాలను ఎక్కువగా తినడానికి "ఒంటరితనం" కారణమని పరిశోధకులు చెబుతున్నారు. జమా నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, ఒంటరితనం చక్కెర ఆహారాల పట్ల విపరీతమైన కోరికను కలిగిస్తుంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి, పరిశోధకులు సామాజికంగా ఒంటరిగా ఉన్న వ్యక్తుల నుంచి పేలవమైన మానసిక ఆరోగ్యం, బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు అనుసంధానించారు.
కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పే 7 సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం, వాంతులు వస్తాయి. రక్తంలో వ్యర్థాల ఫలితంగా ఇది జరుగుతుంది.
ఐస్ క్రీమ్ తింటే అనర్థాలు కూడా వున్నాయ్, ఏంటవి?
ఐస్ క్రీమ్ అంటే చాలామందికి చాలాచాలా ఇష్టం. ఐతే ఐస్ క్రీమ్ కొద్దిమోతాదులో తింటే ఇబ్బంది తలెత్తకపోవచ్చు, కానీ మితిమీరి తింటే అనారోగ్య సమస్యలు కలిగించే అవకాశం లేకపోలేదు. ఐస్ క్రీం అధిక మోతాదులో తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. పరిమితికి మించి తినే ఐస్క్రీమ్తో కేలరీలు పెరుగుతాయి, ఇది శరీర బరువును పెంచుతుంది. ఐస్క్రీం మోతాదుకి మించి తినడం వల్ల రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. ఐస్ క్రీం అతిగా తినడం వల్ల గుండె ఆరోగ్యం పాడయ్యే అవకాశం లేకపోలేదు. అదేపనిగా ఐస్ క్రీం తింటే అది మెదడు నరాలను ప్రభావితం చేస్తుంది.
జీడిపప్పు ఎన్ని తినాలి? జీడిపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
జీడిపప్పు. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. ఈ జీడిపప్పు తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఇవి దోహదపడతాయి. జీడిపప్పు తింటుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. జీడిపప్పు చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. ఎముకల దృఢత్వాన్ని, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో జీడిపప్పు సహాయపడుతుంది. జీడిపప్పు తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.