శుక్రవారం, 23 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 4 మార్చి 2019 (13:10 IST)
సంబంధిత వార్తలు
పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి మృతి.. పరీక్షలకు భయపడి మరో విద్యార్థి?
ఫీజు రీయింబర్స్మెంట్పై మోహన్ ఫైర్.. బాబు ఎందుకు భిక్షం వేసినట్లు?
బీటెక్ విద్యార్థులు గంజాయిని విక్రయించడానికి పాల్పడ్డారు..
కడపలో టెన్త్ విద్యార్థినిపై రేప్... సహవిద్యార్థితో కలిసి పూర్వవిద్యార్థి ఘాతుకం
చెరువు కట్టపై బర్త్డే పార్టీ.. నలుగురు డిప్లొమా విద్యార్థుల మృతి.. ఎలా?
పోస్ట్బాక్స్లో వేశా టీచర్..!
టీచర్: వాసు.. పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం..
వాసు: రాశా కదా టీచర్...
టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ..
వాసు: రాసి పోస్ట్బాక్స్లో వేశా టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాక్ ఆర్మీ చీఫ్కు ఫీల్డ్ మార్షల్ హోదా కాదు.. రాజు బిరుదు ఇవ్వాల్సింది : ఇమ్రాన్ ఖాన్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేట్టిన సైనిక చర్యలో చావుదెబ్బతిన్నప్పటికీ పాకిస్థాన్ పాలకుల వంకర బుద్ధిమాత్రం మారలేదు. భారత్ ఆర్మీ దెబ్బకు పాకిస్థాన్ తోకముడిచినప్పటికీ.. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్కు మాత్రం ఫీల్డ్ మార్షల్ అనే హోదాను పాక్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ తరహా హాదాను పొందిన రెండో వ్యక్తి మునీర్ కావడం గమనార్హం.
Heavy rain alert: అల్పపీడనం శక్తి తుఫాన్గా మారింది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర శక్తి తుఫాన్గా మారి తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుచి అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తాయి. నాలుగు జిల్లాల్లో ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.
Pawan Kalyan: టెక్కలిలో సినిమా తెరపై మన ఊరు - మాటామంతి.. పవన్ ఐడియా
ఇన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రజలు పవన్ కళ్యాణ్ను తెరపై "సినీ నటుడు"గా వీక్షించారు. కానీ మార్పు కోసం, ఆయన అదే సినిమా తెరపై "రాజకీయ నటుడు"గా మారుతున్నారు. ఉప ముఖ్యమంత్రి, సామాన్య ప్రజలతో తొలిసారిగా వర్చువల్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ను రూపొందించి అమలు చేశారు. ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సినిమా తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా "మన ఊరు - మాటామంతి" అనే పేరుతో ప్రజా సంభాషణను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, పవన్ కళ్యాణ్ సినిమా తెరలపై సాధారణ ప్రజలతో ప్రత్యక్ష వీడియో సమావేశాలను నిర్వహిస్తారు.
మూలిగే నక్కపై తాటిపండు పండింది... వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా అసలే ఆర్థిక కష్టాల్లో చిక్కుకునివున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఆగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ సేషన్-2 విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి.
వైకాపా నేత బోరుగడ్డ ఇక జైలుకే పరిమితమా?
వైకాపా నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్పై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఆయనపై ఏపీ పోలీసులు ఒకదాని తర్వాత ఒక కేసు నమోదు చేస్తున్నారు. దీంతో ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా బోరుగడ్డ అనిల్కు గుంటూరు నాలుగో కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు
చాలా మందికి తిన్న ఆహారం జీర్ణంకాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలితే అసిడిటీ క్రమంగా తగ్గుతుంది. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు
వేరు శనగ పప్పుల్లో శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలు వున్నాయి. ఈ వేరుశనగ పప్పును వేయించి బెల్లం పాకలో పోసి చిక్కీల్లా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో తెలుసుకుందాము. పల్లీల్లో గుండెకు మేలు చేసే కొవ్వులు ఎక్కువ. ఇందులోని ప్రోటీన్ శాతం మాంసం, కోడిగుడ్లలోకన్నా ఎక్కువ. ఎదిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులు వీటిని తింటే శరీరానికి అవసరమైన శక్తి వస్తుంది. వేయించిన వేరుశనగ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. వీటిని చిక్కీల్లా తయారు చేసి తింటే హెపటైటిస్, ట్యుబర్క్యులోసిస్ వంటివి రాకుండా ఉంటాయి.
ఒకసారి లవంగం టీ తాగి చూడండి
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది. 3. ఏదైనా తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోయినా లేక వాంతులు వచ్చినప్పుడు, కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనంగా ఉంటుంది.
ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి
ఇటీవలి కాలంలో మహిళలు ఎక్కువగా క్యాల్షియం లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. 45 ఏళ్లు పైబడిన దగ్గర్నుంచి మెనోపాజ్ సమస్య ఉత్పన్నమవగానే శరీరంలో క్యాల్షియం తగ్గిపోయి ఇబ్బందిపడుతున్నారు. కనుక ఇలాంటివారు క్యాల్షియం పుష్కలంగా వున్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. పాలు, పెరుగు, జున్న వంటి పాల ఉత్పత్తులలో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. గసగసాలు, నువ్వులు, అవిసె గింజలు, చియా గింజలు, బాదం పప్పు వంటివి తింటుంటే శరీరానికి క్యాల్షియం అందుతుంది.
థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స
దక్షిణాసియాలోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ నెట్వర్క్ అయిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఏఓఐ), 61 ఏళ్ల రోగి వట్టివేల ఆదినారాయణకు గుంటూరులోని తమ కేంద్రంలో విజయవంతంగా చికిత్స అందించింది. ఈ రోగికి థైమోమాతో కూడిన మస్తీనియా గ్రావిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఇది థైమస్ గ్రంథి(ఛాతీలో, రొమ్ము ఎముక వెనుక, గుండె పైన ఉంది)లోని కణితితో సంబంధం ఉన్న అరుదైన ఆటో ఇమ్యూన్ రుగ్మత. ఈ పరిస్థితికి కీలకమైన సూచికలుగా వాలిపోతున్న కనురెప్పలు, బల్బార్ లక్షణాలు, మింగటంలో ఇబ్బంది వంటి లక్షణాలు అతనికి వున్నాయి.