శుక్రవారం, 20 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 4 మార్చి 2019 (13:10 IST)
సంబంధిత వార్తలు
పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి మృతి.. పరీక్షలకు భయపడి మరో విద్యార్థి?
ఫీజు రీయింబర్స్మెంట్పై మోహన్ ఫైర్.. బాబు ఎందుకు భిక్షం వేసినట్లు?
బీటెక్ విద్యార్థులు గంజాయిని విక్రయించడానికి పాల్పడ్డారు..
కడపలో టెన్త్ విద్యార్థినిపై రేప్... సహవిద్యార్థితో కలిసి పూర్వవిద్యార్థి ఘాతుకం
చెరువు కట్టపై బర్త్డే పార్టీ.. నలుగురు డిప్లొమా విద్యార్థుల మృతి.. ఎలా?
పోస్ట్బాక్స్లో వేశా టీచర్..!
టీచర్: వాసు.. పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం..
వాసు: రాశా కదా టీచర్...
టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ..
వాసు: రాసి పోస్ట్బాక్స్లో వేశా టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మేమొచ్చేస్తున్నాం ట్రంప్, ఇరాన్ పని పడదాం: నాటో దేశాలు కబురు
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నట్లు ఇరాన్ దేశం తన ఆగ్రహాన్ని అమెరికా-ఇజ్రాయెల్ మీద కాకుండా గల్ఫ్ దేశాలపై చూపిస్తోంది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలను తొలుత లక్ష్యంగా చేసుకున్న ఇరాన్, ఆ తర్వాత తన ప్రణాళిక మార్చింది. గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీల మీద బాంబులు వేస్తోంది. తాజాగా ఖతార్ లోని ఓ చమురు కర్మాగారంపై దాడి చేయడంతో అది కాస్తా నాటో దేశాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనితో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి.
నా పోరాటం.. డాడీ.. మోడీ.. చిన్నమోడీపైనే వుంటుంది.. కవిత
తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత తెలుగు ప్రజలకు తన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తన పోరాటం "డాడీ, మోదీ, చిన్న మోదీ"లకు వ్యతిరేకంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని "చిన్న మోదీ"గా సంబోధించడం కవితకు పరిపాటి. ఉగాది పండుగ ముగియడంతో, శ్రీరామనవమి పర్వదినం నాడు కవిత తన పార్టీ 'తెలంగాణ ప్రజా జాగృతి'ని ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. అయితే, ఒక శుభ ముహూర్తాన తన పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని కవిత సూచనప్రాయంగా మాత్రమే చెప్పారు. పార్టీ లోగో విషయానికి వస్తే, ఆమె "ధర్మ గంట"ను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
పెళ్లికెళ్లి రసగుల్లా తిన్నాడు.. అది గొంతులో ఇరుక్కుపోయింది.. చివరికి?
ఒక పెళ్లిలో దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. రసగుల్లా గొంతులో ఇరుక్కోవడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రసగుల్లా తింటుండగా అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటంతో, అక్కడున్న వారందరూ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మరణించారు. ఆహారం పూర్తిగా శ్వాసనాళాన్ని బ్లాక్ చేయడంతో ఆక్సిజన్ శరీరానికి చేరలేదని వైద్యులు తెలిపారు. జార్ఖండ్లోని జంషెడ్పూర్లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఖతార్ లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ నాశనం: కట్టెపుల్లలతో వంట చేసే కాలం రావచ్చు
చావు అంచున వున్నవాడికి చస్తే ఎంత, బ్రతికితే ఎంత. ఇప్పుడు ఇట్లానే వున్నది ఇరాన్ పరిస్థితి. చేతిలో వున్న బాంబులను ఎట్లాబడితే అట్లా, అమెరికా దేశానికి మద్దతుగా వున్న దేశాలపై వేసేస్తోంది. ఆ బాంబులు ఎటుబడితే అటు పడి ఇరాన్ పొరుగున వున్న గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. తాజాగా ఇరాన్ వేసిన క్షిపణి ఒకటి ఖతార్లోని అతిపెద్ద ద్రవీకృత సహజ వాయువు (LNG) ప్లాంట్ అయిన రాస్ లఫాన్పై పడటంతో ఆ కేంద్రానికి నిప్పు అంటుకున్నది. ఈ ప్లాంట్ నుంచి ప్రపంచానికి అందే 50 శాతం చమురు, గ్యాస్ సరఫరాకి అంతరాయం ఏర్పడనుంది.
నితిన్ గడ్కరీ ముందు కూర్చున్న ఆర్కే రోజా.. వెనక నిలబడిన తనుజ.. ఎందుకు?
వైసీపీకి చెందిన కొందరు సభ్యులు కేంద్ర ఆర్ అండ్ బి మంత్రి నితిన్ గడ్కారిని కలిశారు. ఈ ప్రతినిధుల జాబితాలో ఎంపీలు మిథున్ రెడ్డి, మద్దాలి గురుమూర్తి, ఎమ్మెల్యే తనుజా రాణి, మాజీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. అయితే, వైసీపీ శ్రేణులలో మత సామరస్యాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని సోషల్ మీడియా వినియోగదారులు హానికరమైన అంశంగా గుర్తించారు. ఈ చిత్రంలో, నితిన్ గడ్కరీ, వరుసలో మిథున్ రెడ్డి, రోజా ఆసీనులై ఉండగా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే తనుజ మాత్రం నిలబడి ఉండటాన్ని ప్రజలు ఎత్తి చూపుతున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తేనెతో ఈ పదార్థాలు తింటే చాలు
కొలెస్ట్రాల్. ఈ సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. కొలెస్ట్రాల్ కారణంగా గుండె సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సమస్య వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ తగ్గాలంటే అనుసరించాల్సిన మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. స్వచ్ఛమైన తేనెకి వెల్లుల్లిని కలిపి తింటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. తేనెతో పాటు దాల్చిన చెక్క పొడిని కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. తేనెలో ఉసిరి కాయలను నానబెట్టి తింటుంటే కొలెస్ట్రాల్ క్రమేణా కరిగిపోతుంది. అవిసె గింజలు ప్రతిరోజూ కాసిన్ని తింటుంటే కొలెస్ట్రాల్ సమస్యను వదిలించుకోవచ్చు. కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనూ, జీవక్రియను మెరుగుపరచడంలోను గ్రీన్ టీ సాయపడుతుంది.
స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలి, ప్రయోజనాలు ఏమిటి?
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నింటిలో సెల్ డ్యామేజ్ని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలోని యాంటీఆక్సిడెంట్లు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో మేలు చేస్తాయి. బ్లాక్ బెర్రీలోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్ను అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
మంచినీరు ఇలా తాగితే శరీరానికి మంచి జరుగుతుంది
మంచినీళ్లు. మన శరీరానికి తగినంత మంచినీళ్లు త్రాగటం చాలా ముఖ్యం. కానీ ఈ పనులు చేసే ముందు మీరు తప్పనిసరిగా నీరు త్రాగాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. ఉదయం నిద్రలేచిన తర్వాత చేయవలసిన మొదటి పని గోరువెచ్చని మంచినీరు త్రాగడం. భోజనానికి 30 నిమిషాల ముందు మంచినీరు త్రాగాలి. పడుకునే ముందు కూడా 1 గ్లాసు మంచినీరు త్రాగాలి. స్నానం చేసే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని మంచినీరు తాగాలి. వ్యాయామానికి ముందు, తరువాత మంచినీరు త్రాగాలి. తలనొప్పి వచ్చినా మంచినీళ్లు తాగాలి. మధ్యాహ్నం నిద్ర వచ్చినప్పుడు కూడా మంచినీళ్లు తాగండి.
వేసవిలో పెరుగు, మజ్జిగ: ప్రయోజనాలు ఏమిటి?
వేసవి కాలంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటుంటే శరీరానికి చలవచేస్తుందని చెబుతారు పోషకాహార నిపుణులు. పాల పదార్థమైన పెరుగుతోనే చాలామంది అన్నం తింటుంటారు. ఉదయాన్నే పెరుగులో ఉల్లిపాయ లేదా మిరపకాయ నంజుకుని తినేస్తారు. పెరుగుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 1. కొద్దిగా జీలకర్ర ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. 2. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి.
భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం
హైదరాబాద్: శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, దాత అయిన డాక్టర్ కె. అంజిరెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా, ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ అంజిరెడ్డి మెమోరియల్ లెక్చర్ నాల్గవ ఎడిషన్ను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్(డాక్టర్ రెడ్డీస్) ఈరోజు నిర్వహించింది. ఆయన జీవితం, వారసత్వం యొక్క ప్రధాన స్తంభాలను ప్రతిబింబించేలా, సైన్స్, సొసైటీ- సస్టైనబిలిటీ (సైన్స్, సమాజం, స్థిరత్వం) నినాదంగా.. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ మరియు డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సంయుక్తంగా 2023లో ఈ ఉపన్యాస సిరీస్ను ప్రారంభించాయి.