ఫోన్ బిల్లు చూసి బిత్తరపోయిన పద్మనాభం.... సిగ్గుపడుతూ చెబుతున్న పనిమనిషి....

ఫోన్‌ బిల్లు చూసి బిత్తరపోయిన బడ్జెట్‌ పద్మనాభం. ఇంట్లో వాళ్లందరిని పిలిచి ఎవరిన్ని కాల్స్‌ చేశారని నిలదీశాడు. మరి ఈ విషయంలో ఎరరు అబద్దాలాడారో చూద్దాం.

సోమవారం, 9 జులై 2018 (16:35 IST)
ఫోన్‌ బిల్లు చూసి బిత్తరపోయిన బడ్జెట్‌ పద్మనాభం. ఇంట్లో వాళ్లందరిని పిలిచి ఎవరిన్ని కాల్స్‌ చేశారని నిలదీశాడు. మరి ఈ విషయంలో ఎరరు అబద్దాలాడారో చూద్దాం.
 
కొడుకు: నేను ఆఫీస్‌ ఫోన్‌ మాత్రమే వాడతాను.
భార్య: ఫోన్‌ అవసరముంటే మా మేనేజర్‌గారి అకౌంట్లోనే చేస్తా!
కూతురు: నా కాల్స్‌కి ఆఫీసే పే చేస్తుంది.
ఇంటి పనిమనిషి (సిగ్గుపడుతూ) : మీరంతా ఆఫీసుల్లోనే ఫోన్లు చేస్తున్నారు కదా! అని నేను ఈ ఫోన్‌ వాడుతున్నా. మరి నా ఆఫీస్‌ ఇదే కదా అయ్యగారు..!

అన్నీ చూడండి

Jagannath Yatra: సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ్ రథయాత్ర

ఏపీలో ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ గడువు పొడగింపు

కేరళ రాజకీయ చరిత్రలో తొలిసారి.. జైలు లోపల నుండి పదవీ ప్రమాణ స్వీకారం

అంతర్జాతీయ చాక్లెట్ అవార్డ్స్.. హైదరాబాద్‌ క్రాఫ్ట్ చాక్లెట్‌కు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు

Palnadu: ఇద్దరు కుమారులకు విషం ఇచ్చి.. ఉరేసుకున్న మహిళ

అన్నీ చూడండి

గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?

Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు

బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?

పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?

తర్వాతి కథనం
Show comments