Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు మెట్లపై జర్నీ.. నటి రంజనా అడిగిందని.. అరెస్ట్.. నెటిజన్ల ఏమంటున్నారంటే?

Written By సెల్వి
Updated: శనివారం, 4 నవంబరు 2023 (17:42 IST)
Ranjana
తమిళనాట బీజెపీ సభ్యురాలు, న్యాయవాది, నటి రంజనా వివాదం చిక్కుకుంది. చెన్నైలోని కెరుగంబాక్కం ప్రాంతంలో తమిళనాడు ఆర్టీసీకి చెందిన బస్సు మెట్లపై వేలాడుతూ కొంత విద్యార్థులు వెళుతుండటం చూసిన ఆమె.. వెంటనే తన వాహనాన్ని ఓవర్ టేక్ చేసి బస్సును ఆపారు. ఆపై ఫుడ్ బోర్డుపై వున్న విద్యార్థులను మందలించారు. 
 
మెట్లపై వేలాడుతున్న విద్యార్థులపై కోపంగా దాడిచేశారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌తో కూడా గొడవ పడ్డారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు నెటిజన్లు. కాగా, నటి రంజనాపై ఆ బస్సు డ్రైవర్ శరవణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు ఆధారంగా రంజనా ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఆమె చేసింది కరెక్టే అయినా.. చెప్పిన విధానం తప్పని మండిపడుతున్నారు. ఆమె ఫుట్ బోర్డుపై వెళ్తున్న విద్యార్థుల కోసమే ఇదంతా చేశారని చెప్తున్నారు. 

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

తర్వాతి కథనం
Show comments