Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు ద్వారాలు అలా వుంటే కళత్రపీడ...

Written By సిహెచ్
Updated: సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (22:48 IST)
ఏ దిశలో సింహద్వారం వుంచాలన్నది తెలియక చాలామంది తికమకపడుతుంటారు. ఒకే సింహద్వారం పెట్టదలచుకుంటే తూర్పు దిశ, రెండు ద్వారాలైతే తూర్పు, పడమర, ఉత్తరం దిశలు అనుకూలం. నాలుగు వైపుల ద్వారాలు ఉండటం శ్రేష్ఠం. 
 
ఏకద్వారం : తూర్పున ధనవృద్ధి. దక్షిణ దిశ జయం, పడమట ధనహాని, ఉత్తర దిశ ధన నష్టం. 
 
రెండు ద్వారాలు : తూర్పు- దక్షిణ దిశలు కళత్రపీడ, తూర్పు-పడమర పుత్రవృద్ధి, దక్షిణ- పడమరలు ద్రవ్యలాభం, తూర్పు - ఉత్తర దిశలు కష్టానష్టాలు, ఉత్తర - దక్షిణాలు శత్రుభయం, ఉత్తర - పశ్చిమాలు కీడు. 
 
మూడు ద్వారాలు : తూర్పు, పడమర, దక్షిణ దిశలు సౌఖ్యలోపం. తూర్పు, ఉత్తర, దక్షిణాలు సంపద, తూర్పు, ఉత్తర, పశ్చిమాలు అనారోగ్యం. ఉత్తర, దక్షిణ, పశ్చిమాలు కీర్తిసంపదలు. 
 
నాలుగు దిశల ద్వారాలు : సౌఖ్యం, లాభదాయకం. నాలుగు దిశలా ద్వారాలు ఉండడం అన్నివిధాలా శ్రేయస్కరం. ద్వారాలు సరిసంఖ్యలో వుండాలి.
 
ఇదేవిధంగా కిటికీలు, దూలాలు, అలమర్లు సరిసంఖ్యలో వుండాలి. ద్వారాలు, కిటికీలు, అలమరలు ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఉండాలి. సింహద్వారానికి రెండు పక్కల కిటికీలు వుండాలి. దక్షిణ పశ్చిమ దిశలలో కిటికీలు విధిగా వుండాలి.

అన్నీ చూడండి

అమరావతి బస్సులో ప్రయాణికుడి బ్యాగ్ నుంచి వజ్రాల ఆభరణాలు చోరీ

ఇద్దరి ప్రాణాలు తీసిన వేప చెట్టు వివాదం.. ఎక్కడ?

విమానం ఆలస్యం, టీ కోసం 15 నిమిషాల విరామం.. వరదల నుంచి 15మంది సేఫ్

చైనా సైన్యంలో పెను మార్పులు : వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌ చీఫ్‌గా ఝావో జోంగ్‌కీ

బిచ్చగాడికి రాఖీ కట్టిన అమ్మాయి: Samsung Galaxy ఫోన్ బహుమతి ఇచ్చాడు, వీడియో

అన్నీ చూడండి

29-08-2026 శనివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు.. ఖర్చులు విపరీతం...

28-08-2026 రాశి ఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు.. ధనలాభం వుంది..

సోదరునికి రాఖీ కడుతున్నారా? ఈ శ్లోకం చెబుతూ కట్టండి, టైమింగ్స్ ఏంటి?

రాఖీ పౌర్ణమి రోజున మూడు యోగాలు.. మేషరాశికి పట్టిందల్లా బంగారమే

శబరిమల ఆలయంలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు మెదడులో రక్తస్రావం

తర్వాతి కథనం
Show comments