AP Inter Results 2022: ఇలా చెక్ చేసుకోవచ్చు

బుధవారం, 22 జూన్ 2022 (09:01 IST)
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం రిజల్ట్స్‌ విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఉదయం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
 
విజయవాడ ఫార్ట్యూన్ మురళిలో 12:30 కు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.
 
ఏపీ ఇంటర్ ఫలితాలు 2022 ఈ నెలాఖరులోగా విడుదలవుతాయని గతంలో భావించారు. ఇప్పుడు, ఫలితాలను ఈ రోజు అధికారిక పేజీలో ప్రకటిస్తారని అధికారులు ధృవీకరించారు. 
 
కాగా.. 2022 మే 6 నుంచి మే 24 వరకు బోర్డు పరీక్షను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అన్ని కోవిడ్ 19 ఆదేశాలను పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

అన్నీ చూడండి

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments