సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన మూడు రోజుల వ్యవధిలోనే కుప్పంలో నిధుల ఖర్చుపై రాష్ట్ర సచివాలయ ఉన్నతాధికారుల ఆరా తీయడం జిల్లాలో సంచలనంగా మారింది.