ప్రణయ్ హత్య కేసు.. అమృత తల్లికి లింక్.. వినోద్ కుమార్ ఎవరు?

శనివారం, 29 డిశెంబరు 2018 (11:27 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అమృత తల్లిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఓ టెక్స్‌టైల్స్ దుకాణం నిర్వాహకుడు గుండా వినోద్‌కుమార్ ప్రణయ్ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకుని తరచూ ఇంటికి వస్తుండేవాడు.


ఈ క్రమంలో అతడిపై అనుమానం వచ్చిన ప్రణయ్ కుటుంబ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, అమృత తల్లితో అతడు మాట్లాడినట్లు కాల్ డేటా వివరాలున్నాయి.
 
అమృత తల్లి ప్రోద్భలంతోనే వినోద్ కుమార్ తమ ఇంటికి వస్తున్నాడని ప్రణయ్ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments