సంబంధిత వార్తలు
- మంగళగిరిలో ఆధార్ తిప్పలు... క్యూల్లో గంటల తరబడి...
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
- స్వదేశీ - విదేశీ వస్తువులను వేర్వేరు ర్యాకుల్లో ఉంచాలి : ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
- ఎక్కువ టెస్టులు చేసి పాజిటివ్ కేసులు గుర్తించండి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
- కడప స్టీల్ప్లాంట్ ఏర్పాటు కోసం అన్ని రకాల అనుమతులు: జగన్
మంగళగిరిలో పచారి షాపులు మినహా ఏ షాపులకూ అనుమతి లేదు
లాక్ డౌన్ నిబంధనలు ఏమైనా సడలిస్తున్నారా మంగళగిరి లో షాపులు తెరిచే అవకాశం ఉందా అన్న సందేహాలు ప్రస్తుతం వ్యాపారస్థుల్లో కలుగుతున్నాయి.
వీటిపై స్పందించిన కోవిడ్ 19 ఇన్సిడెంట్ కమాండర్ మంగళగిరి తహసీల్ధార్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పచారి షాపులు,కూరగాయలు,పండ్లు విక్రయ కేంద్రాలు మినహా ఏ విధమైన దుకాణాలూ తెరిచేందుకు అనుమతి లేదని అన్నారు.
మంగళగిరి పట్టణంలో 3 వ కేసు నమోదైన తరువాత 28 రోజుల వరకూ రెడ్ జోన్ నిబంధనలు అమలవుతాయి. ప్రక్క నే ఉన్న తాడేపల్లిలో మొత్తం 11 కేసులు నమోదు కావటంతో కంటైన్మెంట్,బఫర్ జోన్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేయనున్నట్లు రామ్ ప్రసాద్ తెలిపారు.
అవసరమైతే మంగళగిరి తాడేపల్లి ప్రాంతాల మధ్య రాక పోకల్ని నిషేధిస్తామని స్వష్టం చేశారు.
తర్వాతి కథనం
