జగన్పై గులకరాయి దాడి కేసు నిందితుడు సతీశ్ ఆచూకీ లభ్యం
— ChotaNews App (@ChotaNewsApp) July 28, 2025
జగన్పై గులకరాయి దాడి కేసు నిందితుడు వేముల సతీశ్ ఆచూకీ లభ్యమైంది. అతడు కడపలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సతీశ్ కనిపించడంలేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో పోలీసులు ఆచూకీ కనుగొని వారికి… pic.twitter.com/73IrUsjC6K