కాలేజ్ భవనం పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2025
సూర్యాపేట - చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి
ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో కృష్ణవేణి
తెలవారుజామున కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య… pic.twitter.com/EPB4gdtNxw