సంబంధిత వార్తలు
- వంగవీటి రాధకు గుండెపోటు.. ఆందోళన అక్కర్లేదన్న వైద్యులు!
- మహాలక్ష్మిని హత్య చేశాడు.. ఫ్రిజ్లో కుక్కిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా?
- తిరుపతి లడ్డూ వివాదంపై అసదుద్ధీన్ ఓవైసీ ఏమన్నారంటే?
- శ్రీశైలం రహదారి.. బైకుపై ప్రేమ జంట రొమాన్స్.. ముద్దులు.. (Video)
- 633 ఫార్మసిస్ట్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
వంగవీటి రాధాకృష్ణకు స్వల్ప గుండెపోటు.. ఏమైంది?
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. రాధా ఆరోగ్యం గురించి డాక్టర్లు స్పందిస్తూ... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 48 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు.
విజయవాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాధా ఆరోగ్యం గురించి డాక్టర్లు స్పందిస్తూ... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 48 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు.
వంగవీటి రాధా గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రచారం చేశారు. ఆయన ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. చంద్రబాబు కూడా వంగవీటి రాధాకు కచ్చితంగా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని ప్రకటించారు.
