రోజ్ వాటర్ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

గురువారం, 21 మే 2020 (23:20 IST)
రోజ్ వాటర్ అనేది సహజమైన గులాబీ రేకులను నీటిలో నానబెట్టి తయారుచేసిన నీరు. రోజ్ వాటర్‌ను చాలామంది ఎన్నో రకాలుగా వాడతారు. సహజంగా రోజ్ వాటర్ అందంగా ఉండాలని కోరుకునే ప్రతి అమ్మాయి ఇంట్లోనూ ఉంటుంది. అందులోను రోజ్ వాటర్ కూడా ధర కూడా తక్కువ కావడంలో చాలామంది ఉపయోగిస్తారు.
 
చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో రోజ్ వాటర్ తరువాతే ఏదైనా అంటారు చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నార. ఖరీదైనా లోషన్స్ కన్నా రోజ్ వాటర్ ఎంతో బెటర్ అంటున్నారు. రోజ్ వాటర్ గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటమే.
 
ముఖ్యంగా రోజ్ వాటర్ చర్మ సౌందర్యానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుందో అలాగే కళ్ళకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. రోజ్ వాటర్ లోని యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కాలుష్యం, ధూళి వల్ల కలిగే బాధను తగ్గిస్తాయట.
 
ఎక్కువ పనిగంటలు, ఒత్తిడి, కాలుష్యం, కంప్యూటర్లు నిరంతరం చూస్తూ ఉండటం వల్ల కళ్ళు త్వరగా అలసిపోతాయి. అలాంటివారు రోజ్ వాటర్‌ని వాడటం మంచిదట. దీని కోసం చేయాల్సిందల్లా కొద్దిగా నీళ్ళు తీసుకుని దానిలో కొన్ని చుక్కల చల్లటి రోజ్ వాటర్ కలపాలి. అలా చేసి కళ్ళు మూసుకుని వాటర్‌తో కళ్లు శుభ్రం చేసుకుంటే ఎంతో మంచిదట. 

అన్నీ చూడండి

షాబాద్ సీరియల్ కిల్లర్ కోసం వేట - 12 బృందాలతో గాలింపు

ముంబై ఆస్పత్రిలో పవన్‌కు ఆపరేషన్ - పరామర్శించిన సీఎం చంద్రబాబు

అమరావతిపై విషం చిమ్మడమే గొడ్డలి పార్టీ విధానం : నక్కా ఆనందబాబు

వియత్నానం పడవ ప్రమాద మృతులను స్వస్థలాలకు తరలించండి : ఏపీ సీఎం చంద్రబాబు

కర్నాటక రవాణా శాఖామంత్రికి షాకిచ్చిన కండక్టర్

అన్నీ చూడండి

'మా ఇంటి బంగారం'తో సెంచరీ కొట్టిన సమంత (వీడియో)

అసోసియేషన్ వివాదం : జానీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్ల ఆగ్రహం

ముగిసిన సర్వసామ్రాజ్ఞి ఎస్.జానకి అంత్యక్రియలు

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

తర్వాతి కథనం
Show comments