శీతాకాలంలో శరీర ఛాయ మెరిసిపోయేందుకు 5 చిట్కాలు

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (22:00 IST)
శీతాకాలం రాగానే చాలామంది శరీరం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యను అడ్డుకునేందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
బొప్పాయి గుజ్జు శరీరానికి రాసుకుని స్నానము చేస్తే శరీరములోని మృతకణాలు తొలగిపోతాయి.
 
బియ్యపు పిండితో నలుగు పెట్టి స్నానము చేస్తే చర్మము బగువుగా, కాంతివంతముగా ఉంటుంది.
 
నువ్వుల నూనె పొడి చర్మానికి చక్కగా పనిచేస్తుంది. శరీరము ఈ నూనెతో మర్ధన చేస్తే నున్నగా, కాంతివంతముగా తయారవుతుంది. చర్మానికి ఒకరకమైన మెరుపు వస్తుంది.
 
వేపాకుల ముద్ద, నిమ్మరసము కలిపి తలకు రాసుకుని గంటసేపు ఉండనిచ్చి తలస్నానము చేస్తే చుండ్రు పోతుంది.
 
ఓట్స్‌ని పొడిచేసి చర్మ శుద్ధి కి ఉపయోగించవచ్చు. ఈ పొడిని రుద్దుకుని ప్రతిరోజూ స్నానము చేయడం వల్ల శరీరానికి కాంతివంతమైన రంగు వస్తుంది.
 

అన్నీ చూడండి

గుడ్ నైట్.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో.. భార్యకు మెరైన్ ఇంజనీర్ చివరి సందేశం

ప్రియుడితో జీవించేందుకు అడ్డుగా ఉన్న కుమార్తె... కన్నబిడ్డను గొంతునులిమి హత్య చేసిన తల్లి

శ్రీవారి అభిషేక సేవలో అంబానీ ఫ్యామిలీ... సర్వదర్శనానికి 18 గంటలు (video)

రూ.52 లక్షల మోసపోయిన లేడీ జడ్జి... పనిమనిషి పేరిట కేసు నమోదు

పురుష శవాల ప్రైవేట్ భాగాలపై జోకులు వేసిన లేడీ డాక్టర్... తర్వాత...

అన్నీ చూడండి

వేదన్‌, రాజ్‌మోహన్‌ భేటీపై చిన్మయి ఫైర్.. విజయ్ సర్కారు డీఎంకేకు భిన్నంగా..? (video)

'పెద్ది'ని తొక్కేయడానికి కొందరు కావాలనే ప్లాన్డ్ నెగిటివిటీ ప్రచారం : జగపతిబాబు ఫైర్

బాత్రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ -షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య ఆత్మహత్య

చివరి శ్వాస వరకు చేయి వీడొద్దని మాటిచ్చుకున్నాం... : భర్తకు పూర్ణ ఎమోషనల్ పోస్ట్

రాజకీయ జర్నీ చేయాలనివుంది.. మీ అభిప్రాయాన్ని చెప్పండి : రాఘవ లారెన్స్ (వీడియో)

తర్వాతి కథనం
Show comments