సంబంధిత వార్తలు
- వేతన జీవులకు నిరాశ : ఆదాయపన్ను జోలికి వెళ్లని కేంద్రం
- Union Budget 2022: 60 లక్షల ఉద్యోగాలు.. నిర్మలా సీతారామన్
- బ్యాంకులతో పోస్టాఫీసుల అనుసంధానం : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరి నదుల అనుసంధానం : నిర్మలమ్మ
- వందే భారత్ ప్రాజెక్టు కింద 400 కొత్త రైళ్లు : నిర్మలా సీతారామన్
బంగారు ఆభరణాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ లిమిట్ పెంపు
బంగారు ఆభరణాల దిగుమతులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరుత్సాహపరిచారు. ఈ మేరకు ఆమె మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
జ్యూవెలరీ ఆభరణాల దిగుమతిపై కష్టమ్స్ డ్యూటీ లిమిట్ పెంచుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, పాలిష్డ్ డైమండ్స్, జెమ్స్లపై కస్టమ్స్ డ్యూటీని ఐదు శాతానికి తగ్గించారు.
మన దేశంలో బంగారం ఆభణాలపై అమితమైన మక్కువ ఉంది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారం సరిపోక పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ బంగారం దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని పెంచారు. దీని ప్రభావం బంగారం ధరలపై పడే అవకాశం ఉంది.
