కరోనా దేశంలో విజృంభిస్తుండటంతో 18 నుండి 44 ఏళ్లు వారు కూడా తాజా వ్యాక్సినేషన్లో ప్రక్రియలో అర్హులుగా కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఇందుకు ముందస్తు నమోదు ప్రక్రియ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ పోర్టల్ కోవిన్ లేదా ఆరోగ్య సేతు యాప్లో ముందస్తుగా టీకా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో అర్హులంతా టీకా కోసం తమ పేర్లు నమోదు చేసుకోగా.. స్లాట్ మాత్రం దొరకడం లేదు. దీంతో చాలా మంది...