Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనానంతరం నీరు ఎక్కువగా తీసుకుంటే అధిక బరువును తగ్గించవచ్చు

Updated: శుక్రవారం, 2 ఆగస్టు 2019 (15:10 IST)
భోజనానికి ముందు నీరు తాగడం వలన భోజన సమయంలో తక్కువగా తినాలనిపిస్తుంది. తద్వారా ఆకలి నియంత్రణ ఉండదు. దీని కారణంగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక భోజనాంతరం తరువాత నీరు ఎక్కువగా తీసుకుంటే అధిక బరువును తగ్గించవచ్చును. ఒక రోజుకు కనీసం 4 లీటర్ల కంటే ఎక్కువగా నీరు తాగాలి. ఇలా తాగడం వలన శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి.
 
చాలామందైతే ఏదో నీరు తాగాలని తాగుతుంటారు. మరికొందరైతే అసలు నీళ్లే తీసుకోరు. ఇంకా చెప్పాలంటే.. చాలామంది భోజనం చేసిన అరగంటకో లేదా గంట తరువాతో నీరు తాగుతుంటారు. ఇలా చేస్తే తిన్న ఆహరం జీర్ణం కాకుండా.. కడుపు ఉబ్బరం, అజీర్తి, కళ్లు తిరగడం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
 
ఆకలిగా ఉన్నప్పుడు.. హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం కంటే ఇంట్లో తయారుచేసిన సహజసిద్ధమైన పదార్థాలు తీసుకుంటే క్యాలరీలు కరిగించుకోవడానికి సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గించుకోవాలంటే వాటర్ డిటాక్స్ చాలా అవసరం. బరువు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే వాటర్‌ను ఎక్కువగా తీసుకోవాల్సిందే. 

అన్నీ చూడండి

కాలేజీ ప్రిన్సిపాల్‌ను విద్యార్థులే చంపేశారా? పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు?

ఏపీలో సినిమా షూటింగులకు ఉచితంగా అనుమతులు : మంత్రి కందుల దుర్గేష్

నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ హత్య.. విద్యార్థులే హంతకులు.. రూ.4లక్షల కోసమే చంపేశారా?

దుండిగల్ గ్రామంలో బయల్పడిన తెలుగు-కన్నడ లిపితో కూడిన శాసనం

హైదరాబాద్‌లో జోరుగా కల్తీ నెయ్యి విక్రయాలు - 36 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం (Video)

అన్నీ చూడండి

ముగిసిపోయిన బంధానికి అనుపమ మళ్లీ ప్రాణం పోయడం ఎందుకు?

NTR emotional : పెంపుడు కుక్క భఘీరను కోల్పోయిన ఎన్టీఆర్. భావోద్వేగ పోస్ట్

Brahmanandam: తోడబుట్టిన అన్నయ్య ను పలుకరించే భాగ్యం బ్రహ్మానందం కు లేదా ?

సుకుమార్ - చరణ్ సినిమాలో హీరోయిన్‌గా దురంధర్ బేబీ సారా అర్జున్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరంజీవి లేటెస్ట్ ఫోటోలు

తర్వాతి కథనం
Show comments