నెయ్యితో మేలే.. అలసిపోయే వారికి సూపర్ టానిక్

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (15:07 IST)
రోజంతా నిరుత్సాహంగా, నిస్స‌త్తువ‌తో మహిళలు ఉద‌యాన్నే అల్పాహారంతో నెయ్యి తినాలి. దీంతో మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ఎల్ల‌ప్పుడూ శ‌క్తి ల‌భిస్తుంది. ఏ ప‌ని ఎంత సేపు చేసినా అల‌సిపోకుండా ఉంటారు. నెయ్యిని తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎల్ల‌ప్పుడూ శ‌క్తి ల‌భిస్తుంది.
 
ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం నెయ్యి తింటే ఆ నొప్పుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పిల్ల‌ల‌కు రోజూ నెయ్యి తినిపించ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. చ‌దువుల్లో వారు రాణిస్తారు.
 
నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తిన‌డం అల‌వాటు చేసుకుంటే శ‌రీరంలో ఉన్న కొవ్వు క్ర‌మంగా క‌రుగుతుంది. ఆక‌లి బాగా పెరుగుతుంది. థైరాయిడ్ స‌మ‌స్యలు ఉన్న‌వారు ఇలా నెయ్యిని తింటే ఫ‌లితం ఉంటుంది.
 
నెయ్యిలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉన్న కొవ్వును క‌రిగించ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువ‌ల్ల నెయ్యి తింటే బ‌రువు త‌గ్గుతారు త‌ప్ప పెర‌గ‌రు. అలాగే గుండె జ‌బ్బులు కూడా రాకుండా ఉంటాయి. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా నెయ్యి తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

ముగ్గురు మొనగాళ్లు స్టార్.. మాజీ మిస్ పూణే ట్విషా శర్మ.. పెళ్లైన ఐదు నెలలకే ఉరేసుకుంది.. కారణం?

విజయ్ సీఎం అయితే నాకు అసూయ ఎందుకు, అతడు నాకంటే 25 ఏళ్లు చిన్నవాడు: రజినీకాంత్

ఏపీలోని పలు మండలాలకు తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ

61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి వ్యక్తికి 14 ఏళ్ల జైలు శిక్ష

బక్రీద్ పండుగ - ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల రీ-షెడ్యూల్

అన్నీ చూడండి

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

Jonnavithula: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో వస్తున్న మూవీ లలిత

Mega158: మెగా158 కోసం జిమ్ వర్కౌట్‌ను పంచుకున్న చిరంజీవి

Manchu Manoj: డేవిడ్ రెడ్డి టీజర్ తో రా కింగ్ ట్యాగ్ తో వస్తున్న మంచు మనోజ్

క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్... సోషల్ మీడియాలో పుకార్లు

తర్వాతి కథనం
Show comments