సంబంధిత వార్తలు
- కాల్షియం మాత్రలు వేసుకుంటే గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా?
- లావుగా వున్నవారికి బుర్ర సరిగా పనిచేయదా? ఊబకాయానికి మానసిక ఆరోగ్యానికి లింక్ వుందా?
- నారింజ రసం తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాల్సిందే...
- పీరియడ్స్ నొప్పికి దివ్యౌషధం.. ధనియాల పొడి.. ఇలా వాడితే..?
- World Kidney Day 2021, కిడ్నీల ఆరోగ్యం కోసం ఏం చేయాలి?
బొప్పాయి గింజల పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తీసుకుంటే? (video)
Papaya seeds
బొప్పాయి గింజలను బాగా పేస్టులా రుబ్బుకుని.. అందులో కాసింత నిమ్మరసం చేర్చి తీసుకుంటే కాలేయ సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. బొప్పాయి గింజల పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తీసుకుంటే.. కాలేయం ఆరోగ్యంగా వుంటుంది. అలాగే బొప్పాయి గింజల పొడి అరస్పూన్ తీసుకుని తేనెతో కలుపుకుని తీసుకుంటే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. రోజుకు 8-10 లీటర్ల నీటిని సేవించడం మరిచిపోకూడదు.
అర గుప్పెడు బొప్పాయి గింజలను నీటిలో ఉడికించి.. ఆరిన తర్వాత సేవిస్తే కిడ్నీలో రాళ్లు రానీయకుండా నిరోధించవచ్చు. బొప్పాయి గింజల పొడిని నీటిలో కలుపుకుని సేవించడం ద్వారా కడుపులోని నులిపురుగులు తొలగిపోతాయి. బొప్పాయి గింజల పొడిని కొబ్బరి నూనెతో కలిపి తల మాడుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేస్తే.. జుట్టు దట్టంగా పెరుగుతాయి. చుండ్రు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
