అనాసపండును అలా 40 రోజులు తీసుకుంటే? బొజ్జ కరిగిపోతుంది.. తెలుసా? (వీడియో)

శనివారం, 21 సెప్టెంబరు 2019 (12:06 IST)
పైనాపిల్‌లో దాగివున్న ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకుందాం.. విటమిన్ ఏబీసీ ధాతువులు కలిగిన అనాస పండును వరుసగా 40 రోజుల పాటు తీసుకుంటే బొజ్జ తగ్గుతుంది. ముఖ చర్మం మెరిసిపోతుంది. పీచు, ఇనుమును కలిగిన ఈ పండు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అనాసపండులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. హృద్రోగాలను ఇది నయం చేస్తుంది. 
 
ఆస్తమా ద్వారా ఏర్పడే శ్వాస సంబంధిత రుగ్మతలను ఇది తొలగిస్తుంది. కానీ అనాస పండును మితంగా తీసుకోవాలి. పెరుగుతో పాటు అనాస పండును తీసుకోవచ్చు. ఇంకా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇతర కూరగాయలతో కలిపి సలాడ్ రూపంలోనూ డైట్‌లో భాగం చేసుకోవచ్చు. అనాసపండు తేనెతో కలిపి జ్యూస్ రూపంలో 40 రోజుల పాటు తీసుకుంటే.. మైగ్రేన్ తలనొప్పి తొలగిపోతుంది. 
 
ఇంకా కంటి సమస్యలుండవు. చెవిపోటు, దంత సమస్యలు, గొంతు నొప్పిని తగ్గించే గుణం ఫైనాపిల్‌లో పుష్కలంగా వుంది. అనాసపండు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. పచ్చకామెర్లు వున్నవారు అనాస పండు రసాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
 
రక్తహీనతకు కూడా అనాస మెరుగ్గా పనిచేస్తుంది. పిత్త సంబంధిత వ్యాధులను ఇది నయం చేయగలదని.. ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పెయిన్‌కిల్లర్‌గా పనిచేయడంలో పైనాపిల్ ముందుంటుంది. కానీ పైల్స్‌తో ఇబ్బంది పడేవారు, గర్భిణీ మహిళలు అనాసపండును తీసుకోకపోవడం మంచిది.

అన్నీ చూడండి

జూలై 14, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణ నివేదిక ఎలా వుందంటే?

ఢిల్లీలో దారుణం - నడి రోడ్డుపై భార్యను కాల్చి చంపిన కానిస్టేబుల్ (వీడియో)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన దేవేంద్ర ఫడ్నవీస్ (video)

వైద్యం వికటించి మహిళకు కాలు తీసేశారు... అభిషేక్ బెనర్జీకి చిక్కులు

బ్యాంకాక్ పబ్‌లో విషాదం... 27 మంది అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

పట్టభద్రులైన విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్

Prabhas: ప్రభాస్ లాంచ్ చేసిన వరుణ్ తేజ... కొరియన్ కనకరాజు టీజర్‌

Jani Master: మా మధ్య గొడవలు లేవు, డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి 18 లక్షలు విరాళం : జానీ మాస్టర్

Bhagyashri: రాజమౌళి గారి దర్శకత్వంలో రాణి లా నటించాలని కోరిక : భాగ్యశ్రీ బోర్సే

SS Karthikeya: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి జానర్‌లో సినిమా రాలేదు :ఎస్ఎస్ కార్తికేయ

తర్వాతి కథనం
Show comments