మతిమరుపు ఉందా? అయితే చాక్లెట్ తినండి...(video)

శుక్రవారం, 11 అక్టోబరు 2019 (14:50 IST)
చాక్లెట్ తినడమనేది చాలామంది పెద్దవాళ్ళల్లో అపోహ ఉంది. చాక్లెట్‌లు తినడానికి తామేమీ చిన్న పిల్లలం కాదని అంటుంటారు. కాని మతిమరుపు అనేది పిల్లలకు మాత్రమే రాదు, పెద్దలకుకూడా వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరుగుతుంటుంది. దీనికి విరుగుడుగా చాక్లెట్లు తినమంటున్నారు వైద్యులు. 
 
మతిమరుపును దూరం చేసుకోవాలనుకుంటే ప్రతి రోజూ చాక్లెట్లు తప్పనిసరిగా తీసుకోవాలి. సమతులాహారంతోబాటు చాక్లెట్ కూడా మీ ఆహారంలో భాగంగా ఉండాలంటున్నారు వైద్యులు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్‌లోవుండే పాలీ ఫెనాల్స్ చర్మానికి. గుండె కణాలకు హాని చేసే రసాయనాలను నివారిస్తాయంటున్నారు వైద్యులు.
 
చాలామందిలో చాక్లెట్‌లు తింటే దంతాలు పాడైపోతాయనే అపోహవుంది. కాని చాక్లెట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. దీంతో అది దంతాలకు హాని చేసే ఆస్కారమే ఉండదు. మిగిలిన తీపి పదార్థలతో పోల్చితే చాక్లెట్ ఫర్వాలేదని వైద్య నిపుణులంటున్నారు. కాబట్టి ప్రతిరోజు చాక్లెట్ తినడం నష్టం ఏమీ లేదని వైద్యులు సూచిస్తున్నారు. 
 
చాక్లెట్‌లో ఆరోగ్యానికి చాలా మేలు చేసే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని బ్రిటీష్ డైటిక్ అసోసియేషన్ పేర్కొంది. ముఖ్యంగా మిల్క్ చాక్లెట్‌లలో కాల్షియం, విటమిన్ బి2, బి12 పుష్కలంగా వుంటాయని, వీటితోబాటు మెగ్నీషియం, రాగి, ఇనుములాంటివి డార్క్ చాక్లెట్‌లలో పుష్కలంగావుంటాయని, ఇవి శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయని వైద్యులు తెలిపారు.
 

అన్నీ చూడండి

ప్రాపర్టీ డీలర్‌ను పట్టపగలే రోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు, వీడియో

Tirupati: ఎబోలా ముప్పును ఎదుర్కోవడానికి తిరుపతిలో అలెర్ట్

రూ.33కోట్ల వ్యయంతో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్‌కు ఆశీస్సులు

భార్య నచ్చలేదు.. భర్తే ఆమెను రూ.50వేలకు స్నేహితులకు అమ్మేశాడు..

అన్నీ చూడండి

Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

తర్వాతి కథనం
Show comments