విభూదిని అలా పెట్టుకుంటే.. ఏమవుతుంది..?

శుక్రవారం, 29 మార్చి 2019 (11:01 IST)
గంధపు బొట్టు, చందన తిలకాన్ని నుదుట పెట్టుకుంటే మెదడు చల్లబడుతుంది. కోపావేశాలు తగ్గి శాంతగుణం అలవడుతుందని పండితులు చెబుతున్నారు. డబ్బాలలో అమ్మే కొన్ని గంధం పొడుల్లో కల్తీ ఉంటుంది. కాబట్టి సువాసనగల గంధపు చెక్కతో గంధపు సానపై తీసిన గంధంతోనే బొట్టు పెట్టుకోవడం మంచిది. 
 
కల్తీ గంధపు పొడులను ఉపయోగిస్తే గంధం పెట్టుకున్న చోట మచ్చలేర్పడుతాయి. నొసటిపై గంధాన్ని పూసుకోవడం వలన కనుబొమ్మల మధ్య కేంద్రీకరిపంబడిన జ్ఞాన తంత్రులకు ఉద్ధీపన జరిగి సంకల్పశక్తి పెరుగుతుంది. 
 
అవయవాలన్నీ చురుకుగా పనిచేస్తాయి. రోగాలకు చందనం దివ్యౌషధం కావడంతో, చందనాన్ని తిలకంగా ధరించడం ద్వారా రోగకారక క్రిములు నశించిపోతాయని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
అలాగే విభూతిని నీటితో తడిపిపెట్టుకోవాలనే నియమముంది. పొడి విభూతి పెట్టుకోకూడదు. గృహస్థులు నీటితో తడిపి పెట్టుకోవాలని, స్త్రీలు, సన్యాసులు పొడి విభూతి పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు.

అన్నీ చూడండి

ప్రధాని మోడీ ఆశీస్సులు ఉంటే రాష్ట్ర అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రమాణ స్వీకారానికి ముందే కేంద్ర ఉత్తర్వులు పాటించిన సీఎ విజయ్

తమిళనాడు సీఎంగా విజయ్ .. రాష్ట్రానికి స్వర్ణయుగం కావాలి : హీరో విశాల్

కొలువుదీరిన విజయ్ సర్కారు : మూడు హామీలపై తొలి సంతకం

సీఎం విజయ్... మీ పాలన అద్భుతంగా సాగాలి : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

07-05-2026 గురువారం ఫలితాలు - ఇతరులకు ధనసహాయం తగదు

06-05-2026 బుధవారం ఫలితాలు - తొందరపాటుతనం తగదు...

మనిషి లోపల వున్న శత్రువులు అరిషడ్వర్గాలు, వీటిని జయించడం ఎలా?

మీరేమైనా దేశ ప్రధాన పురోహితులా? మీకు వేరే పనేమీ లేదా? సుప్రీం కోర్టు ఫైర్

05-05-2026 మంగళవారం ఫలితాలు - గిట్టని వ్యక్తులతో జాగ్రత్త

తర్వాతి కథనం
Show comments