సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్బుక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు శాంసంగ్ ఇండియా ప్రకటించింది. సాధారణ రిటైల్ దుకాణదార్లు కూడా ఆన్లైన్కు వెళ్లేలా శిక్షణ ఇచ్చే నిమిత్తం.. ఈ డీల్ కుదుర్చుకున్నట్లు శాంసంగ్ ఇండియా తెలిపింది. ఈ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో ఉన్న రిటైల్ భాగస్వాములు డిజిటల్కు వెళతారని శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మొబైల్ బిజినెస్) మన్దీప్ సింగ్ పేర్కొన్నారు. ఇప్పటికే తొలి దశ కింద 800కు...