రెడ్‌మీ నోట్7కు పోటీగా.. శామ్‌సంగ్ నుండి గెలాక్సీ ఎ20

శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:44 IST)
చైనీస్ మొబైల్ దిగ్గజం షియోమీ రెడ్‌మీ నోట్7 మరియు రియల్‌మీ యూ1లకు పోటీగా శామ్‌సంగ్ ప్రవేశపెట్టిన గెలాక్సీ ఎ20 శుక్రవారంనాడు భారత్‌లో విడుదలైంది. వచ్చే వారం నుండి ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కాగా... 3జీబీ ర్యామ్+32 జీబీ సింగిల్ వేరియంట్‌లో మాత్రమే లభించే ఈ ఫోన్‌ ధర రూ.12,490గా ఉంది. 
 
ఇక స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే..
 
డిస్‌ప్లే : 6.4 అంగుళాల హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, వాటర్‌ డ్రాప్ నాచ్, ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే డిజైన్, 
ప్రాసెసర్ : ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ఎస్ఓసీ
ర్యామ్ : 3జీబీ ర్యామ్, 
ఇంటర్నల్ స్టోరేజీ : 32 జీబీ ఆన్‌బోర్డు స్టోరేజీ, 
ఎక్స్‌టర్నల్ స్టోరేజీ : 512జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు
బ్యాటరీ : 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 
కెమెరాలు : 13 ఎంపీ + 5 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఉండగా,
 
వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

అన్నీ చూడండి

Manchu Manoj: బండి భగీరథ్‌ పై పోక్సో కేసు తీవ్రంగా కలవరపరిచింది : మంచు మనోజ్

విజయ్ జీవితంలోకి కొందరు పరాన్నా జీవులుగా ప్రవేశించారు : సుచిత్ర

Ali: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

Nihal: వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సందిగ్ధం డేట్ ఫిక్స్

Varun Sandesh : నా వైఫ్ మిస్సింగ్ అంటోన్న వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments