మంగళవారం, 22 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:33 IST)
సంబంధిత వార్తలు
దాహం వేస్తుందని నిద్రలేపి.. తండ్రిని తాళ్ళతో కట్టేసి.. యువతిపై గ్యాంగ్ రేప్
డామిట్... కూతుర్ని దానం చేయడమేంటి? కన్యాదానానికి అంగీకరించని తండ్రి
స్కూల్ క్లీన్గా ఉండాలంటే..?
ప్రకాశంలో కులోన్మాదం : ఎస్సీ కులస్తుడిని ప్రేమించిందనీ పీక పిసికి చంపేశాడు...
ప్రియుడిని పెళ్లి చేసుకుని వచ్చింది... పట్టలేక చంపేసిన తండ్రి...
పేరు పెట్టలేదు డాడీ..?
రాము: డాడీ ఈ రోజు మాకు కొత్త లెక్చరర్ వచ్చారు..
తండ్రి: అలాగా.. ఆయన పేరేంటి..?
రాము: ఇంకా ఆయనకు మేము పేరు పెట్టలేదు డాడీ..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)
జమ్మూ కాశ్మీర్కు ఉగ్రభయం పట్టుకుంది. పర్యాటకులతో నిండిన పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. మృతుల్లో కొందరు విదేశీయులున్నారని సమాచారం. పర్యాటకులు ప్రశాంతంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. కొంత మంది అక్కడికక్కడే మృతి చెందారు. వారు వేసవి సెలవుల కోసం పహల్గామ్ను సందర్శించారని సమాచారం.
ఆ పెద్దమనిషి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు: అంబటి రాంబాబు
వ్యక్తిగతంగా వైఎస్ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాన్ని పంచుకున్న వైఎస్ జగన్ నీడగా ఉన్న విజయ సాయి రెడ్డి, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని వైకాపా నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "ఆ పెద్దమనిషి మన పార్టీని వదిలి వెళ్లడమే కాకుండా.. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పూర్తిగా చంద్రబాబు నియంత్రణలో ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో వైసీపీ నాయకులను బయటపెడతానని బెదిరిస్తున్నాడు. కానీ అతని మీదే తప్పులున్నాయి." అని అంబటి అన్నారు.
కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి: నా భర్త తలపై కాల్చారు, కాపాడండి- మహిళ ఫోన్
జమ్మూ: కాశ్మీర్ లోయలోని పహల్గామ్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిలో ఆరుగురికి పైగా మరణించారని ధృవీకరించని నివేదికలు చెబుతున్నాయి. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, భద్రతా దళాలు సంఘటన స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాల ప్రకారం, గుర్తు తెలియని దుండగులు పర్యాటకులపై దగ్గరి నుండి కాల్పులు జరిపారు. వారిలో చాలామంది గాయపడ్డారు.
Shyamala : పీపీపీ.. పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్.. శ్యామల ఫైర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధికారిక ప్రతినిధి- యాంకర్ శ్యామల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన నాయకత్వాన్ని విమర్శించారు.నియోజకవర్గంలో దళితులపై సామాజిక బహిష్కరణ జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. శ్యామల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. "పీపీపీ.. పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్ మీ సొంత నియోజకవర్గంలో దళితుల పరిస్థితి ఇది.. మీరు సిగ్గుపడాలి." మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం నుండి ఒక దళిత యువకుడు విద్యుత్ షాక్ కారణంగా మరణించాడు.
జాతీయ ఐఐసి ర్యాంకింగ్స్లో ప్రతిష్టాత్మకమైన 3.5-స్టార్ రేటింగ్ను సాధించిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం
తిరుపతి: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసి) నుంచి మోహన్ బాబు విశ్వవిద్యాలయం (ఎంబియు) ఆకట్టుకునే 3.5-స్టార్ రేటింగ్ను పొందింది. ఈ గుర్తింపు దేశవ్యాప్తంగా ఈ ర్యాంకింగ్స్ కోసం పాల్గొన్న 481 విశ్వవిద్యాలయాలలో ఆవిష్కరణ, వ్యవస్థాపకత, స్టార్టప్ సంస్కృతిని పెంపొందించడంలో అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన కేవలం 39 అత్యున్నత విశ్వ విద్యాలయాల సరసన ఎంబియుని చేర్చింది. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే, ఏ విశ్వవిద్యాలయం కూడా గరిష్టంగా 4.5-స్టార్ స్థాయిని సాధించలేదు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల, పవన్ కళ్యాణ్ డబ్బింగ్తో సహా మిగిలిన భాగాలను పూర్తి చేయడానికి సమయం కేటాయించినట్లు చిత్ర టీమ్ తెలియజేసింది. మే నెలాఖరు నాటికి సినిమా విడుదల కాగలదనే ఆశలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. లేదా సెప్టెంబర్ లో పవన్ పుట్టినరోజున విడుదలచేసే ఆలోచనకూడా వున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ
రమణ కె సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు సుకుమార్.పి సంగీతం అందించారు. సాయిరాం తాటిపల్లి ఈ సినిమాకు ఎడిటర్. సరికొత్త కాన్సెప్ట్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన
అహాన్ పాండే, అనీత్ పద్దా జంటగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సయారా’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ను ఇచ్చారు. ఈ సినిమాను జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఆదిత్య చోప్రా సమర్పణలో అక్షయ్ విద్హానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్
మంచు విష్ణు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దానికి నెటిజన్లు తెగ ఆడుకుంటున్నారు. మంచు ఏమన్నారంటే.. నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న విషయం, నేను ఈ రోజు ఇలా ఉన్న విధానాన్ని తీర్చిదిద్దిన విషయం.రేపు మరియు ఉదయం 11 గంటలకు దీన్ని తెలియజేస్తానంటూ.. తెలిపారు. పెట్టిన కొద్దిసేపటికే నెటిజన్లు తెగ రెచ్చిపోయారు.
Krishna Bhagwan: పవన్ కల్యాణ్పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?
నటుడు, హాస్యనటుడు కృష్ణ భగవాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ జర్నీ గురించి మాట్లాడుతూ, నటుడు నుండి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన అంకితభావం, పట్టుదలకు కృష్ణ భగవాన్ ప్రశంసలు వ్యక్తం చేశారు. "పవన్ సినిమా అనే సౌకర్యవంతమైన ప్రపంచాన్ని విడిచిపెట్టారు, కఠినమైన వేడిని భరించారు, ప్రసంగాలు చేశారు. అతను నమ్మిన పార్టీకి అండగా నిలిచారు" అని కృష్ణ భగవాన్ అన్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణం పట్ల ఉన్న నిబద్ధతను హైలైట్ చేశారు. కష్టపడి పనిచేయడం వల్ల చివరికి ఫలితాలు వస్తాయని ఆయన వ్యాఖ్యానిస్తూ, "అందుకే ప్రజలు ఉప ముఖ్యమంత్రిని చేశారు" అని అన్నారు.