మంగళవారం, 8 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:33 IST)
సంబంధిత వార్తలు
దాహం వేస్తుందని నిద్రలేపి.. తండ్రిని తాళ్ళతో కట్టేసి.. యువతిపై గ్యాంగ్ రేప్
డామిట్... కూతుర్ని దానం చేయడమేంటి? కన్యాదానానికి అంగీకరించని తండ్రి
స్కూల్ క్లీన్గా ఉండాలంటే..?
ప్రకాశంలో కులోన్మాదం : ఎస్సీ కులస్తుడిని ప్రేమించిందనీ పీక పిసికి చంపేశాడు...
ప్రియుడిని పెళ్లి చేసుకుని వచ్చింది... పట్టలేక చంపేసిన తండ్రి...
పేరు పెట్టలేదు డాడీ..?
రాము: డాడీ ఈ రోజు మాకు కొత్త లెక్చరర్ వచ్చారు..
తండ్రి: అలాగా.. ఆయన పేరేంటి..?
రాము: ఇంకా ఆయనకు మేము పేరు పెట్టలేదు డాడీ..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ దంపతులు బలైపోయారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న శ్రీవెంకట్, తేజస్విని దంపతులు. వారి ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోని డల్లాస్లో నివాసం ఉంటున్న వారి కుటుంబసభ్యుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి స్థానికంగా ఉండే బంధువులను కలిసిందుకు కారులో వెళ్లారు. వారిని కలిసి తిరిగి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
హిమాచల్ ప్రదేశ్ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?
హిమాచల్ ప్రదేశ్ను వరదలు ముంచెత్తుతున్నాయి. జూన్ 20 నుంచి జూలై 6 వరకు హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా వరదలు వచ్చాయి. ఏకంగా 23 సార్లు ఇక్కడి ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. ఇందులో 78 మంది వరకు చనిపోగా మరో 37 మంది గల్లంతయ్యారు. ఈ వరదల్లో బ్యాంకు కొట్టుకుపోయింది. అక్కడి మండి జిల్లాలో తునాగ్ అనే ప్రాంతంలో ఒకే ఒక్క బ్యాంక్ ఉంది. ఆ జిల్లాలో ప్రజలందరూ అక్కడే డబ్బులు దాచుకుంటారు. ఆ బ్యాంక్ కాస్త వరదల్లో కొట్టుకుపోయింది.
Roman: రష్యా మంత్రి రోమన్ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?
రష్యా, ఉక్రెయిన్ల మధ్య వార్ ఇంకా ఆగలేదు. ఉక్రెయిన్ దాడులు చేస్తుందనే అనుమానంతో రష్యాలో వందలాది విమానాలు నిలిచిపోయాయి. కానీ విమానాలు రద్దు అవడంతో ప్రయాణాల విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ మొత్తం సంఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. వెంటనే యాక్షన్ లోకి దిగిపోయి రవాణా మంత్రి రోమన్ స్తారోవోయ్త్ను పదవి నుంచి తొలగించారు.
జపాన్లో వరుసగా భూకంపాలు- మణిపూర్లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?
జపాన్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. బాబా వంగా తన పుస్తకంలో రాసిన యుగాంతంకు సంకేతాలు కనిపిస్తున్నాయి. బాబా వంగా చెప్పినట్లే జపాన్లో భారీ సునామీ వస్తుందని, అంతం అవుతుందని, అమెరికాలో భారీగా వరదలు వస్తున్నాయి. ఇవన్నీ బాబా వంగా పుస్తకంలో పేర్కొన్నారు.
ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?
ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని తల్లిదండ్రులను లెక్క చేయకుండా పారిపోయేవారు కొందరైతే.. తల్లిదండ్రులనే హతమార్చే వారు మరికొందరు. అయితే సంగారెడ్డి జిల్లాలో ఓ యువతి-యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో యువతి మృతిచెందగా, యువకుడు పరిస్థితి విషమంగా ఉంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్డమ్ కొత్త అప్ డేట్
విజయ్ దేవరకొండ భారీ సినిమా ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం నుండి సుమారు 13 కిలోమీర్లు దూరంలో గల మిలిటరీ మాధవరం గామాన్ని ఆదర్శంగా చేసుకొని శ్రీ ధరణి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత VRM పట్నాయక్ USN పట్నాయక్ Mr. Soldier (From milatury Madhavaram) అనే చిత్ర నిర్మాణం విజయ వంతంగా పూర్తి చేయటం జరిగినది.
AR Rahman: ఎస్జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్
దర్శకత్వానికి పది సంవత్సరాలు దూరంగా ఉన్న SJ సూర్య' కిల్లర్' సినిమాతో తిరిగి కెప్టన్ చైర్ లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) ఎస్జె సూర్యా సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని V. C. ప్రవీణ్, బైజు గోపాలన్ కలిసి నిర్మిస్తున్నారు కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
పూరి జగన్నాథ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ #పూరిసేతుపతి. ఈ ప్రాజెక్ట్ను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త కథానాయికగా నటిస్తోంది.
Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం
తెలుగు, తమిళ భాషల్లో ' గుర్తింపు' పేరుతో స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాతో హీరోగా పరిచయమవుతోన్న కేజేఆర్ హీరోగా రెండో చిత్రం శ్రీకారం చుట్టుకుంది. సోమవారం ఉదయం చెన్నై లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇటీవల 'మార్క్ ఆంటోనీ' చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియో సంస్థ ప్రొడక్షన్ నెం. 15 గా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని గంగా ఎంటర్ టైన్మెంట్స్ అందించనుంది.