గురువారం, 31 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:33 IST)
సంబంధిత వార్తలు
దాహం వేస్తుందని నిద్రలేపి.. తండ్రిని తాళ్ళతో కట్టేసి.. యువతిపై గ్యాంగ్ రేప్
డామిట్... కూతుర్ని దానం చేయడమేంటి? కన్యాదానానికి అంగీకరించని తండ్రి
స్కూల్ క్లీన్గా ఉండాలంటే..?
ప్రకాశంలో కులోన్మాదం : ఎస్సీ కులస్తుడిని ప్రేమించిందనీ పీక పిసికి చంపేశాడు...
ప్రియుడిని పెళ్లి చేసుకుని వచ్చింది... పట్టలేక చంపేసిన తండ్రి...
పేరు పెట్టలేదు డాడీ..?
రాము: డాడీ ఈ రోజు మాకు కొత్త లెక్చరర్ వచ్చారు..
తండ్రి: అలాగా.. ఆయన పేరేంటి..?
రాము: ఇంకా ఆయనకు మేము పేరు పెట్టలేదు డాడీ..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న ఒక ఆందోళనకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న ఒక మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తి పాఠశాల గేటు వెలుపల నుండి కిడ్నాప్ చేశాడు. సెక్టార్ 53లోని గిజోడ్ గ్రామంలోని మదర్ థెరిసా స్కూల్ గేటు దగ్గర ఈ సంఘటన జరిగింది. కిడ్నాప్కు సంబంధించిన సిసిటివి ఫుటేజ్ ఆన్లైన్లో కనిపించింది. ఉదయం 6:45 గంటల ప్రాంతంలో పాఠశాల యూనిఫాం ధరించి నలుగురు మైనర్ బాలికలు పాఠశాల గేటు వైపు నడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025
ఏఐ మెచ్యూరిటీ పరంగా ఇప్పటికే ఏపిఏసిలో భారత సంస్థలు మార్కెట్లను అధిగమిస్తాయని కొత్త పరిశోధన వెల్లడించింది. ఇండియా, బుధవారం 30, జూలై 2025: ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామిక శక్తి పరివర్తనకు భారతదేశం సిద్ధమైన వేళ, పియర్సన్ నిర్వహించగా కొత్తగా విడుదల చేసిన ‘సర్వీస్నౌ ఏఐ స్కిల్స్ రీసెర్చ్ 2025’ ప్రకారం, ఏజెంటిక్ ఏఐ 2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలను పునర్నిర్వచించగలదని అంచనా వేసింది. ఈ మార్పు భారతదేశపు విస్తారమైన ప్రతిభకు ఒక తరపు అవకాశాన్ని సూచిస్తుంది- ప్రక్రియ-ఆధారిత సేవల నుండి ఉద్దేశ్యం-ఆధారిత ఆవిష్కరణలకు మారడం, పని యొక్క పునర్నిర్మించిన భవిష్యత్తును అనుమతిస్తుంది.
ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్
సింగపూర్లో పర్యటిస్తున్న ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్లతో సమావేశమయ్యారు. ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ను ఏర్పాటు చేయాలని ఆయన అభ్యర్థించారు. మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ పర్యవేక్షణలో అజూర్ ఓపెన్ AI సర్వీస్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ను ఉపయోగించి 2026లో అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్లో హ్యాకథాన్ నిర్వహించాలని ఆయన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను కోరారు.
కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు మొన్న కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్లో రహస్య సమావేశానికి వెళ్లారు. ఇది బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి అని చెప్పబడుతున్నప్పటికీ, ఆ సమావేశం ఎందుకు జరిగిందనే దానిపై అనేక పుకార్లు ఉన్నాయి. నివేదిక ప్రకారం, కవితను ఎలా ఎదుర్కోవాలో కేటీఆర్, కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. కవిత బహిరంగంగా పార్టీపై తిరుగుబాటు చేసి, కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరి నాయకత్వాన్ని తాను గుర్తించనని ప్రకటించారు. కవిత తన తెలంగాణ జాగృతి పేరుతో స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు.
గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)
ఓ గొర్రె కాళ్లను తన తోకతో తాడులో కట్టేసినట్లుగా చుట్టుకుంది కోబ్రా. పడగ విప్పి బుసలు కొడుతోంది. ఆ పరిస్థితిలో గొర్రెను కాపాడేందుకు యజమాని ఓ గొట్టాన్ని తీసుకుని వచ్చాడు. పడగ విప్పిన పాము తల వద్ద దాన్ని పెట్టేసి తెలివిగా దాన్ని లోపలికి వెళ్లేట్లు చేసాడు. ఆ తర్వాత పాము తోక పట్టుకుని గొర్రెను బంధనాల నుంచి విముక్తి కల్పించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి...
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
బోల్డ్గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న
సినిమాల్లో బోల్డ్గా నటిస్తే అగౌరవంగా ప్రవర్తించినట్టా అని సినీ నటి, వ్యాఖ్యాత అనసూయ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఓ పెద్ద పోస్ట్ పెట్టింది. తన డ్రెస్సింగ్ స్టైల్ను కొందరు విమర్శిస్తున్నారంటూ వాపోయింది.
తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్
తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘సట్టముమ్ నీతియుమ్’ ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లోకి రాబోతోంది. జూలై 18 నుంచి ఆల్రెడీ తమిళ వర్షెన్ ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్లు ప్రకటించారు.
ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్
రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు ‘ఏలుమలై’ నుంచి వచ్చిన టైటిల్ టీజర్, పోస్టర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మెలోడీ సాంగ్ను రిలీజ్ చేశారు.
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు
రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా రాజా సాబ్. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివార్లో జరుగుతుంది. అక్కడే పూరీ జగన్నాథ్, విజయ్ సేతు పతి కాంబినేషన్ చిత్రం కూడా షూటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న అనుకోకుండా పూరీజగన్నాథ్, ప్రభాస్ కలవడం జరిగింది. ప్రభాస్ షూటింగ్ పక్కనే వుందని తెలుసుకున్న పూరీ, చార్మి కౌర్ లు కలుసుకున్నారు. వెంటనే డార్లింగ్ అంటూ ఆప్యాయంగా పూరీని పలుకరిస్తూ హగ్ చేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా విశ్వంభర సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో నటి మౌని రాయ్ ప్రత్యేక సాంగ్ లో ప్రవేశించింది. ఈ సందర్భంగా తన సోషల్ మీడియాలో డాన్స్ చేస్తున్న చిన్న వీడియోను షేర్ చేసింది. అయితే కొద్దిసేపటికే అది డిలీట్ చేయాల్సి వచ్చింది. కాగా, ఆ ఫోటోలో దర్శకుడు విజిల్ వేస్తున్న సీన్ కూడా కనిపించింది.