సోమవారం, 16 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
బుధవారం, 15 అక్టోబరు 2014 (17:00 IST)
మా టీచర్ దురదృష్టవంతుడు!
"మీ క్లాసులో అందరూ పాసయ్యారా?" అని అడిగాడు తండ్రి
"ఒక్కరు తప్ప అందరూ పాసయ్యారు నాన్నా..."
"ఎవరో ఆ దురదృష్టవంతుడు"?
"మా టీచర్ నాన్నా...!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం
ఉదర సంబంధిత సమస్యల కారణంగా ఆదివారం రాత్రి ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని ఆసుపత్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 78 ఏళ్ల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ప్రస్తుతం ఆసుపత్రిలోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో పరిశీలనలో ఉన్నారని ఆసుపత్రి పేర్కొంది.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో నిధులు దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇప్పటికే ఈ యేడాది జనవరిలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
ఇజ్రాయెల్ - ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. దీంతో ఇరాన్ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, తమతమ గగనతలాన్ని మూసివేసింది. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో ఇరాన్లోని భారత పౌరుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్లోని భారతీయ రాయబార కార్యాలయం తాజాగా మరోసారి స్పందించింది.
రీల్స్ కోసం స్టంట్స్.. ట్రాక్టర్పై పడుకుని డ్రైవింగ్ చేశాడు... (వీడియో వైరల్)
రీల్స్ కోసం స్టంట్స్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం.. ఏవేవో విన్యాసాలు చేస్తుంటారు. కొన్ని సమయాల్లో ఇలాంటి స్టంట్లు ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటనలు వున్నాయి. తాజాగా జోగులాంబలో ట్రాక్టర్లో ఓ వ్యక్తి స్టంట్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నడిరోడ్డుపై యువకుడు ప్రమాదకర స్టంట్లు చేశాడు. ఏకంగా ట్రాక్టర్పై పడుకుని డ్రైవింగ్ చేశాడు.
లోకేశ్ భవిష్యత్ను నాశనం చేస్తున్న చంద్రబాబు : అసదుద్దీన్
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యల చేశారు. చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేశ్ భవిష్యత్ను నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. 14 యేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేశావు.. ఇంకా సీఎం పదవిపై మోజు తీరలేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పైగా, చంద్రబాబు తర్వాత పార్టీ అధ్యక్షుడు, వారసుడు నారా లోకేశే కదా.. జూనియర్ ఎన్టీఆర్ కాదు కదా అని అన్నారు. అందువల్ల నారా లోకేశ్కు చంద్రబాబు తన పార్టీ, పదవిని అప్పగించాలని అసదుద్దీన్ ఓవైసీ కోరారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్ఎఫ్సీలో షూటింగ్
ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇటివలే జార్జియాలోని గ్రాండ్ లోకేషన్స్ లో కీలకమైన యాక్షన్ సీన్స్ ని షూట్ చేశారు.
Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఎలుగు చిత్రం "ఉప్పు కప్పురంబు" జూలై 4న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుందని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ సోమవారం ప్రకటించింది. తాళ్లూరి రామేశ్వరి, సుహాస్, శత్రు కూడా నటించిన ఈ చిత్రం 1990ల నాటిది. దక్షిణ భారతదేశంలోని లోతట్టు ప్రాంతంలోని చిట్టి జయపురం అనే కల్పిత గ్రామం నివాసితులు దాని ఖనన మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న ఒత్తిడితో పోరాడుతున్న దృశ్యాలను ఈ కొత్త వ్యంగ్య చిత్రం అనుసరిస్తుంది. ప్రైమ్ వీడియో తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వార్తలను షేర్ చేసింది.
దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)
దంగల్ చిత్రం గురించి చెబితే అందులో నటించిన హీరోయిన్ ఫాతిమా గుర్తుకు వస్తుంది. ఈమె ఇమేజ్ ఆ చిత్రంతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇదిలావుంటే ఇటీవల తను నటించిన తాజా చిత్రం విడుదల సమయంలో ఫాతిమా స్టేజిపైన హీరో పక్కన నిలబడి అటూఇటూ కదులుతూ వుంది. ఈ కదలికలపై నెటిజన్లు ఓ రేంజిలో కామెంట్లు కొడుతున్నారు. ఇకపోతే ఫాతిమా ఇటీవల దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. అదికాస్తా టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీపైనే ఆమె వ్యాఖ్యలు చేసిందన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో దానికి ఫుల్ స్టాప్ పెడుతూ మళ్లీ వివరణ ఇచ్చింది.
Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు
సలార్ లో ప్రభాస్ కు హీరోయిన్ లేదు. కల్కి సినిమాలోనూ ఓ అమ్మాయి అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఇక ఆదిపురుష్ అయితే సరేసరి. సీతాదేవి ఎక్కడో వుంటుంది. అందుకే ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్ డ్రైగా వుంటుంది. అలాంటి టైంలో రాజాసాబ్ సినిమాలో కనీసం ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా? డార్లింగ్ అని ప్రభాస్ నన్ను అడిగారు. ఇద్దరేంటి డార్లింగ్.. ముగ్గురిని పెడతాను అని కథ ప్రకారం డిజైన్ చేశాను.. అని దర్శకుడు మారుతీ అన్నారు.
Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న,మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి.