ఆదివారం, 1 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
బుధవారం, 15 అక్టోబరు 2014 (17:00 IST)
మా టీచర్ దురదృష్టవంతుడు!
"మీ క్లాసులో అందరూ పాసయ్యారా?" అని అడిగాడు తండ్రి
"ఒక్కరు తప్ప అందరూ పాసయ్యారు నాన్నా..."
"ఎవరో ఆ దురదృష్టవంతుడు"?
"మా టీచర్ నాన్నా...!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం లోక్సభలో 2026-27 సంవత్సర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింభంగా అభివర్ణించారు. ఇది సంస్కరణల ప్రయాణాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు.
నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 సంవత్సర వార్షిక బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే, పన్ను మినహాయింపుల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. గత యేడాది ప్రకటించిన కొత్త ఆదాయపు పన్ను శ్లాబులనే ఈ దఫా కూడా యధాతథంగా ఉంచారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదు. 2025..26 ఆర్థిక సంవత్సరంలో సవరించిన పన్ను విధానమే ఈ ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుందని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు
కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆమె ఆదివారం పార్లమెంట్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే,
కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆదివారం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, దేశంలో ఏడు హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో ముంబై నుంచి పూణె, పూణె నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి చెన్నై ప్రాంతాల మధ్య నిర్మించనున్నారు. అలాగే, దేశంలోని నగరాల మధ్య కనెక్టివిటీ పెంచటం, మెరుగైన రవాణా వసతులు కల్పించటం లక్ష్యంగా అదనపు కారిడార్లు నిర్మిస్తామని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆదివారం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకూ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆయన వరుసగా ప్రవేశపెట్టలేదు. వేర్వేరు సమయాల్లో అందించారు. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కానీ ఆయన వరుసగా చేయలేదు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, తమ రెండు కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్
మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. మెగా హీరో నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులైనారు. ఉపాసన కవలపిల్లలకు జన్మనిచ్చారు. ఓ మగ, ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా వున్నారని.. తమ కుటుంబంలో కొత్త సభ్యులు రావడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. మరోసారి తాతయ్య అయినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు క్లింకార అనే కుమార్తె వున్న సంగతి తెలిసిందే.
ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం 'ఫంకీ'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక.
NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ
ఈ ప్రాజెక్ట్ను ఇవాళ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియోలో సింగీతం క్రియేటివిటీ, ఆయన సినిమాలపై ఉన్న ప్రేమ, తరతరాల దర్శకులపై ఆయన ప్రభావాన్ని గుర్తు చేసే క్లిప్స్ ఆకట్టుకున్నాయి. పుష్పక విమానం, ఆదిత్య 369 లాంటి క్లాసిక్స్ను మరోసారి గుర్తు చేశాయి.
'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్
'జన నాయగన్' చిత్రాన్ని నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్, నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోందని టీవీకే అధ్యక్షుడు, సినీ హీరో విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి రావడం వల్లే తన సినిమాను ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన కారణంగా నిర్మాతకు నష్టం జరుగుతోందన్నారు.