మంగళవారం, 17 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
బుధవారం, 15 అక్టోబరు 2014 (17:00 IST)
మా టీచర్ దురదృష్టవంతుడు!
"మీ క్లాసులో అందరూ పాసయ్యారా?" అని అడిగాడు తండ్రి
"ఒక్కరు తప్ప అందరూ పాసయ్యారు నాన్నా..."
"ఎవరో ఆ దురదృష్టవంతుడు"?
"మా టీచర్ నాన్నా...!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
నయనతార కావాలని అడిగితే సీఎం స్టాలిన్ నెరవేరుస్తారా? నోరుజారిన అన్నాడీఎంకే ఎంపీ
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి సీవీ షణ్ముగం నోరు జారి చిక్కుల్లో పడ్డారు. తనకు నయనతార కావాలని అడిగితే సీఎం స్టాలిన్ నెరవేర్చుతారా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.
దేశంలో గ్యాస్ కొరత - ఎల్పీజీ సిలిండర్లను దొంగిలించి పోలీసులు.. ఎక్కడ?
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్దం సాగుతోంది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు రవాణాకు అత్యంత కీలంగా ఉండే జల మార్గమైన హర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. అదేసమయంలో గ్యాస్ సిలిండర్ల లభ్యతపై దేశ ప్రజల్లో ఆందోళన నానాటికీ పెరిగిపోతోంది
సెలవు ఇవ్వలేదని బ్యాంకు మేనేజర్ను కాల్చేసిన సెక్యూరిటీ గార్డు.. ఎక్కడ?
ఘజియాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. సెలవు ఇవ్వలేదన్న కారణంతో ఓ బ్యాంకు మేనేజర్ను సెక్యూరిటీ గార్డు కాల్చివేశాడు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటీ గార్డును రవీంద్ర హుడాగా గుర్తించగా, బ్యాంకు మేనేజర్ను అభిషేక్ కుమార్ (34)గా గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Assembly Budget Session: ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్.. అవన్నీ కట్టుకథలేనన్న కాంగ్రెస్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కల్పిత కథలను, తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ, ప్రతిపక్షాలు వింతగా కట్టుకథలను తెరపై ప్రదర్శిస్తున్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదే పదే నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
జగిత్యాల జిల్లాలో ఘోరం.. నాలుగు నెలల గర్భిణిని కత్తితో చంపి పొడిచిన భర్త
జగిత్యాల జిల్లాలో ఘోరం జరిగింది. జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, మాధాపూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 19 ఏళ్ల గర్భిణీ యువతిని ఆమె భర్తే కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైష్ణవిగా గుర్తించిన ఈ బాధితురాలు ఒక యూట్యూబర్ కాగా, దాడి జరిగిన సమయానికి ఆమె నాలుగు నెలల గర్భిణి. పోలీసుల వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఆమె భర్త హరి బాబు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ దంపతులకు సుమారు ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
రేణూ దేశాయ్కి సోషల్ మీడియాలో వేధింపులు: ఇద్దరు అరెస్ట్
టాలీవుడ్ సీనియర్ నటి రేణూ దేశాయ్కి సోషల్ మీడియాలో కొంతమంది వేధిస్తూ కామెంట్లు పెడుతున్నారు. వీరిపై ఆమె సైబరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ముఖ్యంగా వీధికుక్కల విషయంపై రేణూ దేశాయ్ మీడియా సమావేశంలో మాట్లాడిన దగ్గర్నుంచి ఆమెపై కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. వీరికి రేణూ వార్నింగుకి కూడా ఇచ్చింది. కానీ వారు తమ ప్రవర్తనను మార్చుకోలేదు. దీనితో ఆమె సైబరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేసారు. సోషల్ మీడియాలో వారి ఖాతాలను ట్రేస్ చేసి వారిని అరెస్ట్ చేసారు పోలీసులు. మరోవైపు యాంకర్ అనసూయ కూడా తనను ట్రోల్ చేస్తున్నవారిపై ఫిర్యాదు చేసారు.
విడాకులు, అసెంబ్లీ ఎన్నికలు, కౌంటింగ్, త్రిష పుట్టినరోజు.. విజయ్కి కలిసొస్తుందా?
తమిళ స్టార్ దళపతి విజయ్కు సంబంధించిన పలు కీలకమైన తేదీలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ తేదీలు కేవలం యాదృచ్ఛికమా లేక దీని వెనుక మరేదైనా ఉందా అని చాలామంది యూజర్లు ప్రశ్నిస్తున్నారు. రాబోయే కొద్ది వారాల్లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇందులో ఒకటి విజయ్ విడాకుల విచారణ, అలాగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు తేదీ, నటి త్రిష కృష్ణన్ పుట్టినరోజు. ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న వివరాల్లోకి వెళితే, విజయ్ ఆయన భార్య సంగీత మధ్య ఉన్న విడాకుల కేసుకు సంబంధించిన కోర్టు విచారణ ఏప్రిల్ 20న జరగనుంది.
విడుదలకు ముందే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది.
Ragini Dwivedi: సస్పెన్స్ థ్రిల్లర్గా పోలీస్ కంప్లైంట్ టీజర్ విడుదల
సౌతిండియా ప్రేక్షకుల ముందుకు యాక్షన్, కామెడీ, హారర్ థ్రిల్లర్ కలగలిపిన సినిమాను తీసుకురాబోతున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ వెర్షన్ టీజర్ను బెంగళూరులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం చిత్రబృందం, అతిథుల సందడితో హర్షాతిరేకంగా జరిగింది.
రాకాస హక్కులను సొంతం చేసుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంటర్టైనర్ ‘రాకాస’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రారంభం నుంచి వైవిధ్యమైన కంటెంట్, ప్రమోషనల్ ప్లానింగ్తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్కు ముందే జరిగిన థియేట్రికల్ బిజినెస్ డీల్ ఇందుకు ఉదాహరణ. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ సినిమా థియేట్రిల్ రైట్స్ను శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు.