ఆదివారం, 9 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 14 జులై 2022 (12:36 IST)
సంబంధిత వార్తలు
స్కూల్ బ్యాగులో లవ్ లెటర్ పెట్టాడు.. తల్లిదండ్రులు చితక్కొట్టారు..
కబీర్లాల్ దర్శకుడిగా ఈషా చావ్లా దివ్య దృష్టి
విద్యార్థినిపై మనసు పారేసుకున్న ఉపాధ్యాయుడు.. ఊడిన ఉద్యోగం
శ్రీజతో మెగా ఫ్యామిలీకి తలనొప్పి.. వేరే అమ్మాయితో కల్యాణ్ లవ్?
ధోనీకి బర్త్ డే నేడు.. 41 అడుగుల కటౌట్.. ఎక్కడంటే? (video)
తొలిప్రేమ
ఎప్పుడో జరిగిన సన్నివేశం
గుర్తుకు వస్తుంటే
అప్పుడే అందిన నీ సంకేతం
ప్రేమేనని అనుకుంటే
ఆకలిగా లేదు
అమృతమే చేదు
నిద్దురపోలేను
నీ వల్లే నేను
ఏదో ఆనందం
ఎదలో మకరందం
నీవే నా చిరునామా
నీ మీదే తొలిప్రేమ
కుశలమా ప్రియతమా
క్షేమమా ప్రాణమా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఎస్వీ యూనివర్సిటీ మెస్.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మెస్లో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల భోజనంలో జెర్రీ కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీ-బ్లాక్ మెస్లో రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థుల ప్లేట్లో జెర్రీ ప్రత్యక్షమైంది. కొందరు విద్యార్థులు కలిసి భోజనం చేస్తుండగా జెర్రీని గుర్తించారు. అంతే కోపంతో విషయాన్ని హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళారు. ఈ మధ్యనే భోజనంలో బొద్దింకను చూసిన స్టూడెంట్స్ ఇప్పుడు జర్రీని చూసి మెస్ సిబ్బందిని నిలదీశారు.
చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఇద్దరు సస్టైనబిలిటీ ఛాంపియన్లు సమిష్టి వాతావరణ చర్యను ప్రేరేపించడానికి సైన్స్, కళను కలిసే మొట్టమొదటి వేదిక అయిన సస్టైనా ఇండియా 2025లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇండియా ఆర్ట్ ఫెయిర్ సందర్భంగా ఫిబ్రవరి 2-16 వరకు న్యూఢిల్లీలోని STIR ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్న ఈ ప్రదర్శనను ‘విత్ ఈచ్ సీడ్ వి సింగ్’ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. విజయనగరానికి చెందిన చిరు ధాన్యాల రైతు, మహిళా సాధికారత నాయకురాలు సరస్వతి మల్లువలస, హైదరాబాద్ నుండి డిజైనర్- పత్తి సస్టైనబిలిటీ ప్రచారకుడు పోలుదాస్ నాగేంద్ర సతీష్ పాల్గొంటున్నారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?
తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను భారత ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. శుక్రవారం, రాష్ట్ర ప్రభుత్వం మీ-సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే, దరఖాస్తు ప్రక్రియను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 2025లో ఢిల్లీ ఎన్నికల కోసం బీజేపీ ఓవైపు ఉచిత హామీలతో పాటు.. గెలిచేందుకు ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆ పార్టీకి కలిసొచ్చినట్లు చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్లో మధ్య తరగతి ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఢిల్లీలో చాలామందికి నెలకు రూ.లక్ష వరకు జీతం ఉంటుంది. దీంతో ఎంత సంపాదించినా మధ్యతరగతి ప్రజలు పన్ను రూపంలో వేలకు వేలు కట్టాల్సి వస్తోంది.
కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ
తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పైన లక్ష్మి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసారు. సెల్ఫీ వీడియోలో ఆమె మాట్లాడుతూ... లైఫ్లో ఒకర్ని నమ్మి మోసపోయా. నేను అతనికి కోటి 20 లక్షలిచ్చాను అప్పులు చేసి. నా పిల్లల్ని చంపుతానని బెదిరించి నా దగ్గర బాండ్లు రాయించుకున్నాడు. నన్ను బెదిరించిన వీడియో ప్రూఫ్స్ నా దగ్గర వున్నాయి. ఇంక నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకు సమాధానం చెప్పకలేకపోతున్నాను. అతనెవరంటే తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్. కేవలం కిరణ్ రాయల్ కారణంగానే నేను చనిపోతున్నా.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్దే, అల్లు అర్జున్లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబొలో వచ్చిన పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషణ్ థాంక్స్ మీట్ ఈరోజు రాత్రి హైదరాబాద్ లో జరిగింది. సినిమాలో పని చేసిన ప్రతి సాంకేతిక సిబ్బందికి, నటీ నటులకు సన్మానం చేసారు. వారికోసమే ఫంక్షన్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. పుష్ప 3లో జగపతిబాబు ఉంటారు అని సుకుమార్ చెప్పారు. పుష్ప కథ కూడా సరియిన కథ లేదు. కాని నాపై నమ్మకం ఉండేదని ఎవరూ అని ఆరోచిస్తే అల్లు అర్జున్ గుర్తుకు వచాడు. అప్పడు అల్లు అర్జున్ కలిసి కొంచెం చెప్పాను. వెంటనే చేద్దాం అన్నాడు అని సుకుమార్ అన్నాడు.
Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?
ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా మారిన మోనాలిసా భోస్లే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయింది. 16 ఏళ్ల ఈ యువతి తన ముదురు గోధుమ రంగు స్కిన్తో ఆకర్షణీయమైన కళ్ళతో చూపరులను ఆకర్షించింది. ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయినాయి. ఈ క్రమంలో మోనాలిసా భోస్లేకు బాలీవుడ్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి
సినిమా రంగంలో కెమెరా టెక్నీషియన్ పాత్ర కీలకం.అలంటి కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు జరిగాయి. వివరాల్లోకి వెళితే, గత 20 ఏళ్ళు గా అసోసియేషన్స్ లో జమాలెక్కలు లేవు. ఆడిటింగ్ లేదు. కొన్ని ఏళ్లుగా హుమాయూన్ జనరల్ సెక్రటరీ గా ఉంటున్నారు. ప్రసిడెంట్ సురేష్ ఉన్నారు. కోశాదికారిగా రమేష్ ఉన్నారు. కోట్ల రూపాయల నిది ఉంది. అసోసియేషన్స్ అభివృధి శూన్యం. గత కొంత కాలంగా మీటింగ్ లు లేవు.
అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.
హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్ను వరించింది
‘బ్రహ్మానందం’ టైటిల్ మాకు దొరకలేదు. ‘బ్రహ్మా ఆనందం’ అని చివరకు మార్చాను. మా టీంలోని కో డైరెక్టర్ వీరు ఆ టైటిల్ను డిజైన్ చేశారు. నా ప్రతీ సినిమాను సొంతంగానే నిర్మించాను. ఈ మూవీని కూడా నా బ్యానర్ మీదే సొంతంగానే తీశాను. ఎలాంటి కొలాబరేషన్ పెట్టుకోలేదు అని బ్రహ్మా ఆనందం’ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా తెలిపారు.