సంబంధిత వార్తలు
- హైదరాబాద్ ప్రయాణికులపై ప్రయాణం భారం... ప్రయాణ సమయంలోనూ...
- ఐపీఎల్ 2025 : ముంబై ఖాతాలో మరో విజయం... ప్లేఆఫ్స్ స్థానం మరింత పదిలం
- కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- ఐపీఎల్లో ఐదు వైడ్ డెలివరీలు.. చెత్త రికార్డును నమోదు చేసుకున్న శార్దూల్
- హార్దిక్ పాండ్యా అదుర్స్.. 16 ఏళ్ల రికార్డు బద్ధలు.. 35 పరుగులిచ్చి 5 వికెట్లు
UP: డబుల్ డెక్కర్ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)
Bus fire
తెల్లవారుజాము సమయం కావటంతో ప్రయాణికుల్లో చాలా మంది నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ప్రమాదం జరగడంతో ఐదుగురు మరణించారు. ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా పొగ వ్యాపించడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు.
భయాందోళనతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
VIDEO | As many as five passengers have died after a bus caught fire on Kisan Path in Mohanlalganj area of Lucknow. The bus was going from Bihar to Delhi. More details awaited.
— Press Trust of India (@PTI_News) May 15, 2025
(Source: Third Party)#Lucknow #UttarPradesh #busaccident pic.twitter.com/HOVQrsZD4h
