మంగళవారం, 18 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 31 మే 2023 (11:42 IST)
నేడు నిర్జల ఏకాదశి.. భీముడు ఆచరించిన ఉపవాస వ్రతం.. నీటిని దానం చేస్తే..?
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
బీహార్లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?
బీహార్లో ఘోర పరాజయం తర్వాత జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎట్టకేలకు నోరువిప్పారు. ఎన్నికల్లో ఆయన పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ ఓటమి ఆయన రాజకీయాల్లో భవిష్యత్తుపై ప్రశ్నలను లేవనెత్తింది. ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆ బృందం నిజాయితీగా పనిచేసినప్పటికీ విఫలమైందని ప్రశాంత్ కిషోర్ అంగీకరించారు. వారి ఆలోచనలను వ్యక్తపరచడంలో తప్పులు జరిగాయని కూడా ఆయన అన్నారు.
మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు
పట్టణ ప్రాంతాల్లో మారువేషంలో ఉండే మావోయిస్టుల మాట విని యువత పెడదారి పట్టవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. మావోయిస్టులు ఏసీ గదుల్లో కూర్చొని పైరవీలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారని, మావోల మాటలు విని నక్సలిజం వైపు మళ్లిన యువతి మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరే పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతుంటారన్నారు. అందువల్ల అర్బన్ నక్సలైట్ల మాట వినొద్దని ఆయన కోరారు.
విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు
విజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. అత్యంత పకడ్బందీగా అందిన సమాచారంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలోని ఓ భవనాన్ని షెల్టర్గా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ జాయింట్ ఆపరేషనులో కేంద్ర బలగాలతో పాటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు పాల్గొన్నాయి.
Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న
బెంగళూరులో జరిగిన భారీ ఆన్లైన్ స్కామ్లో ఒక మహిళ రూ.32 కోట్లు కోల్పోయిన వార్త ప్రజల్లో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సైబర్ మోసం కేసు చర్చనీయాంశమైంది. ఈ సంఘటన సైబర్ సెక్యూరిటీ అధికారులలో ఆందోళన కలిగించినప్పటికీ, ప్రజల దృష్టి ఒక అసాధారణమైన విషయం వైపు మళ్లింది. బాధితురాలికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా అందుబాటులోకి వచ్చిందని ప్రజలతో పాటు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తీవ్రమైన చలి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అసాధారణ వాతావరణ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఈ ప్రాంతంలో చలి వాతావరణం, వర్షాలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కంటే తక్కువగా ఉన్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయని నివేదికలు ఉన్నాయి.
లేటెస్ట్
16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆత్మీయుల వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. శనివారం నాడు పనులు పురమాయించవద్దు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వారున్నారని గమనించండి. సంతానానికి మంచి జరుగుతుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు. ఓర్పుతో మరోసారి యత్నించండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్య ఎదురవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు, వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. వనసమారాధనకు సన్నాహాలు సాగిస్తారు.
15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఖర్చులు సామాన్యం. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు విఆహ్వానం అందుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?
ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీహరిని పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. శ్రీహరిని ఈ రోజున పూజించడం చేయడం వల్ల అన్ని పాపాలు నశించిపోతాయని, మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ ఉపవాసం జీవితం లో సానుకూలత, సంయమనం, మానసిక శాంతిని తీసుకొస్తుంది. జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్న భక్తులు ఈ ఏకాదశి ఉపవాసం వుండటం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. కార్తిక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా జరుపుకుంటారు.
అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య
అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైస్ మిల్లర్లను టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి కోరారు. బియ్యం నాణ్యత నేరుగా లక్షలాది మంది భక్తులకు అందించే రుచిని ప్రభావితం చేస్తుందని ఉద్ఘాటించారు. గురువారం తిరుమలలో రెండు రాష్ట్రాల రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు ఈఓ నిర్దేశించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. అన్నప్రసాదం కోసం వండిన నమూనాలను రుచి చూసిన తర్వాతనే నాణ్యత ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు.
14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఫోను సందేశాలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రముఖలతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతగా మెలగాలి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పాత పరిచయస్తులు తారసపడతారు. చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు.