సాయి సూక్తి.. దైవ మిచ్చింది పోదు... మానవుడిచ్చింది నిలవదు...

సద్గురువు లేక దైవం తననాశ్రయించిన, హృదయ పరిశుద్ధుడైన భక్తుని మీద తన కృప సదా ప్రసరిస్తుంటాడు. సర్వమూ ఆయనే సమకూరుస్తాడు. కనుక అది ఎప్పటికీ నిలిచి వుండే అనుగ్రహం. కాని మానవులు ప్రేమాభిమానాలతో ఏమి ఇచ్చినా, రాగ, ద్వేషాది, అసూయలతో తిరిగి వాటిని తొలగిస్తుంటా

బుధవారం, 18 అక్టోబరు 2017 (21:17 IST)
సద్గురువు లేక దైవం తననాశ్రయించిన, హృదయ పరిశుద్ధుడైన భక్తుని మీద తన కృప సదా ప్రసరిస్తుంటాడు. సర్వమూ ఆయనే సమకూరుస్తాడు. కనుక అది ఎప్పటికీ నిలిచి వుండే అనుగ్రహం. కాని మానవులు ప్రేమాభిమానాలతో ఏమి ఇచ్చినా, రాగ, ద్వేషాది, అసూయలతో తిరిగి వాటిని తొలగిస్తుంటారు. అందుచేత అవి ఎన్నడూ నిలవవు.

అన్నీ చూడండి

రామ మందిరం పేరిట రూ.20 కోట్లు లూటీ చేశారు : మల్లికార్జున ఖర్గే

కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన మహిళను మింగేసిన మొసలి

ఒక్క స్కూల్ కూల్చితే పది పాఠశాలలు నిర్మిస్తా : అక్బరుద్దీన్ ఓవైసీ

వీడిన మృతదేహం మిస్టరీ : తోడుగా తీసుకెళ్లిన స్నేహితుడే చంపేశాడు...

ప్రేమించి దూరం పెట్టిందని టెక్కీని హత్య చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!

అన్నీ చూడండి

06-07-2026 సోమవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు...

05-07-2026 ఆదివారం ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మవద్దు

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు - కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?

04-07-2026 శనివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

తర్వాతి కథనం
Show comments