శివుని మెడలోని కపాల మాల కథ గురించి...

పరమశివుని మెడలోని కపాల మాల కథను తెలుసుకోమని ఓసారి సతీదేవితో నారద మహర్షి అన్నారు. దాంతో ఓ నాడు సదాశివుడితో సతీదేవి మాట్లాడుతూ ఇలా అడుగుతారు. కపాల మాల ధరించడానికి కారణమేమిటి స్వామి అని అడిగింది. ఆ మాటను

సోమవారం, 27 ఆగస్టు 2018 (14:25 IST)
పరమశివుని మెడలోని కపాల మాల కథను తెలుసుకోమని ఓసారి సతీదేవితో నారద మహర్షి అన్నారు. దాంతో ఓనాడు సదాశివుడితో సతీదేవి మాట్లాడుతూ ఇలా అడుగుతారు. కపాల మాల ధరించడానికి కారణమేమిటి స్వామి అని అడిగింది. ఆ మాటను దాట వేయడానికి పరమేశ్వరుడు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు సతీదేవి పట్టుపడుతూ తనకి ఈ విషయం గురించి చెప్పమన్నారు.
  
 
ఇక శివుడు తన మెడలోని కాపాలాలు అన్నీ సతీదేవియేనని చెబుతాడు. ఆ మాట వినగానే సతీదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇంతకుముందు సతీదేవి 107 జన్మలెత్తారు. వాటికి గుర్తుగా ధరించినదే ఈ కపాల మాలలని శివుడు చెబుతాడు.
 
అంతేకాకుండా ఈ మాలలన్నీ సతీదేవి జన్మలకు సంబంధించినవి. ఇంకొక కపాలం చేరితేనే ఆ మాల పూర్తవుతుందని పరమేశ్వరుడు చెబుతాడు. శివుని మాటలు విన్న సతీదేవి యజ్ఞకుండంలో దూకి శరీరం త్యాగం చేస్తారు. ఇక 108వ కపాలం వచ్చి చేరడంతో పరమశివుడు మెడలోని కపాల మాల పూర్తవుతుంది.  

అన్నీ చూడండి

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి : సీఎం చంద్రబాబు

నేను దోషిని కాదు, అందుకే చనిపోతున్నా: నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న హరికృష్ణ సెల్ఫీ వీడియో

అన్నీ చూడండి

15-07-2026 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి...

ఆషాఢ గుప్త నవరాత్రి ప్రారంభం.. వారాహి దేవిని పూజిస్తే...?

ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు.. జూలై 16న చారిత్రక గోల్కొండ కోటపై..?

14-07-2026 మంగళవారం ఫలితాలు (అమావాస్య) - దంపతుల మధ్య అకారణ కలహం

జూలై 14న భౌమవతీ అమావాస్య.. కుజ దోషాలు తొలగిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments