Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ విభూది పెట్టుకుంటే.. చేతిలో డబ్బు నిలుస్తుందట..

ఇదేంటి భస్మధారణతో ఐశ్వర్యం లభిస్తుందా? శివుని ప్రీతికరమైన విభూదిని ధరిస్తే.. లక్ష్మీకటాక్షం చేకూరుతుందా? అనే అనుమానం కలుగుతుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. ఎవరైతే ప్రతిరోజూ భస్మాన్ని అంటే విభూదిని నుదుట

Written By Selvi
Updated: మంగళవారం, 16 మే 2017 (18:08 IST)
ఇదేంటి భస్మధారణతో ఐశ్వర్యం లభిస్తుందా? శివుని ప్రీతికరమైన విభూదిని ధరిస్తే.. లక్ష్మీకటాక్షం చేకూరుతుందా? అనే అనుమానం కలుగుతుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. ఎవరైతే ప్రతిరోజూ భస్మాన్ని అంటే విభూదిని నుదుటన ధరిస్తారో వారికి ఐశ్వర్యం కలిసొస్తుంది. ఎందుకంటే ఐశ్వర్యం అనేది ఈశ్వరాధీనమని పండితులు చెప్తున్నారు. 
 
ఐశ్వర్యం కలిసి రావాలంటే.. ఈశ్వరుడి అనుగ్రహం ఉంది. కాబట్టి అలాంటి ఐశ్వర్యం కలిసిరావాలంటే.. శివరాధన చేయడం మంచిది. తద్వారా మనం సంపాదించిన రూపాయి మన దగ్గర నిలబడుతుంది. అంతకంటే ధనం వృద్ధి అవుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి కలుగుతుంది. 
 
కాబట్టి కచ్చితంగా ప్రతిరోజూ విభూదిని పెట్టుకోవడం మంచిది. ఇలా మూడు మాసాలు కనీసం 90 రోజులు విభూది పెట్టుకునే వారి ఐశ్వర్యం చేకూరుతుందనే విషయాన్ని గమనించవచ్చునని పండితులు చెప్తున్నారు. 

అన్నీ చూడండి

ఒక్కసారిగా కుప్పకూలిన వాటర్‌ హెడ్‌ట్యాంక్, కుక్క కూడా పరిశీలించింది, వీడియో

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు పూర్తి.. జెండాను ఆవిష్కరించనున్న లోకేష్

Stree Shakti: ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తి చేసుకున్న స్త్రీ శక్తి పథకం

దెయ్యాలు.. రాత్రిపూట గజ్జెల చప్పుడు, నవ్వులు, ఏడుపు శబ్ధాలు.. హాస్టల్ ఖాళీ

ఆటోమొబైల్ షోరూంలో హ్యాపీగా లుంగీ డ్యాన్స్ చేసి రూ. 4.71 లక్షల KTM బైకుతో పారిపోయాడు, వీడియో

అన్నీ చూడండి

14-08-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఏ విషయానికీ కుంగిపోవద్దు...

అల్ప వర్షపాతం: తిరుమలలో వరుణ యాగం ఎందుకు జరపలేదంటే?

సమస్యలు.. వెలిగించాల్సిన దీపాలు.. అల్లం దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే?

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..

13-08-22026 ఫలితాలు - రోజులు భారంగా గడుస్తున్నట్టు అనిపిస్తాయి

తర్వాతి కథనం
Show comments