Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం నిలిపివేత.. ఎందుకు?

Updated: మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (09:39 IST)
శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిలిపివేసింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. 
 
ఉగాది ఆస్థానం నేపథ్యంలో ఆలయశుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగితోంది. 

అన్నీ చూడండి

న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశం.. ప్రపంచ నాయకుల జాబితా ఇదే

Heavy Rain Alert: తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలకు అవకాశం

విశాఖలో అగ్నికి ఆహుతైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికు సంగతేంటి?

పెళ్లికొడుకుగా మారిన శునకం.. షెర్వానీ, టోపీ, పూలదండ..

వ్యక్తిగత సహాయకుడి ఇంటిలో బంగారం సీజ్ - కాంగ్రెస్ సీనియర్ నేత రాజకీయ సన్యాసం

అన్నీ చూడండి

12-09-2026 శనివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టాలి

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?

జీవితంలో పైకి ఎదగటానికి, నాశనం కావడానికి ఆ రెండే మార్గాలు, శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలు

11-09-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు.. ఆరోగ్యంపై శ్రద్ధ.. విశ్రాంతి అవసరం..

10-09-2026 గురువారం మీ రాశి ఫలితాలు.. పనిభారం పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments