బియ్యం పాయసం తయారీ విధానం...

కావలసిన పదార్థాలు: బియ్యం - పావు కప్పు పాలు - 2 కప్పులు యాలకులు - 2 కిస్‌మిస్ - 25 గ్రాములు కుంకుమపువ్వు - కొద్దిగా తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని పావుగంట పాటు నానబెట్టుకుని పొడిగా ఆరబెట్టాలి. ఆ

బుధవారం, 19 సెప్టెంబరు 2018 (13:11 IST)
కావలసిన పదార్థాలు:
బియ్యం - పావు కప్పు
పాలు - 2 కప్పులు
యాలకులు - 2 
కిస్‌మిస్ - 25 గ్రాములు
కుంకుమపువ్వు - కొద్దిగా 
చక్కెర - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని పావుగంట పాటు నానబెట్టుకుని పొడిగా ఆరబెట్టాలి. ఆ తరువాత ఈ బియ్యాన్ని మిక్సీలో బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాత్రలో పాలు పోసి అవి కాగిన తరువాత బియ్యపు రవ్వను, యాలకుల పొడిని వేసుకుని రవ్వ మెత్తబడేవరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి. వేడి పాలలో కుంకుమపువ్వును నానబెట్టుకుని పాయసంలో కలుపుకోవాలి. చివరగా చక్కెర వేసుకుని 3 లేదా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే బియ్యం పాయసం రెడీ. 

అన్నీ చూడండి

బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో 20 అడుగుల కొండచిలువ కలకలం, వీడియో

మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Vizag: 1.7 కిలోల బరువున్న శిశువుకు అరుదైన మెదడుకు శస్త్ర చికిత్స

కార్గిల్ విజయ్ దివస్ 2026: జావా, యెజ్డీలపై రైడర్లతో శౌర్య విజయ్ యాత్రను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్

అలా నిరూపిస్తే కచ్చితంగా రాజకీయాలకు స్వస్తి పలుకుతాను.. కేటీఆర్

అన్నీ చూడండి

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

Soori: సుహాస్, సూరి నటించిన మండాడి చిత్రాన్ని విడుదలచేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

న్యూటన్స్ థర్డ్ లా' చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే థ్రిల్లర్ : సుమంత్

తర్వాతి కథనం
Show comments