1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. 3 persons dies in road accident in gadwal

జోగులాంబ గద్వాలలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

road accident
జోగులాంబ గద్వాలలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. 
 
మృతుల‌ను ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గద్వాల, ధరూర్ మండలం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పెద్దాపురం రాజకీయాలు.. పోటీ చేయకపోయినా అధికారం..