1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Four died in Mulugu District road accident

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Four
ములుగు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురికి తీవ్రంగా గాయాలైనాయి. మృతిచెందిన నలుగురిని అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), ఆటో డ్రైవర్ జానీ (23)గా గుర్తించారు. 
 
వీరంతా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 
తర్వాతి కథనం
రెండో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా దాడులు