తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఏర్పడిందని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తోంది. తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఏర్పడిందని కేంద్రం...