శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 30 జులై 2020 (21:05 IST)

తెలంగాణ డిజిపి కుమారుడు నితేష్ వివాహం ఇలా...

తెలంగాణ రాష్ట్ర డీజీపి ఎం. మహేందర్ రెడ్డి గారి కుమారుడు నితేష్ వివాహం వైష్ణవితో బుధవారం రాత్రి మాదాపూర్‌లో జరిగింది. కోవిడ్ నిబంధనల మేరకు జరిగిన ఈ వివాహం అతి కొద్దిమంది సమక్షంలో జరిగింది.