శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
మంగళవారం, 17 మే 2016 (16:17 IST)
భార్యకు సర్దిచెప్పడం సులభమా?
మీ ఆవిడ అలా అప్పులు మీద అప్పులు చేస్తూ.. సామాన్లు కొంటుంటే నాముందు ఏడ్చేకంటే.. ఆమెకే సర్దిచెప్పవచ్చుగదా? అడిగాడు రాజు
ఆమె సర్దిచెప్పేకంటే అప్పులవాళ్లకు సర్దిచెప్పడం సులభంరా.. దిగులుగా అన్నాడు రాజేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్కి ఏమైందంటే? (video)
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న ఆటో ట్రాలీని బీఎండబ్ల్యూ కారు ఢీకొంది. ఈ ఘటనలో బీఎండబ్ల్యూ కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. వివరాల్లోకి వెళితే, కొల్లూరు నుంచి పటాన్ చెరు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందు వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో టైర్లు ఊడి పోగా, ఇంజిన్ తప్పితే మిగతా భాగం అంతా పాడైంది. కారు డ్రైవర్ స్టీరింగ్ సీటులోనే ఇరుక్కుపోగా, బెలూన్స్ ఓపెన్ కావడంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి తీవ్రగాయాలనైట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఆతనిని ఆస్పత్రికి తరలించారు.
తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం
తనను ప్రేమించడం లేదనే కసితో మృగంగా మారిన యువకుడు యువతి నోట్లో యాసిడ్ పోయడమే కాకుండా ఆమె తలపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తన ప్రేమను అంగీకరించకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకోబోతోందని తెలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లాలో గణేష్ అనే కామాంధుడు మృగంలా మారాడు. తనకు కాకుండా పోతుందన్న కసితో యువతి నోట్లో యాసిడ్ పోసాడు. ఆమె తలపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆ గాయాలతో బాధితురాలు విలవిలలాడుతుండగా ఆమెపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)
ప్రేమికుల రోజును పురస్కరించుకుని యువ ప్రేమ జంటలు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. ప్రేమను చెప్పడం కోసం రోజా పువ్వులు, గిఫ్టులు ఇచ్చుకుంటారు. వాలంటైన్స్ డేని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఏపీలో బాగా పాపులర్ అయిన జంట దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వాలంటైన్స్ డేను జరుపుకున్నారు. వీరి ప్రేమికుల రోజుకు సంబంధించిన వీడియో నెట్టింట డ్రెండింగ్లో వుంది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. యువ ప్రేమికుల మాదిరిగా వారిద్దరూ వాలెంటైన్స్ వీక్లో రోస్ డేను, చాక్లెట్ డేను, టెడ్డీ డేను, హగ్ డేను, వాలెంటెన్స్ డేను జరుపుకుంటున్నట్టు వీడియోలో ఉంది. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను చూసి నవ్వొద్దు.. ఈ రోజు వీళ్ల రోజు కాబట్టి.. ఒక్కరోజు భరించండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వదినతో టెక్కీ అక్రమ సంబంధం... ఆ మెసేజ్ చూడగానే మరిదికి కోపం కట్టలు తెంచుకుంది.. అంతే...
అమాయకుడైన తన అన్న భార్య (వదిన)తో బెంగుళూరులో పనిచేసే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని మరిది జీర్ణించుకోలేకపోయాడు. పైగా, బెంగుళూరుకు వస్తానంటే ఉద్యోగం చూసిపెడతానంటూ వదినకు టెక్కీ పంపిన మెసేజ్ను చూశాక మరింత ఆగ్రహంతో రగిలిపోయాడు. ఇదే విషయాన్ని తన అన్న వద్ద చర్చించి, ఆ టెక్కీని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. తాజాగా విజయనగరం జిల్లా నెమలాం గ్రామంలో యువ ఇంజనీర్ దారుణ హత్య కేసు విచారణలో ఈ విషయం వెల్లడైంది.
దువ్వాడకు మాధురి ముద్దులు: ఈమెను పరిచయం చేసింది నా భార్యే అంటున్న శ్రీనివాస్
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. తమ సంబంధం గురించి మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పిన జంటగా గుర్తిండిపోయారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రేమికుల రోజు సందర్భంగా మాధురీ శ్రీనివాస్ ఇద్దరూ పలు ఛానళ్లలో సందడి చేసారు. మాధురి అయితే శ్రీనివాస్ బుగ్గలపై లైవ్ లోనే ముద్దులు పెట్టుకుంటూ తన ప్రేమను తెలియజేసింది. అలా దివ్వెల మాధురి, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వాలంటైన్స్ డే సందర్భంగా మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ ప్రేమ పక్షులు ప్రేమికుల రోజును పురస్కరించుకుని ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు
మెంతులు ఎల్లప్పుడూ ఔషధ గుణాలు అధికంగా ఉన్న భారతీయ సుగంధ ద్రవ్యాలు, మూలికలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మెంతులు ఫైబర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రభావం పెరుగుతుంది, ఇది చక్కెర స్థాయిని మెరుగుపరుస్తుంది. మెంతి గింజలు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చక్కెర మాత్రమే కాదు, మెంతులు కూడా కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతి ఉదయం 1-2 టీస్పూన్ల నానబెట్టిన మెంతి గింజలను తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి
మునగ చెట్టు ఆకుల నుండి హెర్బల్ టీ తయారు చేస్తారు. ఈ టీ తాగితే ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. మునగ ఆకులులో పలు ఔషధీయ గుణాలున్నాయి. మునగ టీలో విటమిన్లు ఎ, సి, ఇ, అలాగే కాల్షియం, ఇనుము, ప్రోటీన్లు వున్నాయి. టీలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఈ మునగ ఆకు టీని క్రమంతప్పకుండా తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మునగ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి, ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
దొండ కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెపుతుంది. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దొండ కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. దొండ కాయలోని గుణాలు కాలేయంకి మేలు చేస్తాయి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించగలవు. దొండ కాయలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు దరిచేరనీయవు. దొండలోని బి-విటమిన్ నాడీవ్యవస్థకు మేలు చేసి ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి బాగా పనిచేస్తుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది. దొండలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడనీయదు, ఎముక సాంద్రత పెరిగేందుకూ తోడ్పడుతుంది.
హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు
హైదరాబాద్: వేసవి సమీపిస్తున్న కొద్దీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అంటువ్యాధులు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి, డీహైడ్రేషన్ను మరింత ఆందోళనకరంగా మారుస్తాయి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే వరకు ఇది గుర్తించబడదు. డీహైడ్రేషన్ సాధారణంగా తీవ్రమైన దాహంతో ముడిపడి ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో, ఇది సూక్ష్మంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా నిశ్శబ్ద డీహైడ్రేషన్ రూపంలో ఉండటం చేత తరచుగా ఇది గుర్తించబడదు. దీనికితోడు, ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణశయాంతర సమస్యల వల్ల కలిగే అతిసార నిర్జలీకరణం, ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా వున్నాయి.
బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు
బీట్ రూట్ ప్రత్యేకమైనది. ఎందుకంటే బీట్ రూట్ జ్యూస్ అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని చెపుతారు. ఈ బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటే కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. బీట్ రూట్ జ్యూస్ రక్తపోటు తగ్గేందుకు సాయపడి గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. బీట్రూట్కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్కు పేద్దపేగుల్లో క్యాన్సర్తో పోరాడే లక్షణం ఉంది. బీట్రూట్లోని నైట్రేట్ ఆక్సైడ్లు రక్తప్రసరణ వేగాన్ని పెంచడంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. సౌందర్యానికి విటమిన్ బి ఎక్కువగా ఉండే బీట్రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.