మంగళవారం, 21 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
మంగళవారం, 11 నవంబరు 2014 (17:54 IST)
ఆఫీసులో చాలా బాగా పని..?
"మా బాస్ నాకు ప్రమోషన్ ఇచ్చారు తెలుసా?" చెప్పాడు భర్త
"అవునా.. ఆఫీసులో చాలా బాగా పని చేస్తున్నట్టున్నారే?" అడిగింది భార్య
"కాదే.. ఆయన ఇంట్లో పని చేసినందుకే ప్రమోషన్ ఇచ్చాడే..!" అసలు విషయం చెప్పాడు భర్త బాధగా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కేసీఆర్ కల చెదిరింది.. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం.. సీన్లోకి సోనియమ్మ
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యం కోసం పుట్టానని నమ్మేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన జన్మించారని చెప్పుకునేవారు. ఆయనను తెలంగాణా పితామహుడిగా ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఆయన తెలంగాణ ఆవిర్భావాన్ని ఊహించి, దాని సాకారం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన కల చెదిరిపోయింది. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం పూర్తిచేసుకునే మైలురాయికి చేరువవుతున్న తరుణంలో కేసీఆర్ ఆ వేడుకలకు దూరమైనట్లు కనిపిస్తోంది.
జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తుంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, ఈ నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఆయన తన మనసులోని మాటను వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహంకారమే ఈ ఎన్నికల్లో ఆయనను ఓడిస్తుందని తెలిపారు. జగన్ ఇచ్చిన ఉచిత పథకాలకు ఆయన ఇంట్లో కూర్చున్నా చాలు.. గెలవాలి.. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. జగన్ అనేక పథకాలు ఇచ్చినప్పటికీ గెలిచే పరిస్థితి లేదన్నారు.
ఎన్నికల కౌంటింగ్.. బెట్టింగ్లు.. నరాలు తెగే ఉత్కంఠ.. గెలుపు ఎవరిదో..?
జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ రోజు కోసం ప్రజలు చాలా టెన్షన్తో, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. బెట్టింగ్ల్లో భారీ మొత్తంలో పందెం కాసిన వారిలో నరాలు తెగే టెన్షన్ పెరుగుతోంది. ఇంకా రెండు వారాలు మిగిలి ఉన్నందున, బెట్టింగ్ దారులు త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో వారు చేయగలిగినదంతా చేసి పెద్దగా బెట్టింగ్లు వేస్తున్నారు.
తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు కనక వర్షం కురిపిస్తున్నాయి. ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు అమితాసక్తిని చూపుతున్నారు. దీంతో ఈ ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయడంతో వీటిని సొంతం చేసుకునేందుకు వాహనదారులు పోటీపడుతూ వేలం పాటల్లో పాల్గొంటున్నారు. దీంతో ఈ నంబర్లు భారీ ధరకు అమ్ముడుపోతున్నాయి. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఓ ఫ్యాన్సీ నంబర్ వేలం పాటల్లో గత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలం పాటలో టీజీ 09, 9999 అనే అంకెలతో కూడిన ఫ్యాన్సీ నంబర్ను ఓ కంపెనీ ఏకంగా రూ.25.50 లక్షలకు సొంతం చేసుకుంది. సోనీ ట్రాన్స్పోర్టు సొల్యూషన్స్ దీనిని దక్కించుకుంది. తమ టాయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్ఎక్ కోసం ఈ భారీ మొతాన్ని వెచ్చించింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వాహన ఫ్యాన్సీ నంబరు ఈ స్థాయిలో రేటు పలకడం ఇది తొలిసారి కావడం గమనార్హం.
ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు
ఈ నెల 19వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా దేశంలో ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించేందుకు ప్రవేశించినట్టు వారివద్ద జరిపిన విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా, యాదులు, హిందూ దేవాలయాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడాలన్న కృతనిశ్చయంతో వచ్చారు. ఈ నిందితులంతా శ్రీలంక జాతీయులుగా పోలీసులు గుర్తించారు. పైగా, పాకిస్థాన్లో కరుడుగట్టిన ఉగ్రవాది అబూతో టచ్లో ఉన్నట్టు తేలింది. గుజరాత్ పోలీసు శాఖకు చెందిన ఉగ్రవాద నిరోధక బృందం నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. నిందితులను ముహమ్మద్ నుస్రత్, ముహమ్మద్ ఫారిస్, ముహమ్మద్ రస్దీన్, ముహమ్మద్ నఫ్రాన్లుగా గుర్తించారు. శ్రీలంక జాతీయులైన వీరంతా కొలంబో నుంచి చెన్నైకు వచ్చి అక్కడ నుంచి అహ్మదాబాద్కు చేరుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు వీరు వచ్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?
చాలా మంది కుర్చీలో కూర్చుని అదేపనిగా కాళ్ళూపుతుంటారు. మంచం, కుర్చీ, సోఫా, పిట్టగోడ, అరుగు ఇలా ఎక్కడ కూర్చొన్నప్పటికీ కాళ్ళూపుతుంటారు. ఈ అలవాటును మాత్రం మానుకోలేరు. ఆఖరికి పెద్దవాళ్లు ముందు కూడా తమకు తెలియకుండానే కాళ్ళు ఊపుతుంటారు. ఎంతగా నియంత్రించుకున్నా వారివల్ల కాకుండా ఉంటుంది. నిజానికి ఇది ఓ అలవాటుగా చాలా మంది చెప్పుకుంటారు. కానీ, ఇది ఒక అలవాటు కాదని, ఆరోగ్యంలో లోపమేనని చెపుతున్నారు. దీనిని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ (ఆర్ఎల్ఎస్) అని వైద్యులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ బారిన పడేదెవరు? ఎందుకు ఇది కొందరిలో కనిపిస్తుంది? దీనికి నివారణ మార్గాలేంటి అని వైద్యులను సంప్రదించి తెలుసుకోవచ్చు.
కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
చింతచిగురు. ఈ చింత చిగురు మహిళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది. చింతాకులు తీసుకుంటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చింతచిగురు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చింత ఆకులు కామెర్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు. చింత ఆకుల్లో స్కర్వీని తగ్గించే అధిక ఆస్కార్బిక్ స్థాయి ఆమ్లం ఉంటుంది. చింత ఆకుల రసాన్ని గాయంపై పూస్తే అది త్వరగా నయం అవుతుంది. పాలిచ్చే తల్లి చింత ఆకుల రసం తీసుకుంటే తల్లి పాల నాణ్యత మెరుగుపడుతుంది. బహిష్టు నొప్పి నుండి చింతాకులు ఉపశమనాన్ని అందించగలవు.
శరీరంలో యూరిక్ యాసిడ్కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..
కొన్ని ఆరోగ్య పరిస్థితులు, ఆహారం అధిక స్థాయిలో యూరిక్ యాసిడ్కు కారణమవుతాయి. ఆల్కహాల్ను నివారించడం, కొన్ని ఆహారాలు, పానీయాలను పరిమితం చేయడం స్థాయిలను తగ్గించడంలో సహాయపడవచ్చు. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్లను కలిగి ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడం వల్ల కలిగే సహజ వ్యర్థ ఉత్పత్తి. ప్యూరిన్లు కొన్ని ఆహారాలలో అధిక స్థాయిలో కనిపిస్తాయి. సాధారణంగా మూత్రపిండాలు.. మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ను ఫిల్టర్ చేస్తుంది.
ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట
రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ పండ్లను తీసుకుంటే నిద్రలేమితో ఇబ్బంది పడాల్సి వుంటుందని వైద్యులు అంటున్నారు. పుచ్చకాయ లేదా సిట్రస్ పండ్లను రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ముందు తీసుకున్నట్లైతే.. జీర్ణక్రియకు ఆటంకం తప్పదని వారు చెప్తున్నారు. ఈ పండ్లను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.
ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విశేషమైన విజయం
విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI), కానూరు, అత్యంత సవాలుతో కూడిన ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IVతో ఇబ్బంది పడుతున్న 62 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా చికిత్సను చేసినట్లు వెల్లడించింది. బరువు తగ్గడం, గత ఆరు నెలలుగా తీవ్రమైన వెన్నునొప్పి వంటి సమస్యలతో అతను పలు హాస్పిటల్స్ తిరిగారు. ప్రారంభంలో ఇతర ఆసుపత్రులలో పరీక్షలు చేసినప్పుడు, అతని పొత్తికడుపులో పలు పెద్ద లింప్ నోడ్స్ ఉన్నాయని కనుగొనబడింది. క్షయవ్యాధి ప్రోటోకాల్ల క్రింద అతనికి చికిత్స చేశారు. అయినప్పటికీ, నిరంతర సమస్యల కారణంగా, డాక్టర్ సాయికృష్ణ కొల్లూరు వద్ద పరీక్ష చేయించుకోవటం కోసం విజయవాడలోని AOIకు వచ్చారు.