బుధవారం, 18 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 14 జనవరి 2019 (10:17 IST)
సంబంధిత వార్తలు
బలవంతమైన సర్పము వందలాది పురుగుల చేత చిక్కితే?
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
టైలరింగ్ నేర్పించి పొరపాటైందిరా...?
అంతా దేవుడి దయ...?
గాడిద మనిషికాలేదు..?
ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది..?
పేషెంట్: డాక్టర్ గారూ.. ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది..?
డాక్టర్: యాభై వేలు..
పేషెంట్: ప్లాస్టిక్ మేం తెచ్చుకుంటే..?
డాక్టర్: లక్ష అవుతుంది.. కరిగించి అతికించాలి కదా..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కుక్క కాటుకు గురైన ఏడేళ్ల బాలుడి మృతి-రూ.65లక్షలు ఖర్చు.. 15 నెలల పాటు?
వీధికుక్క కాటుకు గురైన ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 15నెలల పాటు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుక్క కరవడంతో మంచానికే పరిమితమైన ఏడేళ్ల బాలుడు మంచికట్ల మణితేజ చికిత్స కోసం కుటుంబ సభ్యులు రూ. 65 లక్షలు ఖర్చు చేసినప్పటికీ, అతని ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల కనిపించలేదు.
అల్లుడే మామకు, భార్యకు నిప్పంటించాడా? అసలేం జరిగింది?
హనుమకొండలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా, కాజీపేట మండలం పరిధిలోని కాడిపికొండలో గల రాజీవ్ గృహకల్పనలో బుధవారం ఉదయం ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో తండ్రీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. మృతులను రాజశేఖర్ (54), ఆయన కుమార్తె రాజశ్రీ (24) గా గుర్తించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, తండ్రికి మంటలు అంటుకోగా, ఆయన్ని రక్షించే ప్రయత్నంలో కుమార్తె తీవ్రమైన కాలిన గాయాలకు గురయ్యారు. వీరిద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
తగలబడుతున్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బైటకొచ్చిన వీడియో
అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న దాడులకు గల్ఫ్ దేశాలు కూడా భారీగా నష్టాన్ని చవిచూస్తున్నాయి. పర్యాటకులకు స్వర్గధామంగా పేరున్న దుబాయ్ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకుపై డ్రోన్ పడటంతో నిప్పు అంటుకుంది. దీనితో విమానాశ్రయంలో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై దుబాయ్ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఐతే ఇరాన్ చేస్తున్న దాడులను గల్ఫ్ దేశాలన్నీ సంయమనంతో భరిస్తున్నాయి.
అమెరికన్లను ఏం చేయదలచుకున్నారు? ట్రంప్కి యూఎస్ ఉన్నతాధికారి కెంట్ సూటి ప్రశ్న, రాజీనామా
ఇరాన్ పైన అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం అధిపతి జోసెఫ్ కెంట్ తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసారు. తన పదవికి రాజీనామా చేసారు. అసలు ఈ యుద్ధం ద్వారా అమెరికన్లను ట్రంప్ ఏం చేయదలుచుకున్నారు? అధికారం మీ చేతుల్లో వుంది, ప్రజలకు మంచి భవిష్యత్తు ఇస్తారా లేదంటే అధోగతి పాల్జేస్తారా అంటూ తన లేఖలో పేర్కొన్నారు. ఇరాన్ పైన అమెరికా ఎందుకు యుద్ధం చేస్తుందో తెలియని స్థితిలో వుందనీ, కేవలం ఇజ్రాయెల్ ఒత్తిడితోనే అమెరికా దేశం ఇరాన్ పైన యుద్ధం చేస్తోందని వెల్లడించారు.
గన్తో రీల్స్ చేయబోయాడు.. బుల్లెట్ గుండెల్లో దిగింది.... అంతే...
కొందరు యువతీ యువకులు రీల్స్ వ్యామోహంలో పడి ప్రాణాలు కోల్పోతున్నాడు. తాజాగా ఓ వ్యక్తి గన్తో రీల్స్ చేశాడు.. చివరకు ఆ గన్లోని బుల్లెట్కు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన తూర్పు ఢిల్లీలో జరిగింది. మృతుడుని పవన్గా గుర్తించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో పెరుగు, మజ్జిగ: ప్రయోజనాలు ఏమిటి?
వేసవి కాలంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటుంటే శరీరానికి చలవచేస్తుందని చెబుతారు పోషకాహార నిపుణులు. పాల పదార్థమైన పెరుగుతోనే చాలామంది అన్నం తింటుంటారు. ఉదయాన్నే పెరుగులో ఉల్లిపాయ లేదా మిరపకాయ నంజుకుని తినేస్తారు. పెరుగుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 1. కొద్దిగా జీలకర్ర ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. 2. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి.
భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం
హైదరాబాద్: శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, దాత అయిన డాక్టర్ కె. అంజిరెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా, ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ అంజిరెడ్డి మెమోరియల్ లెక్చర్ నాల్గవ ఎడిషన్ను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్(డాక్టర్ రెడ్డీస్) ఈరోజు నిర్వహించింది. ఆయన జీవితం, వారసత్వం యొక్క ప్రధాన స్తంభాలను ప్రతిబింబించేలా, సైన్స్, సొసైటీ- సస్టైనబిలిటీ (సైన్స్, సమాజం, స్థిరత్వం) నినాదంగా.. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ మరియు డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సంయుక్తంగా 2023లో ఈ ఉపన్యాస సిరీస్ను ప్రారంభించాయి.
శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?
అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలామంది బొద్దుగా వుంటే మంచిది అనుకుంటారు కానీ ఎత్తు తగిన బరువుకి మించి వుంటే అది అనారోగ్యానికి మూలకారణం అవుతుంది. అధికబరువు తెచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. శరీర అదనపు బరువు మధుమేహం 2 ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ సమస్యలు అధికబరువు వల్ల వస్తాయి. అధిక రక్త కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు వ్యాధి వస్తుంది. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధికి మూలకారణం ఇదే అవుతుంది. కొవ్వు కాలేయ వ్యాధి బారిన పడే అవకాశం వుంటుంది.
ఇలా చేస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా వుంటాయి
కిడ్నీ సమస్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. ఈ సమస్య రాకుండా వుండాలంటే.. దుంపలు వంటివి తీసుకుంటుండాలి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తాయి. కొబ్బరి నీరు, దోసకాయ రసం, చెర్రీస్ కూడా మేలు చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునేందుకు ఇంకా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు క్యాలీఫ్లవర్, బ్లూబెర్రీలు వంటివి తీసుకుంటుండాలి. శారీరక శ్రమను దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి. ప్రతిరోజూ తగినంత నిద్ర పొందాలి. పొగత్రాగే అలవాటు వున్నవారు దాన్ని మానేయాలి.
శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?
బాడీ మసాజ్. కనీసం 15 రోజులుకోసారైనా శరీర మర్దన చేయాలి. ఇందుకోసం ఉపయోగించే నూనెలు చర్మంలోకి చొచ్చుకుపోతాయి, చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి. ఏ నూనెలు మర్దనకు ఉపయోగిస్తారో తెలుసుకుందాము. ఆలివ్ నూనెతో చేసే మసాజ్ చాలా నెమ్మదిగా చర్మంలోకి శోషించబడుతుంది. కొబ్బరి నూనె తేలికైనది, జిడ్డు లేనిది, త్వరగా చర్మంలోకి శోషించబడుతుంది. తీపి బాదం నూనె తేలికపాటి తీపి సువాసనతో కూడిన లేత పసుపు నూనె. అవోకాడో నూనెలో సహజ రబ్బరు పాలు ఉంటాయి కాబట్టి దీనికి అలెర్జీ వున్నవారు ఈ నూనెకి దూరంగా వుండాలి.