శుక్రవారం, 5 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 14 జనవరి 2019 (10:17 IST)
సంబంధిత వార్తలు
బలవంతమైన సర్పము వందలాది పురుగుల చేత చిక్కితే?
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
టైలరింగ్ నేర్పించి పొరపాటైందిరా...?
అంతా దేవుడి దయ...?
గాడిద మనిషికాలేదు..?
ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది..?
పేషెంట్: డాక్టర్ గారూ.. ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది..?
డాక్టర్: యాభై వేలు..
పేషెంట్: ప్లాస్టిక్ మేం తెచ్చుకుంటే..?
డాక్టర్: లక్ష అవుతుంది.. కరిగించి అతికించాలి కదా..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్
కోనసీమ ప్రాంతంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ నాయకులు డిమాండ్ చేస్తున్న వివాదంపై జనసేన ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వివరణ ఇచ్చారు. రాజకీయ అశాంతిని సృష్టించడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటనలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని జనసేన అధికారికంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలను తేలికైన రీతిలో చేశారని, ఇది మూఢనమ్మకంలో సామెతలా ఉపయోగిస్తారని కందుల దుర్గేష్ మరోసారి పునరుద్ఘాటించారు.
Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో, ప్రతి గ్రామ పంచాయతీ ఒకే సర్పంచ్ను ఎన్నుకుంటుంది. కానీ కొన్ని అరుదైన సరిహద్దు గ్రామాలలో, నివాసితులు ఇద్దరు సర్పంచ్లు, ద్వంద్వ ఓటు హక్కులు కలిగిన ప్రత్యేకమైన ద్వంద్వ-పరిపాలన నమూనా కింద నివసిస్తున్నారు. కుమురం భీమ్ జిల్లాలోని కెరమేరి మండలంలోని పరందోలి, ముకడంగూడ, అంతఃపూర్, బోలాపటార్ గ్రామ పంచాయతీల పరిధిలోకి వచ్చే 12 వివాదాస్పద గ్రామాలలో ఈ అసాధారణ పరిస్థితి ఉంది. ఈ గ్రామాలు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో అధికార పరిధి వివాదాలు పరిష్కరించబడలేదు.
వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్
వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించిన తర్వాత పాలకొండలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నారా లోకేష్ మాట్లాడుతూ, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చినందుకు, తద్వారా గత ప్రభుత్వ సైకో పాలన నుండి ఏపీని విముక్తి చేసినందుకు టిడిపి కార్యకర్తలను ప్రశంసించారు.
PM Modi Gifts to Putin: పుతిన్కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం న్యూఢిల్లీకి చేరుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు రష్యన్ భాషలో గీత ప్రతిని బహుకరించారు. సోషల్ మీడియా పోస్ట్లో, గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని నరేంద్ర మోదీ హైలైట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రష్యా అధ్యక్షుడిని మోదీ స్వయంగా ఆహ్వానించి, ఆయన అధికారిక నివాసంలో స్వాగతం పలికారు. అనంతరం పుతిన్కు రష్యన్ భాషలో అనువదించిన పవిత్ర గ్రంథం భగవద్గీతను మోదీ బహూకరించారు.
IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలలో కొనసాగుతున్న గందరగోళం మధ్య, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విమానాశ్రయాలలో గందరగోళం మోదీ ప్రభుత్వ గుత్తాధిపత్య ఆర్థిక నమూనాకు పర్యవసానమని ఆయన అన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ద్వారా రాహుల్ గాంధీ కేంద్రాన్ని ఏకిపారేశారు. ఇండిగో వైఫల్యం ఈ ప్రభుత్వ గుత్తాధిపత్యాని నిదర్శనం. మరోసారి, జాప్యాలు, రద్దులు, నిస్సహాయతలో ధర చెల్లించేది సాధారణ భారతీయులే. భారతదేశం ప్రతి రంగంలోనూ న్యాయమైన పోటీకి అర్హమైనది, మ్యాచ్ ఫిక్సింగ్ గుత్తాధిపత్యాలకు కాదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) పురుగు కాటుతో వస్తున్న జ్వరంతో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే విశాఖపట్టణంలో గత రెండు నెలల్లో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్టణం, కాకినాడ, విజయనగరం, చిత్తూరు, పల్నాడు తదితర జిల్లాల్లో ఈ జ్వరంతో బాధపడుతున్నవారి కేసులు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమిటీ స్క్రబ్ టైఫస్ ఫీవర్, దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము.
ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి
మధుమేహం అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది, అయితే కొన్ని అలవాట్ల ద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఈ అలవాట్ల గురించి తెలుసుకుందాం. తరచుగా కొందరు అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు మధుమేహం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎక్కువ పని ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?
మసాలలో ధనియాలను వాడుతుంటారు. ధనియాల తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకుని గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గర్భవతులు తమ ఆహారంలో ధనియాలు తీసుకోవడం వల్ల గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.
డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?
డయాబెటిస్. ఈ వ్యాధి ఇప్పుడు మరింతగా విజృంభిస్తోంది. వ్యాయామానికి అవకాశం లేని ఉద్యోగాలు, అందులోనూ తీవ్రమైన ఒత్తిడితో ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వ్యాధి బారిన పడినవారు దీనిని అదుపులో పెట్టేందుకు ఆచరించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఆకుకూరలను అధికంగా తీసుకుంటూ వుండాలి. కూరలో తక్కువ పిండిపదార్థం, కార్బోహైడ్రేట్లు వుంటాయి కనుక ఎక్కువ కూర తక్కువ అన్నం తినాలి. రాత్రి అల్పాహారంతో పాటు బాదం పప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. జొన్నరొట్టెకి అధిక ప్రాధాన్యం ఇస్తుంటే ప్రయోజనం వుంటుంది.
World AIDS Day 2025, ఎయిడ్స్తో 4 కోట్ల మంది, కరీంనగర్లో నెలకి 200 మందికి ఎయిడ్స్
డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ డే. ప్రపంచ హెచ్ఐవి మహమ్మారి ఇంకా ముగియలేదు. 2024 చివరి నాటికి సుమారు 4 కోట్ల మంది HIVతో నివసిస్తున్నారని అంచనా. వీరిలో 65% మంది ఆఫ్రికన్ దేశాల్లోనే వున్నారు. 2024లో 6,30,000 మంది HIV సంబంధిత కారణాల వల్ల మరణించారని, కొత్తగా 13 లక్షల మందికి ఎయిడ్స్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరంగా నెలకి 200 మందికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మారుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అగ్రస్థానంలో వుంది. 2015లో 2.3 శాతం వుండగా 2024 చివరి నాటికి అది 0.2గా వున్నది. 2024లో HIVతో నివసిస్తున్న ప్రజలందరిలో, 87% మందికి వారి స్థితి తెలుసు. 77% మంది యాంటీరెట్రోవైరల్ థెరపీని పొందుతున్నారు.