మంగళవారం, 22 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 14 జనవరి 2019 (10:17 IST)
సంబంధిత వార్తలు
బలవంతమైన సర్పము వందలాది పురుగుల చేత చిక్కితే?
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
టైలరింగ్ నేర్పించి పొరపాటైందిరా...?
అంతా దేవుడి దయ...?
గాడిద మనిషికాలేదు..?
ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది..?
పేషెంట్: డాక్టర్ గారూ.. ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది..?
డాక్టర్: యాభై వేలు..
పేషెంట్: ప్లాస్టిక్ మేం తెచ్చుకుంటే..?
డాక్టర్: లక్ష అవుతుంది.. కరిగించి అతికించాలి కదా..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ
దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ ఓటర్లను ఏరివేసేందుకే ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపట్టామని, దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం ఉండబోదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేసింది.
Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్
రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు దొరికిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కడప సెంట్రల్ జైలుకు చెందిన ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. భద్రతా ఉల్లంఘన జరిగినట్లు గుర్తించిన తర్వాత జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్, ముగ్గురు జైలు వార్డెన్లను సస్పెండ్ చేశారు.
శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి
పొట్టకూటి కోసం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఓ యువకుడు కామాంధుడయ్యాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషను పరిధిలో పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిజం చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఐతే బాలిక పరిస్థితిని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా అడగటంతో తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడుపై పోక్సో చట్టం నమోదు చేసి అరెస్ట్ చేసారు. బాలికకు వైద్య పరీక్షల చేయించగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది. ప్రస్తుతం బాలికకు చికిత్స అందిస్తున్నారు.
Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లోని తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం కలిగించే విధంగా, కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరను ఆమోదించింది. 2025-26 తోతాపురి మార్కెట్ మామిడి సీజన్ కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (MIS) కింద ధరల లోపం చెల్లింపు (PDP)ను ఆమోదిస్తూ వ్యవసాయ- రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఐఎస్ కింద పీడీపీని ఆమోదించినందుకు గ్రామీణాభివృద్ధి- సమాచార శాఖ సహాయ మంత్రి చంద్ర శేఖర్ పెమ్మసాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఖరగ్పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్పూర్ ఐఐటీలో విద్యార్థులు అనుమానాస్పదంగా చనిపోతున్నారు. గత నాలుగు రోజుల్లో రెండు మరణాలు సంభవించాయి. సోమవారం రాత్రి ఓ విద్యార్థి చనిపోయాడు. ద్వితీయ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేస్తున్న చంద్రదీప్ పవార్ ఐఐటీ క్యాంపస్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. కాగా, ఈ నెల 18వ తేదీన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి రితం మండల్ మృతదేహం హాస్టల్ గదిలో అనుమానాస్పదస్థితిలో కనిపించిన విషయం తెల్సిందే.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు
అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు. మెుక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఇది చాలా బలమైన ఆహారపదార్ధం. సన్నగా చినుకులు పడుతూ ఉంటే మొక్కజొన్న కండెను నిప్పుల మీద వేడి వేడిగా కాల్చుకుని తింటే ఆ మజా మాటల్లో చెప్పలేనిది. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం. అవి ఏమిటో తెలుసుకుందాం. మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బి 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్ మరియు రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి.
జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు. తేనె లేదంటే పాలతో యాపిల్ పండ్లను తీసుకుంటే నాడుల పునరుత్తేజం కలిగి మతిమరుపు దూరమవుతుంది.
తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?
ఆయుర్వేదం ప్రకారం తులసి ఔషధ మొక్క. దేవతా మొక్కగా చెప్పుకునే తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసిని అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసిలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు దీనికి సహాయపడతాయి. తులసితో నీటిని మరిగించి త్రాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది తులసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మంచిది.
వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు
వర్షాకాలంలో, చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా, ఎటువంటి మెరుపు లేకుండా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన నివారణల కోసం చూస్తారు. ఇవి కొన్నిసార్లు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి కానీ, వీటిని పలుమార్లు ఉపయోగించాల్సి రావటం వల్ల దద్దుర్లు, నల్లమచ్చలు, దురద మొదలైన ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ఈ కారణం చేతనే, ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ మధుమిత కృష్ణన్, సరైన చర్మ ఆరోగ్యాన్ని, లోపల నుండి మొత్తం శ్రేయస్సును అందించడానికి సరళమైన సహజ నివారణలను ఆశ్రయించాలని సిఫార్సు చేస్తున్నారు.