సోమవారం, 10 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 10 జనవరి 2019 (16:05 IST)
సంబంధిత వార్తలు
నన్ను పెళ్లి చేసుకుంటావా..?
యంగ్ కస్టమర్ల కోసం ఎల్జీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ఫోన్
పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం...?
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
గాడిద మనిషికాలేదు..?
టీచర్: గాడిదకు మనిషికి తేడా ఏంటి..
విద్యార్థి: మనిషి గాడిదవ్వగలడేమో కాని, గాడిద మనిషికాలేదు..
టీచర్: ఓరి గాడిదా..
విద్యార్థి: చూశారా సార్.. నేను చెప్పింది నిజమేగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బోరుగడ్డకు రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది దాసోహమయ్యారా?
ప్రముఖ రౌడీ షీటర్, వైకాపా నేత బోరుగడ్డ అనిల్ కుమార్కు రాజమండ్రి కేంద్ర కారాగారంలో పని చేసే సిబ్బంది దాసోహమైనట్టు ప్రచారం సాగుతుంది. ఈ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ కదలికలు, ఫోన్ సంభాషణలపై ఎలాంటి నిఘా లేదు. దీనికి కారణం జైలు సిబ్బంది బోరుగడ్డకు దాసోహం కావడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు.
ఆదిలాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి.. 15 నెలల్లో 83 మంది? (video)
ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ చదువుతున్న బాలిక అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగు చూసింది. కానీ తన కుమార్తె మృతి పట్ల తమకు అనుమానాలున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని బోధ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
కరేబియన్ దీవులకు వివాహర యాత్రకు వెళ్లిన భారత సంతతి విద్యార్థి మాయం!
కరేబియన్ దీవులకు విహార యాత్రకు వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన ఓ విద్యార్థిని అదృశ్యమయ్యారు. అమెరికాలోని పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో సుదీక్ష కోణంకి అనే విద్యార్థిని విద్యాభ్యాసం చేస్తుంది. ఈమె గతవారం తన స్నేహితులతో కలిసి కరేబియన్ దీవులకు విహారయాత్రకు వెళ్లింది.
SLBC Tunnel: కేరళ నుంచి అవి వచ్చాయ్.. రెండు మృతదేహాల గుర్తింపు
ఫిబ్రవరి 22న జరిగిన విషాద ఘటనలో ఎనిమిది మంది అదృశ్యమైన నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలోని ఎస్ల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారానికి సహాయక చర్యలు ప్రారంభమై 17రోజులైనాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మొదటి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రెస్క్యూ బృందం సోమవారం మరో రెండు మృతదేహాలను గుర్తించింది. మొదటగా వెలికితీసిన మృతదేహం టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ది అని గుర్తించారు.
జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఎంహౌలోని జామా మసీదు ప్రాంతంలో ఆదివారం రాత్రి అల్లర్లు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు ఆర్మీ బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ పోటీల్లో భారత్ విజయం సాధించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?
సంక్రాంతి కి కొడుకు రాంచరణ్ సినిమా గేమ్ చెంజర్ కు, చిరంజీవి విశ్వంభర కు వీదులలో క్లాష్ రావడంతో కొడుకు కోసం చిరంజీవి తన సినిమా వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. కానీ, ఇంకా విశ్వంభర సినిమా షూటింగ్ పలు మార్పులతో షూటింగ్ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయి విడుదలకు పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు విడుదలకు ఒకే నెల జరుగుతున్దోమోనని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. వారికి ఎలా ఉన్నా సోషల్ మీడియా ఫాన్స్ లో కాస్త ఆసక్తి నెలకొంది.
Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్ చేస్తా : రామ్గోపాల్వర్మ
రామ్గోపాల్వర్మ లేటెస్ట్ మూవీ ‘శారీ’. ట్యాగ్లైన్: ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో, ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్పై రవిశంకర్వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ‘శారీ’ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని పలు యదార్థ ఘటనల ఆధారంగా నిర్మించారు.
విశాల్తో కాదండోయ్.. నాకు నా బాయ్ఫ్రెండ్తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ
సినీనటుడు, అగ్రహీరో విశాల్తో ప్రేమలో వున్నట్లు రూమర్స్ ఎదుర్కొన్న అభినయ దక్షిణాది సినిమాల్లో మంచి పేరు కొట్టేసిన నటీమణుల్లో ఒకరు. ఆమె శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలతో బాగా ఫేమస్ అయ్యింది. కోలీవుడ్ నటుడు విశాల్తో ఆమె ప్రేమలో వున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ అబద్ధమని..తనకు వేరొక బాయ్ ఫ్రెండ్ వున్నాడని ఆమె క్లారిటీ ఇచ్చేసింది. ఇంకా తనకు నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియా ద్వారా ఆమె ధ్రువీకరించింది.
హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!
యువ హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతిని ప్రదానం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కానుక ఇచ్చారు. "విశ్వంభర" సెట్స్లో ఉన్న చిరంజీవిని కలిసేందుకు శ్రీలీల వచ్చారు. ఆమెను ఆప్యాయంగా హత్తుకుని ఉమెన్స్ డే విషెస్ చెప్పారు. ఆమెకు చిరంజీవి దుర్గాదేవి అమ్మవారి ప్రతిమను బహుకరించారు.
దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.