శుక్రవారం, 6 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 10 జనవరి 2019 (16:05 IST)
సంబంధిత వార్తలు
నన్ను పెళ్లి చేసుకుంటావా..?
యంగ్ కస్టమర్ల కోసం ఎల్జీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ఫోన్
పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం...?
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
గాడిద మనిషికాలేదు..?
టీచర్: గాడిదకు మనిషికి తేడా ఏంటి..
విద్యార్థి: మనిషి గాడిదవ్వగలడేమో కాని, గాడిద మనిషికాలేదు..
టీచర్: ఓరి గాడిదా..
విద్యార్థి: చూశారా సార్.. నేను చెప్పింది నిజమేగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఇరాన్ యుద్ధ నౌకను అలా కాపాడిన భారత్ శ్రీలంక నావీ.. ఏం జరిగింది?
ఇరాన్ నావికాదళానికి చెందిన ఫ్రిగేట్ ఐరిస్ డెనా శ్రీలంక తీరానికి సమీపంలో అమెరికా దాడికి గురై మునిగిపోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై భారత నౌకాదళం గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆపదలో ఉన్న నావికులను రక్షించేందుకు శ్రీలంక నావికాదళంతో కలిసి సంయుక్తంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ ఇరాన్ నౌక ఇటీవల విశాఖపట్నంలో భారత నౌకాదళం భారీ స్థాయిలో నిర్వహించిన మిలాన్-2026 విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ దాడి చోటుచేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా మూడు చిరుతల సంచారం.. పంట పొలాల్లో కనిపించడంతో రైతులు పరార్
శ్రీ సత్యసాయి జిల్లా, వ్యవసాయ పొలాల్లో మూడు చిరుతలు కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం, శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో పులుల సంచారం ఆ ప్రాంతంలో పనిచేస్తున్న స్థానిక రైతులలో భయాన్ని సృష్టించింది. చాంద్ బాషా అనే రైతు మొదట చిరుతలు పొలాల గుండా కదులుతున్నట్లు గమనించి సమీపంలోని ఇతరులకు సమాచారం అందించాడు. వెంటనే, కొంతమంది స్థానిక యువకులు, ప్రజలు వాటిని తరిమికొట్టారు. ఇంకా తమ మొబైల్ ఫోన్లలో చిరుత పులుల సంచారానికి సంబంధించిన వీడియోలను చిత్రీకరించారు.
కవితమ్మ నోట జై ఆంధ్ర మాట.. తిరుమల కొండపై రాజకీయ పార్టీపై ప్రకటన
తిరుమలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభిస్తానని కవిత ప్రకటించారు. తాము ఏర్పాటు చేసే పార్టీకి శ్రీవారి ఆశీస్సులు వుంటాయని బలంగా నమ్ముతున్నట్లు కవిత తెలిపారు. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి బయటపడితే తిరుమలకు కాలినడకన వస్తానని కవిత మొక్కుకున్నారు. ఆ విధంగానే కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో కవిత తిరుపతికి చేరుకున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో కవితకు అక్కడి అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
జమ్మికుంటలో పెను ప్రమాదం తప్పింది.. అప్రమత్తమైన లోకో పైలట్
జమ్మికుంటలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట వద్ద గురువారం తెల్లవారుజామున రైలు పట్టాలపై ఒక చక్రం విరిగిపోవడంతో అప్రమత్తమైన లోకో పైలట్ పెద్ద ప్రమాదాన్ని నివారించాడు. అయితే, ఎవరికీ గాయాలు కాలేదు. వరంగల్ - బల్హర్షా మార్గాన్ని కలిపే జమ్మికుంట రైల్వే స్టేషన్కు హిసార్ ఎక్స్ప్రెస్ చేరుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
రెండో బిడ్డ పుడితే రూ.25వేలు జనన ప్రోత్సాహకం... చంద్రబాబు
తొలి బిడ్డతో సరిపెట్టుకునే దంపతులకు ఇది గుడ్ న్యూసేనని చెప్పాలి. తగ్గుతున్న జనన రేటును పెంచేందుకు రెండవ బిడ్డకు జన్మనిచ్చే జంటలకు రూ.25,000 జనన ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎం అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్)ను ప్రస్తుత 1.5 నుండి 2.1కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇది భర్తీ స్థాయి కంటే తక్కువ అని చంద్రబాబు అన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ
శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్దంగా ఉన్నారు.
Nabha, Aishwarya : అనంత పద్మనాభ స్వామి సెట్లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ల పాట
భారీ స్థాయిలో రూపొందుతున్న నాగబంధంలో “నమో రే” సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పాటలో ఏకంగా 1,000 మంది డ్యాన్సర్లు పాల్గొంటూ, భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించే అద్భుతమైన విజువల్ స్పెక్టాకిల్గా రూపొందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్లు గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ అద్భుతమైన కోరియోగ్రఫీ చేశారు.
Rajiv: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు లాంటి సిరీస్లో భాగమవ్వడం అదృష్టం : రాజీవ్ కనకాల
రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్ను జీ5 తెలుగు నిర్మించింది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ క్రమంలో గురువారం నాడు ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ టీం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ను నిర్వహించింది.
Sharva: హీరో శర్వా... బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX ఫార్మాట్లలో రిలీజ్
కథానాయకుడు శర్వా అడ్రెనలిన్ ఫిల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ బైకర్, భారతదేశంలోనే మొదటి మోటోక్రాస్ స్పెక్టాకిల్గా రూపొందుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిUV క్రియేషన్స్ నిర్మిస్తోంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
Karthik Dandu: నాగ చైతన్య కి నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నా : కార్తీక్ దండు
నాగ చైతన్య, 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండుతో కలిసి మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ రోజు, మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ను లాంచ్ చేశారు.