శుక్రవారం, 27 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 10 జనవరి 2019 (16:05 IST)
సంబంధిత వార్తలు
నన్ను పెళ్లి చేసుకుంటావా..?
యంగ్ కస్టమర్ల కోసం ఎల్జీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ఫోన్
పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం...?
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
గాడిద మనిషికాలేదు..?
టీచర్: గాడిదకు మనిషికి తేడా ఏంటి..
విద్యార్థి: మనిషి గాడిదవ్వగలడేమో కాని, గాడిద మనిషికాలేదు..
టీచర్: ఓరి గాడిదా..
విద్యార్థి: చూశారా సార్.. నేను చెప్పింది నిజమేగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
No lockdown in India: భారతదేశంలో లాక్ డౌన్.. అవన్నీ వదంతులే.. కేంద్ర మంత్రి హర్దీప్ క్లారిటీ
భారతదేశంలో లాక్డౌన్ విధిస్తారన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని, వదంతులు వ్యాప్తి చేసి భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు బాధ్యతారహితమైనవి, హానికరమైనవని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. ఎక్స్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్లో కేంద్ర మంత్రి పూరి ఇలా అన్నారు. భారతదేశంలో లాక్డౌన్ విధిస్తారన్న వదంతులు పూర్తిగా అవాస్తవం. నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను, భారత ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను పరిశీలనలో ఉంచలేదు. ఇలాంటి సమయాల్లో మనం ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం ముఖ్యం.
Smartphone: వీఓఏలకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేయనున్న ఏపీ సర్కారు
గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రయత్నాలను బలోపేతం చేసే లక్ష్యంతో, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,500 మంది గ్రామ సంఘాల సహాయకులకు (వీఓఏలకు) రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ఫోన్లను పంపిణీ చేయనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
అమెరికాలో BA.3.2 వేరియంట్ కోవిడ్ స్ట్రెయిన్ తొలి కేసు - భారత్లో ఒక్క కేసు కూడా లేదు
దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ఒక కొత్త కోవిడ్ వేరియంట్ అమెరికాలో నెమ్మదిగా వ్యాపిస్తోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. ఈ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఫిబ్రవరి 11 నాటికి 23 దేశాలలో SARS-CoV-2 BA.3.2 వేరియంట్ కనుగొనబడింది. BA.3.2 మొదటిసారిగా నవంబర్ 2024లో దక్షిణాఫ్రికాలో కనిపించింది. ఇది అన్ని రోగనిరోధక వ్యవస్థలను తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
Amaravati: రూ.1,000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్.. భారీ వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, తన పరిపాలనా పాత్రను దాటి వేగంగా అభివృద్ధి చెందుతూ, భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యా కేంద్రాలలో ఒకటిగా ఆవిర్భవిస్తోంది. వ్యూహాత్మక రాష్ట్ర ప్రణాళికల మద్దతుతో, ఈ ప్రాంతం ఇప్పుడు ఉన్నత జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తూ, రాజధానిని విద్యాపరమైన శ్రేష్ఠతకు ఒక సమగ్ర కేంద్రంగా మారుస్తోంది. ఈ నూతన అభివృద్ధి తరంగానికి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ), ఎక్స్ఎల్ఆర్ఐ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి అగ్రశ్రేణి సంస్థల నుండి రాబోతున్న క్యాంపస్లు నాయకత్వం వహిస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ కోసం గాయకుడిగా మారిన బీజేపీ నేత బండి సంజయ్ (video)
బీజేపీ నేత బండి సంజయ్ గాయకుడిగా మారారు. బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ సూత్రాలను ప్రజల్లో మరింత విస్తృతంగా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ఈ పాటలకు తన గాత్రాన్ని అందించారు. ఈ పాటల ప్రచార క్లిప్లు ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. బండి సంజయ్ గానంతో కూడిన ఈ ప్రోమోలు వైరల్ అయ్యి, మద్దతుదారులు, విమర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sharwa : జీవితంలో ముగ్గురిని మాత్రం మర్చిపోకండి అంటూ శర్వా పాఠాలు
బైకర్ మూవీ కథానాయకుడు సినిమా ప్రమోషన్స్లో భాగంగా మదనపల్లిలోని మిట్స్లో ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వారికి స్పూర్తి కలిగించే మాటలు మాట్లాడారు. తన అనుభవంలోంచి తెలుసుకున్న విషయాలుగా అవి అనిపించాయి. జీవితంలో ముగ్గురిని మాత్రం మర్చిపోకండి: ఒకరు మీ కష్టంలో మీతో ఉన్న వాళ్లును మర్చిపోకండి. రెండు.. మీరు కష్టంలో ఉన్నప్పుడు వదిలేసిన వాళ్లని, మూడు.. మిమ్మల్ని కష్టంలోకి నెట్టిన వాళ్లను అస్సలు మరిచిపోకండి అంటూ ఆవేశంగా అన్నారు.
Allu Arjun,: రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్, పవన్, చిరంజీవి, నీహారిక
శుక్రవారం 2026 మార్చి 27న శ్రీరామ నవమిగా కూడా కావడంతో రామ్ చరణ్ స్వయంగా పండుగ సందర్భంగా ప్రోమో వీడియోను పంచుకుంటూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి తన ఎదుగుదలను ప్రశంసిస్తూ పంచుకున్న చిన్ననాటి ఫోటోలు పెట్టి ఆశీర్వదించారు. అలాగే అల్లు అర్జున్ సినిమాపై చేసిన సరదా వ్యాఖ్య, పవన్ కళ్యాణ్ తన అంకితభావంపై పంపిన అధికారిక సందేశం వరకు కుటుంబ సభ్యుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నీహారిక కొణిదెల కూడా తన అన్నయ్యకు విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. ఇక సినీరంగ ప్రముఖులు సుకుమార్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Namit Malhotra: రామాయణం గురించి అప్ డేట్ ఇచ్చిన నమిత్ మల్హోత్రా
బాలీవుడ్ లో రామాయణ్ సినిమా నిర్మిస్తున్నారు నమిత్ మల్హోత్రా. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణాసుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇదివరకే చిన్నపాటి విజువల్ గ్లింప్స్ విడుదలైంది. అయితే ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ప్రేక్షకులు రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన చిత్రాల నుండి సాంప్రదాయబద్ధంగా ప్రత్యేకమైన అప్డేట్లను ఆశించారు. అయితే అందుకు తగినట్లుగా నిర్మాత ఓ ప్రకటన చేశారు.
Ramcharan: సూడబ్బి.. ఆటే నా పొగరు అంటున్న పెద్ది పెహెల్వాన్
పెద్ది రెడ్డిగా రాబోతున్న పెద్ది పెహెల్వాన్ గ్లింప్స్ వచ్చేసింది. రామ్ చరణ్ పుట్టినరోజు అయిన నేడు శ్రీరామనమవి సందర్భంగా చిత్ర యూనిట్ విడుదలచేసింది. ఇందులోనూ రాముడు భక్తుడు హనుమంతుని గెటప్ లో కండలు తిరిగిన శరీరంతో కుస్తీ పోరాటాలు చేసే విధంగా గ్లింప్స్ వున్నాయి. సూడబ్బి.. ఆటే నా పొగరు..’ అనే రామ్ చరణ్ గదను మీదవేసుకుని ఎదురుగా పోరాడే వ్యక్తిపై సందిస్తున్న అస్త్రంగా వుంది.
పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇవ్వగానే 'బ్రో-2' : దర్శక నటుడు సముద్రఖని
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుమతి ఇవ్వగానే 'బ్రో' మూవీకి సీక్వెల్ రూపొందిస్తామని ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని వెల్లడించారు. బుధవారం చెన్నైలో ఆయన ప్రధాన పాత్రను పోషించిన 'కార్మేని సెల్వం' చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, 'బ్రో' సీక్వెల్ ప్రారంభించడం అనేది తన చేతుల్లో లేదన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుమతి ఇవ్వగానే రెండో భాగం ప్రారంభిస్తానని తెలిపారు. కాగా 'బ్రో' మొదటి భాగం గత 2023లో రాగా, ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.