శుక్రవారం, 29 మార్చి 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 10 జనవరి 2019 (16:05 IST)
సంబంధిత వార్తలు
నన్ను పెళ్లి చేసుకుంటావా..?
యంగ్ కస్టమర్ల కోసం ఎల్జీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ఫోన్
పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం...?
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
గాడిద మనిషికాలేదు..?
టీచర్: గాడిదకు మనిషికి తేడా ఏంటి..
విద్యార్థి: మనిషి గాడిదవ్వగలడేమో కాని, గాడిద మనిషికాలేదు..
టీచర్: ఓరి గాడిదా..
విద్యార్థి: చూశారా సార్.. నేను చెప్పింది నిజమేగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
శ్రీ కాలేజీ ఫ్యాకల్టీ ఆ పనిచేసింది.. విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ లెటర్లో..?
మహిళలపై వేధింపులు ఎక్కడపడితే అక్కడ జరుగుతూనే వున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలు అంతా ఇంతా కాదు. తాజాగా లైంగిక వేధింపుల కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ జిల్లాలో కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్టియర్ విద్యార్థిని రూప శ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు భరించలేక శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ భవనం పై నుంచి దూకేసింది. కళాశాల ఫ్యాకల్టీ అభ్యంతరకరమైన ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుండటమే తన ఆత్మహత్యకు కారణమని మృతురాలు సూసైడ్ నోట్లో రాసింది.
సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు : ఏడీఆర్ నివేదిక
ప్రస్తుత లోక్సభలో 515 మంది సిట్టింగ్ ఎంపీల్ల 225 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. గతంలో ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్ పలు వివరాలతో నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎంపీల్లో 5 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైమాటగానే వుంది. క్రిమినల్ కేసులు నమోదైన వారిలో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అపహరణ, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. మొత్తం 9 మందిపై హత్య కేసులు నమోదుకాగా.. వారిలో ఐదుగురు భాజపాకి చెందినవారే. 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదైతే.. వారిలో 21 మంది భాజపాకి చెందినవారే కావడం గమనార్హం. మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 అత్యాచారం కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాజకీయాల్లో నిజమైన జంపింగ్ స్టార్ ఎవరో తెలుసా?
సీనియర్ ఎన్టీఆర్తో ఉన్న అనుబంధం కారణంగా బాబు మోహన్ టిడిపిలో తన రాజకీయ కెరీర్ ప్రారంభించి, 1998లో ఆందోల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. టీడీపీలో చాలా ఏళ్ల తర్వాత, తెలంగాణలో 2014లో బీఆర్ఎస్కు వెళ్లి మళ్లీ ఆందోల్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు.తర్వాత 2018లో బీజేపీలోకి వెళ్లి ఐదేళ్లపాటు అక్కడే ఉండి 2023లో కిషన్రెడ్డి, బండి సంజయ్ల వల్ల అవమానం జరిగిందంటూ నిష్క్రమించారు. ఆ తర్వాత కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ పార్టీకి బాబు మోహన్ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.
కంగనా రనౌత్ ఓ హీరోయిన్ అనుకోకండి, ఆమే మీ సోదరి, కుమార్తె: కంగనా కామెంట్స్
కంగనా రనౌత్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండిలో రోడ్ షో నిర్వహిస్తూ తనను ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించి చెబుతున్నారు. కంగనా రనౌత్ అనే మహిళ ఓ హీరోయిన్. ఆమె కేవలం హీరోయిన్ మాత్రమే అనుకోకండి, ఆమే మీ సోదరి, కుమార్తె కూడా. మీ సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం మీకు అందుబాటులో వుంటాను.
ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచినా లెక్క చెప్పకపోతే ఇంటికే.. ఎందుకు?
కృష్ణా జిల్లా గుడివాడలో గత ఎన్నికల్లో పోటీ చేసిన కొడాలి వెంకటేశ్వరరావు అనే అభ్యర్థిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కొడాలి వెంకటేశ్వరరావు అనగానే ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అనుకోకండి. ఈ మాజీ మంత్రి పూర్తి పేరు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు. ఇంచుమించుగా ఇదే పేరుతో ఉన్న కొడాలి వెంకటేశ్వరరావు అనే అభ్యర్థి గత ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేశారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు వివరాలు సమర్పించకపోవడంతో మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ అనర్హత వేటు పడింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
దివంగత స్టార్ కమెడియన్ వివేక్ కుమార్తెకు డుం డుం డుం
కోలీవుడ్ స్టార్ కమెడియన్ దివంగత నటుడు వివేక్ 2021లో గుండెపోటు మరణించారు. కోలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన వివేక్ తనదైన శైలిలో హాస్యం పండించారు. వందలాది సినిమాల్లో నటించిన వివేక్ తిరిగి రాని లోకాలు వెళ్లిపోయారు. తాజాగా వివేక్ ఇంట్లో ఓ శుభకార్యం జరిగింది. వివేక్ కూతురు తేజస్వీనికి భరత్ అనే వ్యక్తితో నిన్న అనగా గురువారం మార్చి 28న వివాహం జరిగింది. అయితే ఈ వివాహ వేడుకలు అనేవి చెన్నైలోని విరుగంబాక్కం పద్మావతి నగర్లోని వివేక్ ఇంట జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడిపోయారు..
ఫోన్ ట్యాపింగ్ వల్లే టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య విడిపోయారట. సమంత, చైతూ విడాకులకు కారణం ఈ ఫోన్ ట్యాపింగే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత సమంత ఫోన్ ట్యాప్ చేశారని తెలుస్తోంది. పైగా సదరు నేత కేవలం రాజకీయాలు మాత్రమే కాకుండా.. మందుల వ్యాపారం కూడా చేస్తున్నారని మల్లన్న అన్నారు. దీనిపై త్వరలోనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అన్నారు.
ఫ్యామిలీ స్టార్ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న డైరెక్టర్ పరశురామ్ పెట్ల
సకుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాలు రూపొందించడం కొందరు దర్శకులకే సాధ్యమవుతుంది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారీ డైరెక్టర్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన రూపొందించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఫ్యామిలీ స్టార్". ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సినిమా మీద మరింత హైప్ పెంచుతోంది. తిరుపతి లో విడుదలైన ట్రైలర్ సంధర్భంగా ఆయన ఆట్లాడారు.
సీనియర్ నటుడు వీరభద్రం కన్నుమూత
గత కొంతకాలంగా అస్వస్థతకు గురయి బెడ్ మీదనే వున్న సినిమా, టీవీ, రంగస్తల నటుడు వీరభద్రం నేడు మరణించారు. మధిరలో ఈరోజు ఉదయం మరణించారని ఆయన కుమారుడు తెలియజేశారు. గత సెప్టెంబర్ లో హైదరాబాద్ లో వుంటున్న వీరభద్రం ఆయన ఇంటిలోనే జారిపడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి కోమాలోకి వెళ్ళిపోయారు.
విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ- ఫస్ట్ లుక్
'గామి' సక్సెస్తో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, అతని మైల్ స్టోన్ #VS10 మూవీ మేకర్స్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.