శుక్రవారం, 20 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 30 జనవరి 2019 (13:25 IST)
సంబంధిత వార్తలు
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
దివ్యాంష కౌశిక్ను హత్తుకున్న చైతూ.. మరి సమంత సంగతేంటి?
ఆమెతో ఏమన్నావేమిటి..?
వరుడు పరార్.. చివరి క్షణాల్లో వధువు పెళ్లాడిన యువకుడు..
నవ్వుతో అనారోగ్యాలు మటుమాటయం..?
కాస్త వీలు చూసుకుని ఇంటికి ఒకసారి రాకూడదూ..?
దివ్య: నా చిన్న నవ్వు కోసం ఎంతమంది చచ్చిపోతారో తెలుసా...?
రమేష్: కాస్త వీలు చూసుకుని మా ఇంటికి ఒకసారి రాకూడదూ.. వెధవ ఎలుకలు ఏం మందు పెట్టినా చావట్లా.. నీ నవ్వు కైనా పోతాయేమో..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హైదరాబాద్: మైనర్ బాలికపై ముగ్గురి సామూహిక అత్యాచారం
చెంగిచెర్లలోని ఒక ఇంట్లో 16 ఏళ్ల బాలికను ఇద్దరు మైనర్లు సహా ముగ్గురు బెదిరించి సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు గురువారం తెలిపారు. మైనర్ తల్లి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఇమ్రాన్, అతని ఇద్దరు మైనర్ సహచరులు అందరూ తలబ్కట్ట నివాసితులు. బాధితురాలు తన అమ్మమ్మతో కలిసి పుప్పల్గూడలో నివసిస్తోంది.
ఫిబ్రవరి 26 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 26 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 23న జరగనున్న సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశాన్ని నిర్వహించి, దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28న బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
వైజాగ్ మీదుగా వెళ్లేవాడిని, ఇండియా మార్పు వేగం ఆశ్చర్యపరుస్తోంది: సుందర్ పిచాయ్
ఢిల్లీ ఏఐ సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన విద్యార్థి దశ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ... నేను ఇండియా సందర్శించిన ప్రతిసారీ, ఈ దేశం మార్పు వేగం నన్ను ఆశ్చర్యపరుస్తుంది. నేడు కూడా దీనికి భిన్నంగా లేదు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, నేను తరచుగా చెన్నై నుండి IIT ఖరగ్పూర్ వరకు కోరమండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేవాడిని. అక్కడికి చేరుకోవడానికి విశాఖపట్నం మీదుగా వెళ్లేవాడిని. గూగుల్ సంస్థ భారతదేశంలో $15 బిలియన్ల మౌలిక సదుపాయాల పెట్టుబడిలో భాగంగా విశాఖపట్నంలో పూర్తి-స్టాక్ AI హబ్ను స్థాపించనుంది. ఇది ప్రపంచ AI ఉద్యమంలో దేశాన్ని మరింత ముందంజలో ఉంచుతుంది.
రేపిస్ట్ కులవర్థన్ అంత్యక్రియలు పూర్తి.. చెత్త తొలగించే ఆటోలో మృతదేహం తరలింపు..
శ్రీ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడైన కులవర్థన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా అతని అంత్యక్రియలను గురువారం పూర్తి చేశారు. అతని మృతదేహాన్ని తీసుకునేందుకు కన్నతల్లితో పాటు తోబుట్టువులు, ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకురాలేదు. దీంతో పురపాలక సిబ్బందే అతని మృతదేహాన్ని చెత్తను తరలించే ఆటోలో శ్మశానవాటికకు తరలించి పూడ్చిపెట్టారు.
టీవీ సౌండ్ తగ్గించమని కోరిన భర్త.. దారుణంగా కత్తితో పొడిచి చంపేసిన భార్య
టీవీ సౌండ్ తగ్గించమని కోరిన భర్త ప్రాణాలు కోల్పోయాడు. కట్టుకున్న భార్యే కడతేర్చింది. ఈ దారుణం ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గృహ సముదాయంలో అహ్మద్, క్రాంతి అనే దంపతులు నివసిస్తున్నారు. అయితే, గురువారం రాత్రి పెద్ద సౌండ్ పెట్టుకుని భార్య టీవీ చూస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
ఇదివరకటి రోజుల్లో కోళ్లు గంపలు లేదా గూళ్లలో గుడ్లు పెట్టేవి. అవి తినే ఆహారం కూడా సహజసిద్ధమైనది కావడంతో కోడిగుడ్లు తింటే ఎంతో ఆరోగ్యకరంగా వుండేది. ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కల్తీ కోడిగుడ్లు వచ్చేసాయి. వాటిని తింటే లేనిపోని వ్యాధులు తగులుకుంటాయి. అలాగే పాలు కూడా. పశువులకు ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్నారట. కొన్నిచోట్లయితే పావు లీటరు పాలలో ముప్పావు లీటరు కల్తీ పాలు కలిపి అమ్మేస్తున్నారట. కనుక ఇలాంటి పాలు తాగితే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.
బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం
బైపాస్ సర్జరీ (CABG) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అవకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని మెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు ఏర్పడిన కేసును విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు. 2008లో ట్రిపుల్ వెసెల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగి ఇటీవల తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మెడికవర్ హాస్పిటల్స్లో చేరారు.
మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్ను విడుదల చేసిన జైడస్
హైదరాబాద్: అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న, ఆవిష్కరణ-ఆధారిత లైఫ్-సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సరసమైన ఆసిలేటింగ్ పాజిటివ్ ఎక్స్పిరేటరీ ప్రెజర్(ఓపిఈపి) పరికరం, పిపెయిర్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. సిఓపిడి, ఆస్తమా మరియు బ్రోన్కియెక్టాసిస్ ఉన్న రోగులలో ప్రభావవంతమైన రీతిలో శ్లేష్మ తొలగింపుకు మద్దతు ఇవ్వడానికి, ముక్కు దిబ్బడను తొలగించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి రూపొందించబడిన 3-నిరోధక వ్యవస్థను ఇది కలిగి ఉంటుంది. పిపెయిర్ అనేది పేటెంట్ పొందిన డిజైన్తో కూడిన వినూత్నమైన, ఔషధ రహిత, హ్యాండ్హెల్డ్ పరికరం.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఈ నీటిని తాగితే 8 ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నిమ్మరసం శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మనీరు తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ నీరు శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది, తద్వారా కొత్త హుషారు వస్తుంది. గోరువెచ్చని నిమ్మకాయ నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?
పనిభారం, ఒత్తిడి, ఇతర ఆందోళనలు వల్ల చాలామంది హైబిపితో బాధపడుతున్నారు. దీనితో తీవ్రమైన గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో పెట్టకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తింటుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పొటాషియం పుష్కలంగా వున్న కొబ్బరి నీరు తాగినా బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయలో రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం వుంది, వీటిని తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది. కొత్తిమీరలోని యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ డిప్రెసెంట్ గుణాలు బీపీని కంట్రోల్ చేయగలవు. ద్రాక్ష పండ్లలోని ఫాస్పరస్, పొటాషియం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా వుండటమే కాకుండా బీపీ అదుపులో వుంటుంది.