గురువారం, 25 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 6 అక్టోబరు 2025 (11:22 IST)
సంబంధిత వార్తలు
Husband Wife: భార్యాభర్తలు.. కష్టసుఖాలు.. ఎలా పంచుకోవాలి?
woman: భార్యాభర్తలు తప్పతాగారు.. కొట్టుకున్నారు.. గొంతులో కత్తితో పొడిచేసింది..
కడుపులో మంటగా వుందండి...
భార్యాభర్తల గొడవలు.. భర్తపై వేడి నూనె పోసేసిన భార్య.. ఎక్కడ.. ఏమైంది?
Woman: చికెన్ వండలేదని భార్యను హత్య చేశాడు.. దుప్పటిలో చుట్టి గంగానదిలో పారేశాడు
భార్య అందమైనదా.. తెలివైనదా?
"ఏమండీ నేను అందమైనదానిని అని పెళ్లి చేసుకున్నారా.. లేక తెలివైన దానిని అని పెళ్లి చేసుకున్నారా?" అని అడిగింది భార్య
"రెండూ కాదని తెలిసాకానే చేసుకున్నా..!" బదులిచ్చాడు భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అయోధ్య రామ మందిరానికి రూ. 200 కోట్ల వజ్రఖచిత బంగారు విగ్రహం
అయోధ్య బాలరాముడికి కర్నాటకకు చెందిన ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించారు. రూ. 200 కోట్ల విలువైన వజ్రఖచిత బంగారంతో తయారుచేసిన బాలరాముని విగ్రహాన్ని చేయించి అయోధ్యకు సమర్పించారు. ఈ విగ్రహం దేశవ్యాప్తంగానూ, ప్రపంచ వ్యాప్తంగా భక్తుల దృష్టిని ఆకర్షించింది. దీనిని గట్టి భద్రత మధ్య, అన్ని ప్రోటోకాల్లతో రామ మందిరానికి చేర్చారు. చక్కటి చేతిపనులను ప్రతిబింబించే ఈ విగ్రహం సుమారు 500 కిలోల బరువు ఉంటుంది. బంగారం, వెండి, వజ్రాలను ఉపయోగించి తయారు చేయబడింది. ఇది అసాధారణ కళాత్మకతను, లోతైన భక్తిని ప్రదర్శిస్తుంది.
ప్రేమకు నో చెప్పిందని.. రోడ్డుపైనే లైంగిక వేధింపులు-బట్టలు చింపేందుకు యత్నం (video)
బెంగళూరులో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమకు నో చెప్పిందని ఓ మహిళపై రోడ్డుపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన డిసెంబర్ 22న మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉల్లాల్ మెయిన్ రోడ్డులోని జ్ఞానజ్యోతి నగర్ సమీపంలోని ఒక ప్రైవేట్ పీజీ ముందు జరిగింది.
విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్... ఎలా?
ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థి ప్రాణాలను ఓ పెన్సిల్ తీసింది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో బుధవారం చోటుచేసుకుంది.
రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం : బుట్టా రేణుక
వైకాపాను వీడబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై ఆ పార్టీ మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నావ్ బాధితురాలి పట్ల ఇంత దారుణమా? రాహుల్ మండిపాటు
ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపట్ల ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. అత్యాచార బాధితురాలి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి. తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.
కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు
మధుమేహం వ్యాధి కారణంగా కిడ్నీలు దెబ్బతినే స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటు నియంత్రణలో లేనప్పుడు, అవి కిడ్నీలోని వడపోత వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు బయటికి కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాళ్ళు, పాదాలు, చీలమండలు లేదా చేతుల్లో ద్రవం పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది. మూత్రంలో నురుగు రావడం... అంటే ప్రోటీన్ పోవడం వల్ల అలా నురుగు వస్తుంది.
తిరుపతిలో రోబోటిక్ సర్జరీపై సదస్సు: భారీ ఫైబ్రాయిడ్ తొలగింపుతో ప్రపంచ రికార్డు దిశగా గ్లీనీ ఈగల్స్ హాస్పిటల్ చెన్నై
తిరుపతి: ఫోర్టిస్ నెట్వర్క్కు చెందిన ప్రముఖ వైద్య సంస్థ గ్లీనీఈగల్స్ హాస్పిటల్ చెన్నై, గైనకాలజీ రంగంలో మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. రోబోటిక్స్ ఇన్ గైనకాలజీ: ది న్యూ స్టాండర్డ్ పేరుతో నిర్వహించిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్యక్రమం డిసెంబర్ 14న తిరుపతిలోని హోటల్ రెనెస్ట్లో విజయవంతంగా జరిగింది. ఈ శాస్త్రీయ సమావేశాన్ని తిరుపతి ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ (SVMC) ప్రసూతి విభాగం కలిసి నిర్వహించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 40 మందికి పైగా గైనకాలజిస్టులు పాల్గొన్నారు.
కోడిగుడ్డుతో కేన్సర్ రాదు, నిర్భయంగా తినేయండి అంటున్న FSSAI
కోడిగుడ్డు తింటే కేన్సర్ వస్తుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ఓ వార్త హల్చల్ చేసింది. దీనిని ఉటంకిస్తూ పలు మీడియా ఛానళ్లు కూడా కోడిగుడ్డు ఆరోగ్యానికి హానికరం అంటూ వార్తలు ప్రసారం చేసాయి. ఈ వార్తలు తప్పుదోవ పట్టించేవనీ, అశాస్త్రీయమైనవని, ప్రజలను భయాందోళనలకు గురిచేవిగా వున్నాయని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) తెలిపింది. మన దేశంలో లభించే కోడిగుడ్లు అన్నీ ఎంతో సురక్షితమైనవనీ, ఎలాంటి భయం లేకుండా కోడిగుడ్లు తినవచ్చని తెలియజేసింది.