శుక్రవారం, 10 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 6 అక్టోబరు 2025 (11:22 IST)
సంబంధిత వార్తలు
Husband Wife: భార్యాభర్తలు.. కష్టసుఖాలు.. ఎలా పంచుకోవాలి?
woman: భార్యాభర్తలు తప్పతాగారు.. కొట్టుకున్నారు.. గొంతులో కత్తితో పొడిచేసింది..
కడుపులో మంటగా వుందండి...
భార్యాభర్తల గొడవలు.. భర్తపై వేడి నూనె పోసేసిన భార్య.. ఎక్కడ.. ఏమైంది?
Woman: చికెన్ వండలేదని భార్యను హత్య చేశాడు.. దుప్పటిలో చుట్టి గంగానదిలో పారేశాడు
భార్య అందమైనదా.. తెలివైనదా?
"ఏమండీ నేను అందమైనదానిని అని పెళ్లి చేసుకున్నారా.. లేక తెలివైన దానిని అని పెళ్లి చేసుకున్నారా?" అని అడిగింది భార్య
"రెండూ కాదని తెలిసాకానే చేసుకున్నా..!" బదులిచ్చాడు భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువు. దీంతో ఈ ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరికి మద్దతిస్తారన్న ఆసక్తికర చర్చ తెలంగాణ రాజకీయ నేతల్లో జరుగుతోంది. దీనిపై మాజీ మంత్రి తలసాని శుక్రవారం క్లారిటీ ఇచ్చారు.
నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నోబెల్ శాంతి పురస్కారం కోసం ఆరాటపడ్డారు. ప్రపంచంలో తాను ఎనిమిది యుద్ధాలను ఆపానంటూ ఢంకా బజాయించుకున్నారు. అదేసమయంలో ఆయనకు పలు దేశాలు మద్దతు పలికాయి. పాకిస్థాన్ వంటి దేశాలు ఏకంగా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేస్తూ ఏకంగా లేఖ కూడా రాసింది. కానీ, శుక్రవారం ప్రకటించిన పురస్కారంలో ఆయన పేరు లేదు.
మహిళ పీనుగైనా వదలరా.. మార్చురీలో మహిళ మృతదేహంపై లైంగిక దాడి (video)
కలియుగంలో అకృత్యాలకు అడ్డు లేకుండా పోతోంది. మహిళలపై వయోబేధం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. కఠినమైన చట్టాలు వచ్చినా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా పీనుగను కూడా కామపిశాచులు వదిలిపెట్టట్లేదు. మార్చురీలో మహిళ మృతదేహంపై లైంగిక దాడి జరిగిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఎన్నికల్లో పోటీ చేసేది అధికారులు కాదు మంత్రులు... డ్రైవింగ్ ఫోర్స్లా పని చేయండి : సీఎం చంద్రబాబు
ఎన్నికల్లో పోటీ చేయాల్సింది అధికారులు కాదని మంత్రులు అని, అందువల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రైవింగ్ ఫోర్స్లా పని చేయాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ, అధికారులు నిబంధులు, సలహాలు ఇచ్చినప్పటికీ శాఖను నడిపించాల్సిందే మంత్రులేనని చెప్పారు. పని చేయని అధికారులను పిలిచి మాట్లాడో, మందలించో వారితో పని చేయించినపుడే మంత్రుల సామర్ధ్యం బయటపడుతుందని, పైగా, ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులేగానీ, అధికారులు కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
నోబెల్ బహుమతి విజేత ఎంపికలో రాజకీయ వివక్ష : వైట్ హౌస్
నోబెల్ శాంతి బహుమతి విజేత ఎంపికలో రాజకీయ వివక్ష చూపించారంటూ అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌథం అభిప్రాయపడింది. ఈ యేడాది ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనాను ఎంపిక చేసినట్టు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. దీంతో ఈ యేడాది నోబెల్ పురస్కారం అందుకోవాలన్న అమెరికా అధ్యక్షుడి కల ఒక కలగానే మిగిలిపోయింది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌథం స్పందించింది. ఈ పురస్కార విజేత ఎంపికలో రాజకీయ వివక్ష చూపించారని విమర్శించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి
దేశవ్యాప్తంగా దీపావళి ఇళ్లను వెలిగిస్తున్న వేళ, అది తనతో పాటు ఐక్యత యొక్క ఆనందాన్ని, ప్రియమైన సంప్రదాయాలను, పండుగ విందులను తీసుకువస్తుంది. అయితే, ఈ ఆనందకరమైన సీజన్ తరచుగా మిఠాయిలు, వేయించిన ఆహారాలు, అధిక కేలరీల విందులతో కూడి ఉంటుంది, ఇవి మన ఫిట్నెస్ లక్ష్యాలను సులభంగా దెబ్బతీయగలవు. ఈ దీపావళికి, పండుగల నడుమ శ్రేయస్సును ప్రధానంగా ఉంచుతూ ప్రతి క్షణాన్ని జరుపుకోవాలని ఎంచుకోండి. సహజంగా ప్రోటీన్, ఫైబర్, గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉండే బాదం, ప్రతి దీపావళి విందులో సజావుగా ఇమిడిపోయే ఒక సంపూర్ణమైన ఎంపిక. వాటిని ఒక స్మార్ట్ ట్రీట్గా ఆస్వాదించవచ్చు, తీపి వంటకాలపై చల్లుకోవచ్చు
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న జరుపుకుంటారు. మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి, మానసిక సమస్యలపై ఉన్న అపోహలను తగ్గించడానికి, మానసిక ఆరోగ్య సంరక్షణకు మద్దతుగా కృషి చేయడాన్ని ఈ దినోత్సవం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే.. మానసిక ఆరోగ్య సమస్యల గురించి ప్రజలకు అవగాహన పెంచడం. మానసిక అనారోగ్యం చుట్టూ ఉన్న కళంకాన్ని తగ్గించడం, మానసిక ఆరోగ్య సహాయం కోరడాన్ని ప్రోత్సహించడం.
బాదం పాలు తాగుతున్నారా?
బాదం పాలు. మధుమేహం ఉన్నవారికి బాదం, బాదం పాలు మంచి ఎంపికలు. బాదం గింజలు తింటుంటే రక్తంలో చక్కెర నియంత్రణ, మెరుగైన బరువు నిర్వహణ, మెరుగైన గుండె ఆరోగ్యంతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. బాదం పాలు రక్తంలో చక్కెరను పెంచవు కనుక మధుమేహం వున్నవారు తీసుకోవచ్చు. బాదం పాలలో కొలెస్ట్రాల్ ఉండదు, కేలరీలు తక్కువగా ఉంటాయి. బాదం పాలతో కండరాలు బలోపేతం అవుతాయి. బాదం పాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని బాదం పాలు తగ్గిస్తాయి. బాదం పాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. బాదం మిల్క్లో సోడియం తక్కువగా వుంటుంది కనుక రక్తపోటును తగ్గిస్తుంది.
ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు
ప్రస్తుత ఒత్తిడి జీవితంలో ధ్యానం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం వుంది. ధ్యానంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో చూద్దాం. ఆధ్యాత్మిక ధ్యానం మన ఆలోచనలు, భావోద్వేగాలను విడుదల చేస్తుంది మరియు స్థిరపరుస్తుంది. ఇది మీ నాడీ వ్యవస్థను సడలిస్తుంది, మీ శరీరం ఒత్తిడి నుండి విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది గతాన్ని వీడటానికి, శాంతిలో మునిగిపోవడానికి మీకు సహాయపడుతుంది. ఆధ్యాత్మిక ధ్యానం మీరు నిజంగా ఎవరో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఇది మీకు శక్తినిస్తుంది. మీ ఉన్నత స్పృహను చేరుకోవడానికి మీకు సహాయపడుతుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?
గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు జీర్ణక్రియ సులభంగా జరగడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని పదార్థాలు కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచి, గ్యాస్, ఉబ్బరం, గుండెలో మంట వంటి సమస్యలకు దారితీస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు తినకూడని కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. వేయించిన ఆహారాలు, ఫ్రైడ్ చికెన్, పిజ్జా, మరియు కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహారం వంటివి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి గ్యాస్ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. పచ్చి మిరపకాయలు, హాట్ సాస్, అధిక మసాలాలు ఉన్న పదార్థాలు కడుపులో మంటను పెంచుతాయి.