బుధవారం, 25 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 13 ఆగస్టు 2019 (14:28 IST)
సంబంధిత వార్తలు
నా భర్త... ఆయన ప్రియురాలే మా చావులకు కారణం...
కేవలం 30 రూపాయలు అడిగిన భార్య-ట్రిపుల్ తలాక్ చెప్పేసిన భర్త
విజయవాడలో భార్య తల నరికి.. చేతిలో పట్టుకుని నడిరోడ్డుపై..
పెళ్లయిన దగ్గర్నుంచి పాము-ముంగిసలా కొట్టుకుంటున్నాం...
భర్త ముందే 18 మందితో శృంగారం.. భర్త కం**లను సరఫరా చేసేవాడట..
తగిన గుణపాఠం చెప్తాను..
భార్య: పనమ్మాయ్ అలా మిమ్మల్ని రాసుకుపూసుకు తిరుగుతుంటే.. అలా బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేంటి..
భర్త: సాయంత్రం వస్తుందిగా నేను రాసుకు పూసుకు తిరిగి తనకి తగిన గుణపాఠం చెప్తాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
శత్రుత్వం లేని నౌకలకు హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి.. ఇరాన్
కఠినమైన షరతులకు లోబడి శత్రుత్వం లేని నౌకలకు హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి అనుమతి ఇవ్వబడుతుందని తెలిపింది. ఎక్స్ అనే వెబ్సైట్లో ఒక పోస్ట్లో, ఇతర దేశాలకు చెందిన లేదా వాటితో సంబంధం ఉన్న నౌకలు, ఇరాన్పై ఎలాంటి దురాక్రమణ చర్యలకు మద్దతు ఇవ్వకుండా లేదా వాటిలో పాల్గొనకుండా, అలాగే ప్రకటించిన భద్రతా నిబంధనలను పూర్తిగా పాటిస్తే, జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఆ రాయబార కార్యాలయం పేర్కొంది.
Andhra Pradesh: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఉరుములు, ఈదురుగాలులతో..
ఉత్తర ఆంధ్ర ప్రాంతంపై 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటూ, రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఉపరితల ఆవర్తనం, దీనికి అనుబంధంగా ఏర్పడిన ద్రోణి సంయుక్త ప్రభావంతో, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర- రాయలసీమ ప్రాంతాల్లో, ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
పాములా పాకుడు.. నాగ దోషాలు తొలగిస్తాడు.. మార్కెట్లోకి కొత్త బాబా (video)
దేవుళ్లను నమ్మండిరా బాబూ అంటే బాబాలను నమ్మేవారు ఎక్కువైపోతున్నారు. బాబాల జోలికి వెళ్లడం ఎందుకు వారిచేతులారా మోసపోవడం ఎందుకని చాలామంది చెప్తున్నా.. ప్రజల్లో మార్పు ఇంకా రాలేదనే చెప్పాలి. తాజాగా మార్కెట్లోకి మరో కొత్త బాబా వచ్చారు. ఇతని పాకుడు చూస్తే వామ్మో పాము అలా నేలపై పాకుతూ వెళ్తుందేమోనని అనిపిస్తుంది. ప్రస్తుతం జనాలు జడుసుకుంటున్న నాగ దోషాలను తొలగిస్తాననే కాన్సెప్టుతో రంగంలోకి దిగి బాగా సంపాదిస్తున్నాడు ఈ కొత్త బాబా. పాములు కూడా నివ్వెరపోయేలా నేలపై పాకుతూ వెళ్లడమే ఇతని ప్రత్యేకత.
హైదరాబాద్లో భారీ వర్షాలు- సినిమా ఇంటర్వెల్ కన్నా ట్రాఫిక్లో ఎక్కువసేపు..? (video)
హైదరాబాద్లో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షంతో నగర రోడ్లపై వరద నీరు వచ్చి చేరింది. మణికొండలో వడగళ్ల వాన పడింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల రహదారులు నీటితో నిండిపోయాయి. గచ్చిబౌలి బ్రిడ్జి సహా పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటి నిండిన రోడ్లపై వాహనాలు గంటల పాటు నిల్చున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Baby Boy: అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలులోనే గర్భిణీ స్త్రీకి ప్రసవం..
విశాఖపట్నంలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలులోనే ఒక గర్భిణీ స్త్రీ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా వున్నట్లు వైద్యులు వెల్లడించారు. మంగళవారం నాడు, పార్వతీపురం సమీపంలో ప్రయాణిస్తున్న ధన్బాద్ - పొదనూరు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఒక గర్భిణీ స్త్రీ మగబిడ్డకు జన్మనిచ్చింది. రూర్కెలా నుండి జోలార్పేట వైపు వెళ్తున్న రైలు నంబర్ 16620లోని ఎస్8 బోగీలో తన భర్తతో కలిసి ప్రయాణిస్తున్న ఆ మహిళకు, రైలు రాయగడ దాటిన కాసేపటికే తీవ్రమైన ప్రసవ వేదన మొదలైంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు
వెన్ను నొప్పి. ఈ సమస్యతో నేడు చాలామంది ఇబ్బందిపడుతున్నారు. దీనికి కారణాలు ఎన్ని వున్నప్పటికీ ఈ సమస్యను వదిలించుకునేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి దూరం కావచ్చు. అవేమిటో తెలుసుకుందాము. ఐస్ ప్యాక్ వెన్నునొప్పి నివారిణిగా ఉత్తమంగా పనిచేస్తుంది. సరైన భంగిమ అంటే, మీ పాదాలను నేలపై పూర్తిగా ఆనించి కుర్చీలో కూర్చోవాలి. వీపు భాగంపై మర్దన చేస్తుంటే వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.
పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పుచ్చకాయ. వేసవికాలంలో ఇది మార్కెట్లలోకి వచ్చేస్తుంది. దీనిలో 90 శాతం నీరు వుంటుంది. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చపండు విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.
ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు
వాపిలోని మెరిల్ వారి గ్లోబల్ హెడ్ క్వార్టర్ కు తాను మొదటి సారిగా వెళ్ళినప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని బచ్పానా షుడ్ నాట్ రిటైర్ అనే విషయంలో హృదయపూర్వకంగా స్ఫూర్తిదాయకమైన చక్కని సంభాషణలో పాల్గొన్నారు. బచ్పానా షుడ్ నాట్ రిటైర్ అనేది మెరిల్ వారు ప్రజల ఆరోగ్య విషయంలో దేశవ్యాప్తంగా చేస్తున్న ఒక ప్రజారోగ్య ప్రచారం, ట్రీట్మెంట్ జరూరి హై అనే నినాదంతో ఈ ప్రచారం రూపొందించబడింది, సరైన సమయంలో రోగ నిర్ధారణ, అధునాతనమైన వైద్య చికిత్సల అందుబాటును గురించి ప్రజలకు సరైన అవగాహన కలిగిస్తూ ఈ నినాదం ముందుకు సాగుతోంది.
మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?
మార్కెట్లలో చాలాచోట్ల నకిలీ కోడిగుడ్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ కోడిగుడ్లను కాల్షియం కార్బోనేట్, పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్తో నకిలీ గుడ్డు పెంకులు తయారుచేస్తారు. గుడ్డులోని పచ్చసొన, గుడ్డులోని తెల్లసొనను సోడియం ఆల్జినేట్, అల్యూమ్, జెలటిన్, తినదగిన కాల్షియం క్లోరైడ్, బెంజోయిక్ యాసిడ్, నీరు, ఫుడ్ కలరింగ్తో తయారు చేస్తున్నారు. నకిలీ గుడ్డును గుర్తించడమెలాగో తెలుసుకుందాము. నకిలీ కోడిగుడ్ల పైపెంకు నిజమైన వాటి కంటే మెరుస్తూ ఉంటుంది. నకిలీ గుడ్లు నిజమైన గుడ్లు కంటే గట్టిగా ఉంటాయి. కోడిగుడ్డును షేక్ చేస్తే షెల్ లోపల నీరులా కదలాడుతున్నట్లుంటే అది నకిలీది.
డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ
ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి భారతదేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రతిజ్ఞ చేయడంతో, డానోన్ ఇండియా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఐరన్ లోపం, రక్తహీనతను పరిష్కరించడానికి అవగాహనను పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడం, సమర్థవంతమైన పోషకాహార చర్యలను ప్రోత్సహించడంలో డానోన్ చేసిన సామూహిక కృషిని ఈ చారిత్రాత్మక విజయం ప్రతిబింబిస్తుంది. సూక్ష్మపోషకాల లోపాలను ఎదుర్కోవడంలో, ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో భాగస్వామ్య చర్యల ప్రాముఖ్యతను ఈ చొరవ నొక్కి చెబుతుంది.