గురువారం, 20 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 13 ఆగస్టు 2019 (14:28 IST)
సంబంధిత వార్తలు
నా భర్త... ఆయన ప్రియురాలే మా చావులకు కారణం...
కేవలం 30 రూపాయలు అడిగిన భార్య-ట్రిపుల్ తలాక్ చెప్పేసిన భర్త
విజయవాడలో భార్య తల నరికి.. చేతిలో పట్టుకుని నడిరోడ్డుపై..
పెళ్లయిన దగ్గర్నుంచి పాము-ముంగిసలా కొట్టుకుంటున్నాం...
భర్త ముందే 18 మందితో శృంగారం.. భర్త కం**లను సరఫరా చేసేవాడట..
తగిన గుణపాఠం చెప్తాను..
భార్య: పనమ్మాయ్ అలా మిమ్మల్ని రాసుకుపూసుకు తిరుగుతుంటే.. అలా బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేంటి..
భర్త: సాయంత్రం వస్తుందిగా నేను రాసుకు పూసుకు తిరిగి తనకి తగిన గుణపాఠం చెప్తాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్ ప్రారంభం
హిందూజా గ్రూప్ యొక్క భారతీయ ప్రతిష్టాత్మక సంస్థ, ప్రముఖ వాణిజ్య వాహన తయారీదారు అశోక్ లేలాండ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో తమ కొత్త బస్సు తయారీ కేంద్రంను ప్రారంభించింది. ఈ ప్లాంట్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్లు, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ ప్రారంభించారు. ఈ వేడుకలో భాగంగా, అశోక్ లేలాండ్, హిందూజా గ్రూప్లు స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు యొక్క తాళం చెవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేశారు.
కాశ్మీర్లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్లో లక్షల తులిప్ పుష్పాలు
జమ్మూ: ఆసియాలోనే రెండవ అతిపెద్ద తులిప్ తోటలో లక్షలాది తులిప్ పువ్వులు వికసించడం ప్రారంభించాయి. ఈ ఆదివారం నుండి, పర్యాటకులు, స్థానికులు వాటిని చూడటానికి క్యూ కట్టనున్నారు. బాదంవాడిలో కూడా అదే పరిస్థితి ఉంది, అక్కడ బాదం చెట్లపై వసంత రుతువును కాశ్మీర్లో జష్న్-ఎ-బహార్ సీజన్ అంటారు. బాదంవాడిలోని బాదం చెట్లు మార్చి ప్రారంభంలో, తులిప్ గార్డెన్ మార్చి చివరి వారంలో పుష్పించడం ప్రారంభిస్తాయి. రెండు ప్రదేశాలు స్థానిక కాశ్మీరీలతోనే కాకుండా సందర్శించే పర్యాటకులతో కూడా రద్దీగా ఉన్నాయి. అయితే, కరోనా దాడి తర్వాత సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కూడా వసంత వేడుకలను ఆపలేకపోయాయి.
Smita Sabharwal: స్మితా సభర్వాల్కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...
వాహనాల అద్దెలకు ఉపయోగించే నిధులకు సంబంధించి ఆడిట్ విభాగం లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్కు నోటీసు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆడిట్ ఆందోళనలకు ప్రతిస్పందనగా విశ్వవిద్యాలయ అధికారులు నోటీసును కొనసాగించాలని నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. వాహన అద్దెల కోసం కేటాయించిన నిధులను తిరిగి ఇవ్వాలని స్మితా సభర్వాల్ను ఆదేశిస్తూ రెండు రోజుల్లో నోటీసు జారీ చేయనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె తనపై మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడిందని, తన ప్రైవేట్ భాగాలపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిందని ఆరోపించాడు. బెంగళూరులోని వైలికావల్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదుదారుడు శ్రీకాంత్ తన భార్య, ఆమె తల్లిదండ్రులు డబ్బు కోసం తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించారు. తన భార్య వల్ల తరచుగా గొడవలు జరుగుతుండటం వల్ల ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు ఉద్యోగం కోల్పోయానని ఆయన పేర్కొన్నాడు.
జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్
మార్చి 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. "జయకేతనం" బహిరంగ సభను విజయవంతంగా పూర్తి చేసినందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురందేశ్వరి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) మిత్రదేశాలు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితులకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు
పుదీనా ఆకులు. వీటిని వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. అవేమిటో తెలుసుకుందాము. పుదీనా పచ్చడి తింటే జీర్ణశక్తి లేనివారికి మంచి శక్తినిస్తుంది. నీడలో ఆరబెట్టిన పచ్చిపుదినా ఆకులు బాగా ఎండించి మెత్తగా నూరి ఆ చూర్ణానికి నీటిని కలిపి కేశాలు రాలినచోట రాస్తే తిరిగి మొలుస్తాయి. ఎండిన పుదీనా ఆకులను దుస్తుల మధ్య పెడితే వస్త్రాల మధ్యకి పురుగులు చేరవు. పుదీనా ఆకు కషాయంలా కాచి, దానిని గోరువెచ్చటి నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ రోగాలు అదుపులోకి వస్తాయి.
పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?
ఫ్రూట్స్. పండ్లను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తింటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, ఖాళీ కడుపుతో తింటే సమస్యను సృష్టించవచ్చు. ఆ సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. పండ్లలో ఫైబర్, పాలీఫెనాల్స్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. పండ్లను ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది, ఇది మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు. సిట్రస్ పండ్లు కడుపులో యాసిడ్ స్రావాన్ని పెంచుతాయి, ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ, గుండెల్లో మంటను కలిగిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించాలంటే భోజనానికి కాస్త ముందుగా పండ్లను తినవచ్చు.
కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?
కివి పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చగుజ్జు కలిగి వుంటుంది. ఈ కివి పండు స్త్రీలు తింటుంటే ఎముక పుష్టి, రుతుక్రమ ఇబ్బందులు తొలగుతాయి. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలాపండుకు రెట్టింపు విటమిన్ సి, ఆపిల్లో కన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలు కివి పండులో వున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చు. కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.
హైదరాబాద్లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు
హైదరాబాద్ యువతలో స్ట్రోక్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఏడుగురు స్ట్రోక్ రోగులలో ఒకరు 25-45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు, వెంటనే చికిత్స చేయటం, రీహాబిలిటేషన్ ఇంతకు ముందెన్నడూ లేనంత క్లిష్టంగా మారింది. ఈ పెరుగుతున్న ఆందోళనను తీరుస్తూ, హైదరాబాద్లో అంకితమైన ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్(PMR) బృందంతో మొదటి, ఏకైక ప్రదాత అయిన HCAH, స్ట్రోక్ రికవరీలో ముందస్తు రీహాబిలిటేషన్ యొక్క ప్రాముఖ్యతపై ప్రత్యేక రౌండ్టేబుల్ సదస్సును నిర్వహించింది.
వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?
మనం తీవ్రమైన వేసవి వేడిని ఎదుర్కొంటున్నాము. పరిసర ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వేసవి వేడిమిలో డీహైడ్రేషన్ కాకుండా వుండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. నిర్జలీకరణాన్ని నివారించడానికి తాగునీరు ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా మంచినీరు త్రాగడం ద్వారా మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోండి. నీళ్లు తాగకుండా జ్యూస్లు, సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే తాగడం మంచిది కాదు. నీటి తర్వాత, కొబ్బరి నీళ్లు శరీరానికి ఉత్తమమైనవి. తర్బూజా రసం లేదంటే ఉప్పు కలిపిన నిమ్మకాయ నీరు కూడా తాగవచ్చు. ఉప్పు కలిపిన గంజి నీరు కూడా నిర్జలీకరణాన్ని నివారిస్తుంది.