Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతో అరటి పండు చేర్చితే..?

Updated: బుధవారం, 7 నవంబరు 2018 (15:11 IST)
ఈ రోజుల్లో అందరు ఏవంటే అవి తినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే.. ఈ కాలంలో వచ్చే అనారోగ్యాల సమస్యలను తొలగించడానికి.. మరి అనారోగ్యాలకు చెక్ పెట్టే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..
 
పెరుగు చలికాలంలో అంత మంచిగా కాదని కొందరి మాట. కానీ, పెరుగులోని ఆరోగ్య ప్రయోజనాలు వేరే పదార్థాలలో దొరకవు. కాబట్టి పెరుగులో కొద్దిగా కొబ్బరి పాలు చేర్చి అందులో అరటిపండు ముక్కలు, తేనె వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో గంటపాటు అలానే ఉంచాలి. కాసేపటి తరువాత ద్రాక్ష పండ్లు వేసి సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
బంగాళాదుంప చిప్స్ అంటే నచ్చని వారు ఎవ్వరు ఉండరు. కానీ, ఈ చిప్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తున్నారు. వీటికి బదులుగా చిలగడ దుంపల చిప్స్ తీసుకోవచ్చును. దుంపలను స్లైసుల్లా కట్ చేసి ఓవెన్‌లో వేయించాలి. వాటిపై కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి చల్లి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 
 
శీతలపానీయాలకు బదులు తాజా పండ్ల రసాలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే.. ఈ చలికాలంలో శీతలపానీయాలు తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరాలు వచ్చే అవకాశాలున్నాయి. కనుక పండ్ల రసాలు సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఓ సీసాలో కొన్ని నీళ్లుపోసి అందులో కొద్దిగా తులసి, పుదీనా, నిమ్మచెక్క, కీరా ముక్క వేసి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రివేళల్లో తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.   

అన్నీ చూడండి

కిడ్నాప్ ఆరోపణల కేసు.. వైకాపా నేత షేక్ మహ్మద్ ముస్తఫా అరెస్ట్

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులు

వెనిజువెలాలో భారీ భూకంపం... మృతుల సంఖ్య 6,125 పైమాటే...

సజ్జల నన్నే రావద్దంటారా? వైసిపి పార్టీ ఆఫీసు ముందు బోరుమంటూ బోరుగడ్డ అనిల్, వీడియో

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

అన్నీ చూడండి

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments