నేలతంగేడుతో ఆయుర్వేదం.. కీళ్ళనొప్పులున్న వారు..?

గురువారం, 1 డిశెంబరు 2022 (17:30 IST)
నేలతంగేడుకు ఆయుర్వేదంలో పెద్దపీట వుంది. నేలతంగేడు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే శరీరానికి మంచి పుష్టిని, బలాన్ని ఇస్తుంది. ఆవు నెయ్యి, పంచదార, నేలతంగేడు చూర్ణం తగిన పాళ్ళలో కలుపుకుని సేవిస్తే వ్యాధినిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. ఖర్జూరపండుతో కలుపుకుని నేలతంగేడు చూర్ణంతో తీసుకుంటే అతి ఆకలిని తగ్గిస్తుంది. 
 
పాలతో కలిపి తీసుకుంటే దృష్టి వ్యాధులను నివారించి చక్కని దృష్టిని కలిగిస్తుంది. కీళ్ళనొప్పులున్న వారు నేల తంగేడు చూర్ణం పటికబెల్లంతో పాటుగా పుచ్చుకుంటే కీళ్ళనొప్పులు త్వరగా తగ్గుతాయి. 
 
శరీరానికి బలం లభిస్తుంది. పెరుగుతో పాటు ఈ చూర్ణం కలుపుకునిసేవిస్తే శరీరంపై మచ్చలు, తామర, గజ్జి వంటి వాటిని నివారిస్తుంది. అల్లం రసంతో కలిపి తీసుకుంటే కళ్లకు మంచి కాంతినిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడగడం వంటి పనులన్నీ చేయించారు.. యువకుడు బలవ్మరణం

విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు

సర్ జాబితాలో లేని పేరు : జైలుకు పంపుతారన్న భయంతో వ్యక్తి ఆత్మహత్య

రామమందిర విరాళాలు చోరీ : పిల్‌పై అత్యవసర విచారణకు సుప్రీం నో

రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు : కానిస్టేబుల్ అరెస్టు

అన్నీ చూడండి

అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారు?

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

తర్వాతి కథనం
Show comments