ముఖం కాంతివంతంగా చేసే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌, ఎలా అప్లై చేయాలి?

శనివారం, 3 సెప్టెంబరు 2022 (23:38 IST)
చర్మం ప్రకాశవంతంగా వుండేందుకు విటమిన్ ఇ క్యాప్సూల్ మాస్క్ వేసుకుంటారు. రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ నుండి నూనెను పిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపండి. బాగా కలిపాక ముఖం మీద అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

 
విటమిన్ ఇ, పెరుగు చర్మం నుండి అన్ని మలినాలను శుభ్రపరుస్తాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి పోషణ, తేమను అందిస్తుంది. మచ్చలు- డార్క్ స్పాట్‌లను తగ్గించడం ద్వారా నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. నిమ్మరసం సహజ చర్మాన్ని కాంతివంతం చేసే ఏజెంట్‌గా పనిచేస్తుంది.

 
ఐతే నిమ్మరసం కాస్తంత చికాకు కలిగించవచ్చు, కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నట్లయితే నిమ్మరసాన్ని వాడకపోవడం మంచిది.

అన్నీ చూడండి

భర్త ICUలో వుంటే వెకిలిగా నవ్వుతూ రీల్స్ చేసిన భార్య, వీడియో వైరల్

ముద్రగడ అంత్యక్రియలు: గౌరవ వందనం చేస్తున్న పోలీసులను తోసేసిన అంబటి, వీడియో

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

అన్నీ చూడండి

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

Kiran Abbavaram: ఒడిదొడుకులు చూశా. ఇలాంటి మంచి సినిమాల కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నా: కిరణ్ అబ్బవరం

Thalapathy: ముగిసిన దళపతి విజయ్ జ‌న నాయ‌గ‌న్‌ నిరీక్ష‌ణ‌.. జూలై 23న గ్రాండ్ రిలీజ్

నాగవంశీ ఆవిష్కరించిన అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

తర్వాతి కథనం
Show comments