ఏపీఐసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల..

గురువారం, 15 జులై 2021 (11:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 15 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని కన్వీనర్‌ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. ఇక అదనపు వివరాలను www.sche.ap.gov.in/icet వెబ్‌సైట్‌లో పొందొచ్చని తెలిపారు.
 
AP ICET ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తరపున శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, సంస్థలలో ఎంబీఏ లేదా ఎంసీఏ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశం పొందే అభ్యర్థులు ఈ పరీక్షలో హాజరుకావచ్చు. 

అన్నీ చూడండి

Nagarjuna's Memories: విక్రమ్ కు 40 ఏళ్ళు - మనం ను మర్చిపోలేని తేదీ : నాగార్జున మెమొరీస్

Vinayak: సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తక్షక సినిమా పోస్టర్ లాంఛ్ చేసిన వి.వి.వినాయక్

Rasheen Rahman: రషీన్ రహమాన్ కొత్త చిత్రం సర్ప్రైజ్ పోస్టర్ రిలీజ్

మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ న‌టించిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ పేట్రియాట్. స్ట్రీమింగ్

Vijay Antony,: ఫీల్ గుడ్ ఎమోషన్‌తో విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి

తర్వాతి కథనం
Show comments