వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి...?

మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (15:07 IST)
వంటిల్లంటే వంటకి కావల్సిన పదార్థాలన్నీ ఉంటాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రం ఎక్కువగా రోజులు తాజాగా ఉండలేదని బాధ. వాటిని ఎలా భద్రపరచాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటివారి కోసం ఈ కింది చిట్కాలు..
 
1. పనస కాయ కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే.. దానిని జిగురు అంటుకోదు. మినపప్పును నానబెట్టిన నీటిలో ఓ ఇనుప వస్తువును వేస్తే పప్పు త్వరగా నానుతుంది.
 
2. సాధారణంగా కాకరకాయ అంటేనే చేదుగా ఉంటుంది. ఈ చేదు కారణంగా కారక తినాలంటే విసుగుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. కాకరకాయ ముక్కలకు కొద్దిగా ఉప్పు రాసి నీళ్లు చల్లుకుని ఓ గంటపాటు అలానే ఉంచితే చేదు పోతుంది.
 
3. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి కొద్దిగా నీటిలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఉంచితే బొద్దింకలు ఆ ప్రాంతానికి దరిచేరవు.
 
4. పచ్చిమిరపకాయలకు ముచ్చికలు తీసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. ఎక్కువ రోజులపాటు పాడవకుండా ఉంటాయి. గ్యాస్‌స్టవ్ దగ్గర వంట చేసేటప్పుడు ఎప్పుడూ బొద్దింకల స్ప్రే వాడకూడదు. పేలుడు సంభవించవచ్చును. కనుక జాగ్రత్త వహించండి.
 
5. ఉప్పు వేసుకునే డబ్బాలకు ఎప్పుడూ మూత పెట్టి ఉండాలి. లేకపోతే దానిలో ఉండే అయొడిన్ గాలిలో కలిసిపోయి అయోడిని లోపం వస్తుంది. చివరగా చింగువ నిల్వ చేసే డబ్బాలో ఓ పచ్చిమిరపకాయను వేసి ఉంచితే ఇంగువ తాజాగా ఉంటుంది. 

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments